Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 14 Apr 03:25:29.76374 2021
రష్యా అభివద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతించింది. కేంద్ర ఔషధ
Wed 14 Apr 03:24:51.144425 2021
దేశంలో కరోనా సెకండ్వేవ్ విరుచుకుపడుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో గెలిస్తే చాలు అన్నతీరుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు
Wed 14 Apr 03:25:46.920788 2021
అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ భారత్కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్కు భారీ షాక్ ఇచ్చింది.
Wed 14 Apr 03:25:29.76374 2021
రష్యా అభివద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతించింది. కేంద్ర ఔషధ
Wed 14 Apr 03:26:03.605731 2021
రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా
Wed 14 Apr 02:49:55.399186 2021
ఛత్తీస్గడ్, బీహార్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడాన్ని నిరసిస్తూ ఈనెల 26న మావో యిస్టుపార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది.
Wed 14 Apr 03:26:17.753533 2021
కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 1,61,736 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అత్యధిక కేసులు నమొదు అయిన జాబితాలో
Wed 14 Apr 03:26:31.267543 2021
మహారాష్ట్రలో లాక్డౌన్పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం లేదని చెప్పారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో
Wed 14 Apr 03:26:41.628052 2021
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న రాజకీయ నేతల వీఐపీ సంస్కృతి వైద్యులను మరింతగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఇటీవలే పలు రిపోర్టుల ద్వారా
Wed 14 Apr 02:33:46.297224 2021
కరోనాలోనూ రైతులకు శుభవార్త . ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు.
Wed 14 Apr 02:26:17.824292 2021
కేరళ అనగానే జలజలపారే నదులు.. కొబ్బరిచెట్లమధ్య అందమైన సోయగాలు..ప్రకృతిసిద్ధమైన వాతావరణం పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తోంది. అయితే కరోనా
Wed 14 Apr 02:24:02.496361 2021
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ విరుచుకు పడుతున్నది. ఇది ఊపిరితిత్తులకు సంక్రమణ నష్టం చాలా వేగంగా ఉంటున్నదని నిపుణులు గుర్తించారు.
Wed 14 Apr 02:23:25.951638 2021
ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ చేయడానికి ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టిజిఎస్) సేవలు ఏప్రిల్ 18న 14 గంటల
Wed 14 Apr 02:23:00.67283 2021
దేశంలో ధరలు అమాంతం పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్ లేక పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. ఇందుకు నిదర్శనం సోమవారం కేంద్ర ప్రభుత్వం
Wed 14 Apr 01:59:08.706016 2021
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. వైరస్ బారినపడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో
Tue 13 Apr 02:59:36.020704 2021
భారత్లో మెజారిటీ మహిళలు ఇప్పటికి ప్రసూతి ప్రయోజనాలను పొందడం లేదు. ఆ హక్కులు పొందకుండా వారు అణచి వేతకు గురవుతున్నారు. ఆర్థికవేత్తలు జీన్
Tue 13 Apr 03:00:44.623879 2021
దేశంలో కరోనా రెండో దశ వేగంగా విజృంభించడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ సంకేతాలు... ఆర్థిక మందగమనం మరింత తీవ్రం కావొచ్చన్న
Tue 13 Apr 03:01:46.650465 2021
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ఇటీవల వెలుగు చూసిన 'దళారీ' కుంభకోణానికి సంబంధించి దాఖలైన కొత్త పిటిషన్పై విచారణకు
Tue 13 Apr 03:01:20.61502 2021
దేశంలో కరోనారక్కసి రంకెలేెస్తోంది. ఏ మాత్రం తగ్గేదిలే అంటూ తన ప్రతాపాన్ని చూపిస్తూ.. విజృంభణ కొనసాగిస్తోంది. రికార్డు స్థాయిలో నిత్యం లక్షకు
Tue 13 Apr 03:02:35.753213 2021
దళిత హక్కుల కార్యకర్త, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14న, బుధవారం) రోజున దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని రైతాంగ ఉద్యమ
