ఖమ్మం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో వీధి వ్యాపారుల ఋణాల మంజూరు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో వీధి వ్యాపారుల ఋణాల మంజూరులో వెను
- రిమాండ్కు తరలింపు
నవతెలంగాణ- సత్తుపల్లి
అక్రమంగా బియ్యం తరలిస్తున్న బియ్యం ఆటోను అటకాయించి, వ్యాపారిపై దాడి జరిపి, అతని వద్ద నుంచి రూ.24 వేలు, సెల్ ఫోన్ లాక్కొని వెళ్లిన ఘటనపై బాధితుడ
నవతెలంగాణ- ఖమ్మం
నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు లకారం ట్యాంక్ బండ్లో సస్పెన్షన్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వి కర్జన్ తెలిపారు. లకారం ట్యాంక్ బండ్లో
- రూ.ఆరు లక్షల ఆస్తినష్టం
నవతెలంగాణ- ఎర్రుపాలెం
మండల పరిధిలోని భీమవరం ఎస్సీ కాలనీలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. ఆ గ్రామానికి చెందిన కోట నగేష్ ఇంట్లో తొలుత ప్ర
నవతెలంగాణ-ఖమ్మం
మార్చి 2 నుంచి ఖమ్మంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్ పోటీలు జరగనున్నట్లు తెలంగాణ ఉమన్ 20-20 క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్&zw
- పట్టపగలు రోడ్లపై కనిపించని ప్రజానీకం
- రోజురోజుకు పెరుగుతున్న ఉషో్ణగతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
వేసవి కాలం రానే వచ్చింది... అప్పడే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ఉదయం 7 గంటల నుండి వే
- నిరుద్యోగులు, ఉద్యోగులకు పంగనామాలు
- వామ పక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డిని గెలిపిద్దాం
- మాజీ ఎంపీ మిడియం బాబూరావు
నవతెలంగాణ-భద్రాచలం
పోరాడి సాధించ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
త్వరలో జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలపరుస్తున్న సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్ధి జయసారధి రెడ్డికి మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం), సీపీఐ నాయక
- సీసీ కెమెరాలు అమర్చుకోవాలి : సీఐ
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని 10వ వార్డు మార్గదర్శిని పాఠశాల సమీపంలో రిటైర్డ్ టీచర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారు జామున చోరి జరిగింది. పోలీసులు, బాధితులు తెలి
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సబ్ డివిజన్లో మినీ మేడారంగా పేరొందిన తోగ్గూడెం సమ్మక, సారలమ్మ తిరు జాతర వైభవంగా ముగిసింది. గత మూడు రోజులుగా సుమారు 50వేల మంది ప్రజలు పాల్గొనట్టు ఆలయ కమిటీ తెలిపింది. శుక్రవారం సమ్మక్క, స
- ఇసుక విధానంపై ప్రజాభిప్రాయ సేకరణ
- జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పినపాక
సొసైటీ ఇసుక ర్యాంపులతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని జాయింట్ కలెక్టర్&zwnj
నవతెలంగాణ-తల్లాడ
మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో పసుపులేటి కష్ణయ్య గృహంలో అక్రమంగా నిల్వ చేసిన కలపను జూలూరుపాడు ఫారెస్ట్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ అధికారుల కథనం ప్రకారం... జూలూరుప
- విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్ధిని రాణి రుద్రమరెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముందు భద్రాద్రి అని పేరు తగిలించి, పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంకు ఉనికిని లేకుండా కేంద్ర,
- అంతా రాజకీయ కుట్ర
- అధిష్టానం న్యాయం చేస్తుందని నమ్ముతున్నా
- టీబీజీకేఎస్ బహిష్కృత నేత వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఇల్లందు
మహిళలను కించ పరిచే బుద్ధులు ల
- వ్యాధి వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్ ఎంవి.రెడ్డి ఆదేశం
నవతెలంగాణ-కొత్తగూడెం
ముల్కలపల్లి మండలం, సబ్బనపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కరోనా వ
నవతెలంగాణ-కొత్తగూడెం
వ్వాపారస్తులకు జీఎస్టీ సరళీకృతం చేయాలని భారత్ బంద్లో భాగంగా కొత్తగూడెం వ్యాపారస్తులు నిరసన నిర్వహించారు. పెద్దబజార్ నుండి ప్లకార్డులు ధరించి ప్రదర్శన నిర్వహించారు. నినాదులు చేశారు. అనంత
నవతెలంగాణ-పినపాక
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ల ధరలను తగ్గించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు. శుక్రవారం మండలంలోని ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్
- పాలేరులో యువరైతుల సమ్మేళనం...
