Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Thu 14 Jan 05:15:55.704569 2021
చట్టాల ప్రతులను భారీగా దహనం చేయడంతో మోడీ చట్టాలను రైతులు తిరస్కరించినట్టు మరోసారి రుజువైందని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) తెలిపింది. ఈ మేరకు బుధవారం
Sat 16 Jan 01:56:24.433919 2021
అందాల కాశ్మీరం పర్యాటకుల రద్దీ లేకపోవడంతో బోసిపోతున్నది. ఆర్టికల్-370 రద్దు అనంతరం ఆంక్షలు, కరోనా వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రధాన ఆదాయ వనరుగా
Sat 16 Jan 01:49:59.90545 2021
భారత్లో ప్రభుత్వ నిబంధనలను, తన వినియోగదారుల భద్రత నిబంధనలను ఉల్లంఘించిన ఆన్లైన్ రుణయాప్లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. తాము ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు
Sat 16 Jan 01:29:16.786204 2021
కర్నాటకలో మంత్రివర్గ విస్తరణ కొత్త చిచ్చు రేపుతున్నది. క్యాబినేట్ విస్తరణ జరిగి రెండు రోజులు గడవకముందే అధికార బీజేపీలో ధిక్కార స్వరం వినిపిస్తున్నది. పదవి దక్కని నేతలు య
Thu 14 Jan 05:15:41.816619 2021
చట్టాలు రద్దు చేసేదాక పోరు తప్పదన్న అన్నదాతలు... భోగి(లోహ్రీ) పండుగ రోజైన బుధవారం రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దహనం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మోడీ సర్కార్ తెచ్చిన
Thu 14 Jan 05:15:55.704569 2021
చట్టాల ప్రతులను భారీగా దహనం చేయడంతో మోడీ చట్టాలను రైతులు తిరస్కరించినట్టు మరోసారి రుజువైందని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) తెలిపింది. ఈ మేరకు బుధ
Thu 14 Jan 05:16:08.556503 2021
దేశవ్యాప్తంగా 16 నుంచి కరోనా టీకాను అందించడానికి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రెండు టీకాలను అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపడంతో పాటు సరఫరా చేయడానికి
Thu 14 Jan 05:16:20.461862 2021
మహిళల రక్షణ కోసం దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన వారిపై జరుగుతున్న లైంగికదాడులు, హింస ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట మహిళపై నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్లో రెండ
Thu 14 Jan 05:16:35.824825 2021
మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే తనపై లైండికదాడి చేశాడంటూ ఓ మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో సింగర్గా అవకాశం ఇప్పిస్తాననీ, పెండ్లి కూడా
Thu 14 Jan 05:16:58.167814 2021
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతనంగా ప్రవేశపెట్టిన సమాచార గోప్యతా నియమాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సంస్థ విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం వాట్
Thu 14 Jan 05:17:13.297345 2021
అడ్డగోలు వడ్డీ వసూళ్లతో ఖాతాదారులను తీవ్ర ఒత్తిడి, ఆత్మహత్యలకు గురి చేస్తోన్న డిజిటల్ రుణ యాప్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎట్టకేలకు దృష్టి సారించింది. ఈ
Thu 14 Jan 05:17:24.835672 2021
ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి హఠాత్తుగా ఉద్యోగం మానేస్తే..ఆ తదుపరి జరిగే చెల్లింపులపై 18శాతం జీఎస్టీ విధిస్తూ గుజరాత్ అథారిటీ ఆఫ్ ఆడ్వాన్స్ ఆదేశాలు జారీచేసింది. తాన
Thu 14 Jan 04:37:01.457953 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో వేలాది మంది రైతులు గత కొంత కాలంగా ఢిల్లీ సరిహద్దులో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.
Thu 14 Jan 04:20:50.654183 2021
ఛత్తీస్గఢ్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. అతనిపై రూ.5 లక్షల రివార్డు
Wed 13 Jan 01:51:11.837588 2021
మోడీ సర్కారు ఆమోదించిన నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రైతు సంఘాల
Wed 13 Jan 01:51:22.129559 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దునే రైతు సంఘాలు కోరాయనీ, అమలు నిలుపుదల(స్టే)ను కోరలేదని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) స్పష్టం చేసింది. ఈ
Wed 13 Jan 01:51:57.25545 2021
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృ త్వంలోని బీజేపీ సర్కారు ఇటీవల తీసువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆం దోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇప్పటికే
Wed 13 Jan 01:52:11.55161 2021
మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన ఎంపీలోని మోరెనా జిల్లాలో మంగళవారం చ
Wed 13 Jan 01:52:23.075528 2021
ప్రముఖ కమ్యూనిస్టు నేత, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు గణేష్ శంకర్ విద్యార్ధి (96) కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం పాట్నాలోని ఆస్పత్రిలో చేరిన ఆయన సోమ
Wed 13 Jan 01:52:41.245243 2021
ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు వస్తున్నారు. తాజాగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా రైతులు
Wed 13 Jan 01:52:49.527249 2021
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన కొనసాగుతున్నది.
