మెదక్
- బాలిక ఎలా చనిపోయింది?
అమీన్పూర్ ఘటనలో కొనసాగుతున్న విచారణ
వెలుగులోకి కొత్తకోణం
నవతెలంగాణ-అమీన్పూర్
అసలేం జరిగింది..? బాలిక ఎలా చని
- మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ-గజ్వేల్
బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదు కుంటుందని గజ్వేల్ మార్కెట్ కమి
- సిద్దిపేట జిల్లాలో నేడు ప్రారంభం కానున్న
సామూహిక మరుగుదొడ్లు మహిళల కోసం ప్రత్యేకం
స్వచ్ఛతే తమ లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం ఇప్పటివరకు
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, వీరయ్య
జయప్రదమైన సీపీఐ(ఎం) ఆన్లైన్ బహిరంగ సభ
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానా
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
- సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలలో
- కోవీడ్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానానికు ముందుకు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం
నవతెలంగాణ-సంగారెడ్డిటౌన్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పంద్రాగస్టు రోజున వామపక్షాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బీరం మల్ల
- భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతోనే దళిత గిరిజనులకు రక్షణ
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్
నవతెలంగాణ-సంగారెడ్డి టౌన్
70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులు గి
- ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నల్లవెల్లి రమేష్
నవతెలంగాణ-సంగారెడ్డి టౌన్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మధిర కాలనీలోని మారుతి అనాథ శరణాలయానికి ఏదో ఒక రూపంలో నిధ
- విద్యుత్ బిల్లుల చెల్లింపులో జిల్లాలోనే మొదటి స్థానం
ఎంపీపీ అధ్యక్షులు గిరిదర్ రెడ్డి
నవతెలంగాణ-జహీరాబాద్
అందరి సహకారంతోనే అభివృద్ది సాధ్యమని ఎంపీపీ అధ్యక్షు
- వేతనాలు చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలి
- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సంగారెడ్డిటౌన్
ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బం
- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్
నవతెలంగాణ-పటాన్చెరు
పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్ 68, 43 ప్రకారం వేతనాలు చెల్లించాలని
- కరోనా ఉండి, లక్షణాలు కనిపించని వారితోనే వైరస్ వ్యాప్తి
- మాస్కులు ధరించక, వ్యక్తిగత దూరం పాటించకపోవడంతో పెరుగుతున్న కేసులు
- పదమూడు రోజుల్లో ఉమ్మడి మెదక్
పనుల్లో జాప్యం తగదు
జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ-హత్నూర
మండల పరిధిలోని కాసాల గ్రామ శివారులో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- యథేచ్ఛగా అమ్ముతున్నా కిమ్మనని మత్స్యశాఖ
- విషపూరిత ఆనవాళ్లున్నా పట్టించుకోని ఆహార భద్రతా అధికారులు
- తింటే క్యాన్సర్ ప్రమాదమంటున్న ఆరోగ్య నిపుణులు
నవతెలంగాణ-హుస్నాబ
- విరాళం ఇస్తామంటూ వచ్చి బాలికపై లైంగికదాడి
- సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు
- మూత్రాశయంలో ఇన్ఫెక్షన్తో బాలిక మతి
నవతెలంగాణ-అమీన్పూర్<
- మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని
నర్సంపల్లి పంచాయతీ దుస్థితి
నవతెలంగాణ-చేగుంట
నార్సింగ్ మండలంలోని నర్సంపల్లి గ్రామ పంచాయతీ శిధిలావస్థకు చేరింది. చాలా ఏండ్ల క్ర
- డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పీ శంకర్
నవతెలంగాణ-మిరుదొడ్డి
దళిత రైతు బ్యాగరి నర్సిములు ఆత్మహత్యకు బాధ్యులైన నిందితులు సర్పంచ్, తహసీల్దార్, వీఆర్వోలను అరెస్టు చేసె వరకు దళిత స
- వార్డు సభ్యుల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రాజు
నవతెలంగాణ-హుస్నాబాద్ టౌన్
పంచాయతీల్లో నిధుల వినియోగాన్ని ప్రజలకు తెలిసేలా నోటీసు బోర్డుపై ప్రకటించాలని వార్డుసభ్యుల ఫోరం స
నవతెలంగాణ-హుస్నాబాద్ టౌన్
హుస్నాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు వ్యాధి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివా
ఎన్ఈపి లో వెంటనే మార్పులు చేయాలి.
వైసీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి
వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరేష్
నవత
- పీఏసీఎస్ చైర్మెన్ ఇంద్రసేనా రెడ్డి
- సీఎం సహాయనిది చెక్కు అందజేత
నవతెలంగాణ జగదేవపూర్
మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఆలేటి చంద్రారెడ్డికి రూ.