కూసుమంచి : ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమంపై నిర్బందా న్ని ఆపి వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు
ఖమ్మంరూరల్ : మండలంలోని మంగళ గూడెం గ్రామానికి చెందిన రాయల నరసయ్య కుటుంబాన్ని శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. ఇటీవల రాయల నర్సయ్య భార్య కమలమ్మ మృతిచెందారు. ఈ సందర్భంగా కమలమ్మ చిత్రపటానికి త
ఖమ్మంరూరల్ : సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకున్నే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకుందామని టీఎస్ యుటిఎఫ్ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు అన్నారు. మండలలోని గోళ్లపాడు, ముత్తగూడెం, చింతపల్లి, గొల్లగూడె
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకట రమణ అన్నారు. నిత్యావసర ధరలను తగ్గించాలని కోరుతూ మండలంలోని కాచిరాజుగూడెం గ్రామంలో సీపీ
- పాఠశాలలకు మరమ్మతుల కోసం రూ.లక్ష కేటాయించాలి
- కలెక్టర్కి ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ - ఖమ్మం
ప్రభుత్వం పాఠశాలలకు మరమ్మతుల కోసం లక్ష రూపాయలు కేటాయించాలని కోరతూ ఎస్&zw
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనివీరభద్రం
- పలు కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరిక
నవతెలంగాణ-కల్లూరు
పేదల సమస్యల పరిష్కారానికి తుది వరకూ పోరాడేది కమ్యూనిస్టు పార్టీలే అని సీపీఐ(ఎం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-గాంధీ చౌక్
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపీడీ వేగవంతమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. వివిధ
- గిరిజన అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి
- సమస్యలపై ఛలో అసెంబ్లీ
- విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్
నవతెలంగాణ-ఖమ్మం
మార్చి 1 నుంచి కొత్త బస్టాండ్ను ప్రారంభించి... పాత బస్టాండ్ను ఎత్తివేస్తామన్న ప్రభుత్వం దానిని దేనికి ఉపయోగిస్తారో స్పష్టం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ ఆధారంగా
- కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : సీపీఐ(ఎం), సీపీఐ
నవ తెలంగాణ-మధిర
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో వామపక్షాలు బలపరచిన అభ్యర్థి జయసారధిరెడ్డి విజయాన్ని కాంక్షిస్
నవతెలంగాణ-పాల్వంచ
సింగరేణి ఉద్యోగాలకు గడువు తేదీ పెంచాలని మైనార్టీ సంక్షేమ సంస్థ జిల్లా అధ్యక్షులు యండి యాకూబ్పాషా ఒక ప్రకటనలో సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. సింగరేణిసంస్థలో ట్రైనీ ఎలక్ట్రిషియన్ ట్రైనీ వెల్డర్&zw
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ భద్రాచలం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ ఉద్యోగాలు పొందటం అర్హత సాధించడం కోసం ఉచిత ప్రీ కోచింగ్ కోసం ధరఖాస్తు చేసుకొన్న నిరుద్యోగ గిరిజన యువతీ, యవకులకు స్క్రీన
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియాలోని సింగరేణి సివిల్ విభాగంలో నిర్వహిస్తున్న రైల్వే నిర్వహణ పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇప్టూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియా ఇన్
- వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఆటో కార్మికులు
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ ఇప్టూ అధ్వర్యంలో వినూత్నంగా ఆటో డ్రైవర్లు నిర
చర్ల : మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భౌతిక రసాయన శాస్త్రం గిరిజన ఉపాధ్యాయుడు డాక్టర్ బానోత్ రాందాస్కు అరుదైన గౌరవం దక్కింది. కోవిడ్-19 అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అనే పుస్తకం
- చట్టసభల్లో నిలదీయడానికి గెలిపించండి
- సభలో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్సి అభ్యర్ధి ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ-ఇల్లందు
ప్రత్యేక తెలంగాణ వస్తే నీళ్ళు, నిధుల
- పల్లాను గెలిపిస్తే కేసీఆర్కి బ్రోకర్గా పని చేస్తాడు
- రాములు నాయక్ ప్రశ్నించే గొంతుక...పట్టభద్రులు ఆలోచించండి...!