Wed 13 Jan 01:53:00.022725 2021
దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ను చేరవేయడమే తమ లక్ష్యమని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. అలాగే, కరోనా వ్యాక్సిన్ ధరకు సంబంధించి కీలక విషయా
Wed 13 Jan 01:15:17.420471 2021
దాదాపు 20 లక్షల మందికి పైగా అనర్హులకు, ఆదాయ పన్ను చెల్లించే వారికి కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ లబ్ది అందింది. ఇందులో రూ.1,364 కోట్ల చెల్లింపులు అయినట్టు కేంద్ర వ్యవసాయ
Wed 13 Jan 01:14:48.137243 2021
దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఉన్నావో లైంగికదాడి, హత్య ఘటనలో బాధిత కుటుంబానికి చెందిన బాలుడి (6) ఆచూకీని పోలీసులు ఇంకా కనిపెట్టలేక పోయారు. అక్టోబరు 2, 2020 తర్వాత కనిప
Wed 13 Jan 01:12:18.757235 2021
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో తక్కువ నాణ్యత కలిగిన గాలి, వాయుకాలుష్యం గర్భస్రావాలకు కారణమవుతోం దని ప్రముఖ లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్లో ప్రచురిం
Wed 13 Jan 01:08:20.278315 2021
భారత బీమా రంగాన్ని పరాయిదేశం కార్పొరేట్లకు అప్పగించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితి నిబంధనలను సడలించడానికి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం
Wed 13 Jan 01:06:41.02825 2021
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. ఇటీవలి కాలంలో ప్రధానంగా ఆ రాష్ట్రంలో మహిళలపై ఆఘాయిత్యాలు వరుసగా నమోదవుతున్నాయి. తాజాగా
Tue 12 Jan 05:30:52.799154 2021
''నూతన వ్యవసాయ చట్టాల విషయంలో ఆందోళన చేస్తున్న రైతులు, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదు. ఆ చట్టాల అమలును కొంతకాలం నిలిపి
Tue 12 Jan 05:31:21.456438 2021
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు 47వ రోజూ రైతాంగ పోరాటంతో దద్ధరిల్లాయి. వేలాదిమంది అన్నదాతలు పలు రాష్ట్రాల ఇక్కడకు తరలివస్తున్నారు. దీనితో రైతాంగ పోరాటం నిత్యనూతనమై ఉప్పెనగా
Tue 12 Jan 05:31:52.7758 2021
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు - ఉపాధ్యాయేతర సిబ్బందిపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆల్ బె
Tue 12 Jan 05:32:06.49313 2021
యూపీఏ పాలనతో పోల్చితే.. మోడీ సర్కార్ హయంలో ప్రభుత్వ బ్యాంకుల మొండి బాకీలు ఊహించని రీతిలో భారీగా పెరిగాయి. యూపీఏ ఆరేండ్ల పాలన, ఎన్డీఏ ఆరు సంవత్సరాల పాలన మొత్తం 12 ఏండ్లకు
Tue 12 Jan 05:32:42.294556 2021
మన దేశంలో ఆమోదం పొందిన రెండు కరోనా వ్యాక్సిన్లు ఇతర దేశాల్లో తయారైన వ్యాక్సిన్ల కంటే సమర్ధవంత మైనవని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశ అవసరాలకు అనుగు ణంగా ఈ వ్యాక్సిన్లను తయ
Tue 12 Jan 05:33:24.049832 2021
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విటర్ వేదికగా తెలిపాడు. మా జీ
Tue 12 Jan 05:34:08.990308 2021
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మొన్న హత్రా స్ హత్యాకాండ, నిన్న ఉత్తర్ప్రదేశ్లో 50 ఏండ్ల మహిళపై జరిగిన లైంగికదాడి ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్ల
Tue 12 Jan 05:34:38.869756 2021
కేరళలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలకు పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. కోవిడ్-19 ప్రవేశం అనంతరం థియేటర్లు మూతపడిన కాలానికి సంబంధించి
Tue 12 Jan 05:35:12.173205 2021
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా 'కోవిషీల్డ్' డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. తాజాగా సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ ప్రతిని
Tue 12 Jan 05:35:30.647447 2021
ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలెట్ల బృందం అరుదైన ఘనతను సాధించింది. నాన్స్టాప్ విమానంలో 16 వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణం అనంతరం భారత్ చేరుకున్నారు. 17 గంటల్లో వారు
Tue 12 Jan 03:38:01.963407 2021
సహజ వనరులను ఒక్కొక్కటిగా ప్రయివేటుకు కట్టబెడుతోన్న మోడీ సర్కార్ మరోమారు బొగ్గు గనులను వేలం వేయడం ద్వారా కార్పొరేట్ వర్గాలకు అప్పగించే కసరత్తులో ఉంది. మరో దశ వాణిజ్య బొగ
Tue 12 Jan 02:53:36.776426 2021
ఆకలి మంటతో రోడ్డెక్కిన అమరా వతి రాజధాని ప్రాంత పారిశుధ్య కార్మికులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఐదు నెలలుగా జీతాలివ్వకపోవడంతో సంక్రాంతిలోగా
Tue 12 Jan 02:53:12.042125 2021
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్వహించదలచిన త్రైపాక్షిక చర్చలు కేవలం ఒక ప్రహసనం మాత్రమేనని కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక అభివర్ణించింది. తగిన కాలపరిమితితో
Tue 12 Jan 02:51:58.910348 2021
సీనియర్ పాత్రికేయులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (89) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ
Mon 11 Jan 02:29:10.176833 2021
దేశంలో ఓ వైపు డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నా.. కోవిడ్ నేపథ్యంలో జనం మాత్రం నగదును చేతిలో ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనన్న ముందు జాగ్రత్
Mon 11 Jan 02:29:20.62106 2021
అన్నదాతలపై హర్యానా సర్కార్ విరుచుకుపడింది. రైతులపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించారు. లాఠీచార్జి, జలఫిరంగులు, భాష్పవాయుప్రయోగంతో యుద్ధవాతావరణాన్ని సృష్టించారు. పోలీసు
Mon 11 Jan 02:29:32.064962 2021
రైతుల ఆందోళనలు మావోయిస్టుల నియంత్రణలో లేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ధ్రువీక రించింది. ఈ మేరకు జర్నలిస్టు సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు
Mon 11 Jan 02:29:51.779483 2021
వందకోట్లకుపైగా జనాభా ఉన్న మనదేశంలో ఆకలితో అలమటించే వారెంతోమంది ఉన్నారు. ప్రపంచ ఆకలి సూచిక-2020లో 107 దేశాల్లో భారత్ 94వ స్థానంలో ఉన్నది. ఆకలి సమస్య ఇంత తీవ్రంగా ఉన్న ఈదే
Mon 11 Jan 02:30:01.606302 2021
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీని వెనక్కి రప్పించాలంటూ పుదుచ్ఛేరి సీఎం నారాయణ స్వామి చేస్తున్న దీక్ష ఆదివారానికి మూడో రోజుకు చేరింది. ప్రభుత్వ కార్యకలా పాలకు అడ్డుపడుతున
Mon 11 Jan 02:30:11.614634 2021
ఢిల్లీ శివార్లలో అత్యంత సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య దేశ రైతాంగం మొక్కవోని దీక్షతో నిరసనోద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రైతు సంఘాల ప్రతినిధులకు, మోడీ సర్కార్కు
Mon 11 Jan 02:30:30.662482 2021
కర్నాటకలో నూతన వ్యవసాయ చట్టాల అమలు తర్వాత రాష్ట్ర రైతులు, కార్పొరేట్ల మధ్య జరిగిన భారీ ఒప్పందంగా రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ చేసుకున్న ఒప్పందం నిలిచింది. సింధనూరు తాలుకాల
Mon 11 Jan 02:30:41.825929 2021
దేశాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఏడు రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా బర్డ్ఫ్లూ కారణంగా 1200 కు పైగా పక్షులకు చనిపోయాయి. ఈ మేరకు కేంద్రం సమాచారాన్ని వెల్లడించింది. యూ
Mon 11 Jan 02:30:51.029177 2021
అందాల కాశ్మీరం పర్యాటకుల రద్దీ లేకపోవడంతో బోసిపోతోంది. ఆర్టికల్-370 రద్దు అనంతరం ఆంక్షలు, ప్రమాదకర కరోనా మహమ్మారి వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
Mon 11 Jan 02:31:17.468116 2021
కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో బయో మెడికల్ వ్యర్థాలు సైతం దేశంలో భారీగా పెరిగిపోతున్నాయి. గత ఏడు నెలల్లో భారత్ 33 వేల టన్నుల కోవిడ్-19 బయో మెడికల్ వ్యర్థా
×
Registration