నవతెలంగాణ-చేర్యాల
మండల పరిధిలోని చుంచనకోట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చెట్కూరు రాజలింగం అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు నియోజ
- 20వ తేది నుంచి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు
- జిల్లావ్యాప్తంగా పుస్తకాల పంపిణీ పూర్తి
నవతెలంగాణ-నంగునూరు
పిల్లల చదువెప్పుడు గాడిలో పడుతుందా? అని ఇన్ని రోజులు తల్లిదండ్రులు మ
నవతెలంగాణ-మర్కుక్
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మర్కుక్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని ములుగు డివిజన్ అత్మ కమిటీ చైర్మెన్ గుండా రంగారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్&zwnj
- సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన పల్లెప్రకతి వనాలను త్వరగా పూర్తి చేయాలని కలె
- విద్యావాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోగినాథ్ యాదవ్
నవతెలంగాణ-మెదక్ టౌన్
కరోనా నేపథ్యంలో విద్యవాలంటీర్ల బతుకులు భారంగా మారాయని రాష్ట్ర విద్యా వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షు
- సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య
నవతెలంగాణ-గజ్వేల్
కరోనా కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య అన్నారు. గురువారం గజ్వేల్ మున్సిపల్ ప
- అందుబాటులోకి మొబైల్ కరోనా టెస్టింగ్ బస్
- నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
సిద్దిపేట ప్రజల ముంగిట్లో ఎన్నో సేవలు అందిస
- కరెంట్ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దు
- సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-మెదక్
మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్మిం
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రామలింగారెడ్డి గొప్ప విప్లవ భావాలు కలిగిన ఉద్యమ నాయకుడు అని ఆయన మరణించడం చాలా బాధాకరం అని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గంలోని పేదలను ఆదుకుంటామని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ ఎన్సీ రా
త్వరలోనే టీపీసీసీ చీఫ్ మార్పు?
రేసులో మెతుకుసీమ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్
అవకాశం కల్పిస్తే చేపడతామంటున్న మాజీ
డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
కలెక్టర్ హనుమంతురావు
హుస్సేన్నగర్లో ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-రాయికోడ్
రైతు వేదిక పనులను వేగవంతం చేయ
అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ నందారం నరసింహ గౌడ్
నవతెలంగాణ-అమీన్పూర్
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అమీన్పూర్ మున్సిపల్&zwn
నవతెలంగాణ-వట్పల్లి
మండలంలోని కెరూర్ గ్రామంలో దళిత కులానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్పై అదే గ్రామానికి సంబంధించిన బీసీ వ్యక్తులు అకారణంగా చేయి చేసుకొని కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడిన ఘటనపై అట్రాసిట
- అదనపు కలెక్టర్ వీరారెడ్డి
నవతెలంగాణ-హత్నూర
మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్, శ్మశానవాటికలు, రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వీరా
మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ యూనిస్
నవతెలంగాణ-అమీన్పూర్
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కషి చేస్తానని అమీన్ పూర్ మున్సిప
- 23వ రోజుకు చేరిన కార్మికుల సమ్మె
నవతెలంగాణ-కంది
అక్రమ లేఆఫ్ ఎత్తి వేయాలని ఆశాకో కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారానికి 23వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కార్మికులు కండ్లకు గంతలు కట్టుకుని నిరసన
నవతెలంగాణ-వట్పల్లి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానము అస్తవ్యస్తంగా ఉన్నదని, దాంతో విద్యార్థులు డ్రాప్ అవుట్గా మారే ప్రమాదం ఉన్నదని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేయాల్
- ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి బుచెంద్ర మాదిగ
నవతెలంగాణ-హత్నూర
దళితుల భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి బుచెంద్ర మాదిగ హెచ్చరి ంచారు. మంగళవ
గ్రామాలలో పెరుగుతున్న కేసులు
నివారణకు చర్యలు చేపడుతున్న
స్థానిక ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-గజ్వేల్
ప్రస్తుతం కరోనా వైరస్ మూలంగా స్థానిక ప్రజాప్ర
- సీపీ జోయెల్ డేవిస్
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ అన్నార
నవతెలంగాణ-గజ్వేల్
దళిత రైతు నర్సింలు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అందుకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పీ శంకర్ డిమాండ్&zwn
కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
కోవిడ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న దష్ట్యా ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రయివేటు ఆస్పత్రులు ముందుక
- వ్యాక్సిన్ వచ్చేంతవరకూ బడులు తెరవొద్దు
- సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్
నవతెలంగాణ-హుస్నాబాద్ టౌన్
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవ
- వ్యవసాయాధికారి మాలతి
నవతెలంగాణ-వెల్దుర్తి
మిడతల నివారణకు పొలం గట్లపై రాత్రివేళలో మం టలను ఏర్పాటు చేసుకొవాలని వ్యవసాయ అధికారి మాలతి అన్నారు మంగళవారం మండల పరిధిలోని రాయన్ పల్లి గ్రామంలోని సల్ల షేకు
- రవాణా వ్యవస్థ బాగుంటేనే ఆర్థికాభివృద్ధి
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-మెదక్
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర
నవతెలంగాణ-కొమురవెల్లి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి రథానికి షెడ్డు నిర్మించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుడిగే గురువయ్యగౌడ్ అన్నారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వామి రథాన్ని కాంగ్రెస్ పార్టీ నా
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
మిమిక్రి, వెంటిలాక్విజం, మేజిక్ కళలలో తనకంటూ ప్రత్యేకతను చాటు కుంటూ, ప్రభుత్వ పథకాలపైన మూఢనమ్మకాలపై చైతన్య పరుస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మిమిక్రి రమేష్ కల్చరల్ అకాడమీ
నవతెలంగాణ-నంగునూరు
మండల కేంద్రంలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా వారం రోజుల పాటు బంద్ పాటించాలని సర్పంచ్ చౌడుచర్ల మమత జయపాల్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ పాలకవ