Tue 13 Apr 03:02:53.757441 2021
సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్న సగం మంది ఉద్యోగులకు కరోనా సోకినట్టు కోర్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో కోర్టు లోపలా, బయట ప్రాంతాలను
Tue 13 Apr 03:03:11.538771 2021
కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తే.. తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే తమ డిమాండ్లల్లో మాత్రం ఏ మార్పూలేదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. సోమవారం
Tue 13 Apr 03:03:33.690426 2021
దేశంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు, భావ వ్యక్తికరణ హక్కు ఉందని ఒక కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఏఏ
Tue 13 Apr 03:03:55.06691 2021
బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు సంబంధించి
Mon 12 Apr 01:10:03.149723 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లోనే కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసే చర్యల్లో భాగం
Mon 12 Apr 01:10:16.745282 2021
దేశంలో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర రూపం దాలుస్తున్నది. రికార్డు స్థాయిలో నిత్యం లక్షకు పైగా కేసులు నమోదుకావడం వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. తాజాగా ఒక్కరోజే లక్షన్నర మ
Mon 12 Apr 01:11:41.583962 2021
టీకా కార్యక్రమాన్ని ము మ్మరం చేసే నాలుగు రోజుల టీకా ఉత్సవ్ ఆదివారం ప్రారంభ మైంది. ఈ నేపథ్యం లోనే టీకా ఉత్సవ్పై ప్రధాని మోడీ స్పం దిస్తూ.. టీకా ఉత్సవ్ కరోనాపై చేయబో తున
Mon 12 Apr 01:11:53.155362 2021
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలో పరిస్థితులు యథావిధిగా వచ్చేంత వరకు రెమిడెసివ
Mon 12 Apr 00:06:12.107448 2021
లక్షద్వీప్కు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో అమెరికా నౌక యుద్ధ విన్యాసాల చేపట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అమెరికాతో భారత్ దోస్తీ.
Mon 12 Apr 00:03:41.543572 2021
ఒక మతానికి చెందిన మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలపై ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కొందరి మీద కేసు నమోదు చేసిన గోవా పోలీసులు తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం
Mon 12 Apr 00:03:16.730161 2021
బెంగల్లోని కూచ్ బెహార్ ఎన్నికల హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రాజకీయ నాయకుల పర్యటపై ఆంక్షలు విధించింది. రాబోయే మూడు రోజుల పాటు జిల
Sun 11 Apr 23:55:03.843325 2021
నీట్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఈనెల 18న నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) తెలిపింది. కరోనా ఉధృతి నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలన్న
Sun 11 Apr 23:54:02.795143 2021
మోడీ సర్కార్ అన్ని రంగాల్లో ప్రయివేటుకు పెద్ద పీట వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అడ్డుగా ఉన్న చట్టాల్ని సవరిస్తూ పోతోంది. కేంద్రం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకు
Sun 11 Apr 23:53:32.349419 2021
ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకుపైగా ఆందోళన చేస్తున్న రైతులు కరోనాకు తాము ఎంతమాత్రం భయపడబోమని, తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. 'మాస్కులు తప్పనిసరిగా ధరి
Sun 11 Apr 23:12:31.017738 2021
చాలా కాలంగా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులను ఖుషీ చేసేందుకు నందమూరి బాలకృష్ణ రంగం సిద్ధం చేశారు. ఉగాది కానుకగా తన తాజా సినిమా టైటిల్ని అధికారికంగా ప్రకటించబోత
Sun 11 Apr 02:56:26.371175 2021
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయల విలువ జేసే ఖనిజ (బొగ్గు, ఇనుము, బాక్సైట్, మైకా..) నిక్షేపాలున్నాయి. ఇది దేశ సంపద. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాల
Sun 11 Apr 02:56:57.549535 2021
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21లో దేశంలో ఇంధన వినియోగం 9 శాతం పడిపోయింది. ప్రధానంగా కరోనా, లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం పెట్రోల్
Sun 11 Apr 02:59:23.670282 2021
పశ్చిమబెంగాల్ నాలుగో దశ ఎన్నికల్లో తుపాకీ తూటా పేలింది. కూచ్బెహర్ జిల్లాలోని కూచ్బెహర్ జిల్లాలోని సీతల్కుచ్ నియోజకవర్గంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మరణించార
Sun 11 Apr 02:57:25.805553 2021
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన సాగు వ్యతిరేక చట్టాలపై ఉధృతంగా పోరాడుతున్న రైతుల ఆందోళనలు శనివారం నాటికి 135వ రోజుకు చేరాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపులో
Sun 11 Apr 03:02:07.808897 2021
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నమోదుకాని రీతిలో నిత్యం లక్షల్లో ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. గత ఆరు రోజుల్లో వరుసగా ఐదు రోజులు నిత్యం లక్షక
Sun 11 Apr 03:01:43.690704 2021
అగర్తలా: త్రిపుర ట్రైబల్ కౌన్సిల్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 28 స్థానాలకు గానూ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచి బీజేపీ కూటమి పరాజయం పాలయింది. కీ
Sun 11 Apr 03:01:32.180902 2021
దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు టీకాల కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాక్సిన్ల కొరత ఉందని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగంగా వెల్లడించాయి
Sun 11 Apr 03:01:21.500383 2021
ఎరువుల ధరలు తగ్గించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ముడి పదార్ధాల ధరలు బాగా పెరిగిపోయినందున ఎరువుల ధరలను కూడా 46శాతం నుండి 58.33శాతానికి పెంచుతున్నట్టు ఎరువుల ఉత్పత్తిదార
Sun 11 Apr 03:01:04.338065 2021
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పటికే అనేక రంగాలను కుదేలు చేసింది. భారత్లోనూ ఈ ప్రభావం తీవ్రంగానే ఉన్నది. వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలతో పాటు పలు రంగాలను అధో:పాతాళాని
Sun 11 Apr 02:59:55.237112 2021
వాణిజ్య వాహనాలు, వ్యక్తిగత వాహనాలపై మోడీ సర్కార్ సిద్ధం చేసిన 'వెహికల్ స్క్రాపేజ్ పాలసీ'పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 15 ఏండ్లుదాటిన వాణిజ్య వాహనాలు, 20ఏండ్లు దా
Sun 11 Apr 03:00:20.825425 2021
కరోనా దెబ్బకు ప్రపంచంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య తగ్గి.. పేదలసంఖ్య పెరిగిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ (పీఈడబ్ల్యూ) నివేదిక వెల్లడించింది. భారత్లో గత ఏడాది 2020లో 7.5
Sun 11 Apr 03:00:31.09061 2021
శ్రీదామోదరర సంజీవయ్య ధర్మల్ విద్యుత్ ప్లారట్కు భారీ ఎత్తున బొగ్గును సరఫరా చేసే టెరడర్లల్లో అయోమయం కనిపిస్తోరది. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా జరిగే సరఫరా ప్రక్రియకు ఇప్పటి
Sun 11 Apr 01:57:45.653959 2021
లక్షద్వీప్కు సమీపంలోని సముద్ర జలాల్లో భారత ప్రత్యేక ఆర్థిక మండలిలో అమెరికా క్షిపణి విధ్వంసక నౌక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది.
Sun 11 Apr 01:55:52.451458 2021
క్షయ నిర్మూలనకు కృషి చేసినందుకుగానూ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ సత్కారించారు. రెండు దశాబ్దాలుగా క్షయ వ్యాధిని నిర్మూలించడానికి కృషి చేస్తున్న చెన్నైక
Sun 11 Apr 01:33:09.800386 2021
వాట్సాప్, ఫేస్బుక్లలో పెట్టిన పోస్టులకు సంబంధించి 'ది ఇంక్' న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకులు, జర్నలిస్టు రాజేష్ కుంద్రుపై హర్యానాలోని హిస్సార్ జిల్లా పోలీసులు కేసు న
Sun 11 Apr 01:32:46.233054 2021
ప్రముఖ డిజిటల్ స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో ఒక్కటైన ఏంజెల్ బ్రోకింగ్ 2021 మార్చి ముగింపు నాటికి 41.2 లక్షల ఖాతాదారులను చేరుకున్నట్లు వెల్లడించింది. గతేడాది ఇదే
×
Registration