- టీపిసిసి అధ్యక్షులు ఉత్తం కుమార్ రెడ్డి
- గద్దెపైకి చేరిన సమ్మక్క
- సమ్మక-సారక్క నామస్మరణతో మార్మోగిన ఎదురు గుట్టలు
- నేటితో ముగియనున్న వన జాతర
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం శ
- ఖాజీపేట రైల్వే కోచ్ తేవడంలో విఫలం
- సభలో టీపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్
నవతెలంగాణ-ఇల్లందు
అనేక విధాలుగా రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించిన టీఆర్ఎస్, బీ
- వనం నుండి జనంలోకి తల్లి సమ్మక్క
- కోలాహాలంగా మారాయిగూడెం మినీ జాతర
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని మారాయిగూడెం (చిన్న మేడారం)లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మల మినీ జాతర గురువారం
- భారీగా నిత్యావసర సామగ్రి గుర్తింపు
- పెద్ద ఎత్తున స్మారక స్థూపాలు కూల్చివేత
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణపూర్-కంకేర్ గాడ్చిరోలి
నవతెంగాణ-కొత్తగూడెం
ప్రజల పక్షాన పోరాడే వామపక్షాలు చట్టసభలో ప్రాతినిధ్య హౌదాలో ఉంటేనే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని, ఆ పార్టీల అభ్యర్థుల గెలుపుతో ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సిపీి
- కూచిపూడి రామకోటయ్య సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-చింతకాని
నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసి గ్రామాభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి కూచిపూడి రామకోటయ్య అని సీపీఐ(
- ఐక్య కార్యచరణ కమిటీ హెచ్చరిక
- ఫారెస్టు వారిని అడ్డుకున్న పోడు సాగుదారులు
నవతెంగాణ-కొత్తగూడెం
పునుకుడుచలక పోడు సాగు దారుల జోలికి వస్తే ప్రతిఘటన తప్పదని, ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్
- లయన్స్ క్లబ్ అధ్యక్షులు క్రిష్ణమోహన్
నవతెలంగాణ-మణుగూరు
శక్తి వంచన లేకుండా ప్రజలకు గత 25 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ మణుగూరు సేవలు అందిస్తున్నారని లయన్స్ క్లబ్&zwnj
నవతెలంగాణ-లీగల్
మాజీ ఎంపీ రేణుకా చౌదరిపైన 2014లో ప్రయివేటు కేసు ధాఖలు అయ్యింది. అట్టి కేసు ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసులు కేసు ఫైల్ చేసి ఖమ్మం షెడ్యుల్ కులం, తెగల ప్రత్యేక న్యాయస్థానం ఇన్చార్జ్ కు
మణుగూరు : నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మారుమూల ప్రాంతమైన పగిడేరు గ్రామానికి చెందిన కర్నె రవి పోటీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో జరగబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీలో ఎన్నికల్లో మొదటి ప
నవతెలంగాణ-సారపాక
మైనర్ బాలికను వేధించినందుకు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై గురువారం బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కేసునమోదైంది. దీనికి సంబంధించి అదనపు ఎస్సై ఖాజా నసీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... స
- టీఆర్ఎస్ నుండి శాశ్వత బహిష్కరణ
- దిండిగాల, హరిసింగ్ ప్రకటన
నవతెలంగాణ-ఇల్లందు
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఘటనపై టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షులు
- ప్రజా ఉద్యమాలను కేసీఆర్ ప్రభుత్వం ఆపలేరు
- న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణం, గ్రామాల్లో బహిరంగంగా ప్రజాసేవ చేస్తున్నప్పటికీ అక్రమ కేసులు ప
నవతెలంగాణ-చింతకాని
ఆస్తిని తనసోదరికి రిజిస్ట్రే షన్ ఎలా చేశారంటూ వందనం గ్రామానికి చెందిన ఎల్లావుల కృష్ణ అనే రైతు చింతకాని తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీనికి సంబ
- ప్రదానం చేసిన మాజీ ప్రధాని పీవీ అభిమాన సంఘాలు
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లికి చెందిన ప్రముఖ యోగా శిక్షకుడు, ఉపాధ్యాయుడు, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న చల్లగుళ్ల అప్పారావు మాజీ ప్రధాని పీవీ నరసింహ
బోనకల్ : మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు, రావినూతల సొసైటీ మాజీ అధ్యక్షుడు, అమరజీవి చేబ్రోలు కోటేశ్వరరావు కుటుంబాన్ని గురువారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కా