హైదరాబాద్
- 'ఉచిత నీటి సరఫరా'పై ఆధార్ మెలిక
- యజమానులకే ప్రయోజనం
- కిరాయిదారులకు నష్టం
- ప్రయివేటికరణ దిశగా తాగునీటి సరఫరా
- సర్కార్ తీరుపై విమర్శలు<
- గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మనాయక్ డిమాండ్ చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఫలక్
నవతెలంగాణ-ఓయూ
లాలగూడ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా కె. శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడికి వచ్చేకంటేముందు మారేడ్పల్లి అడిషనల్ ఇన్స్పెక్టర్గా ఆయన
రైతు వ్యతరేక వ్యవసాయ చట్టాల ప్రతులను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం నగర వ్యాప్తంగా పలుచోట్ల దహనం చేశారు. భోగిమంటల్లో వేసి కాల్చివేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఆ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేస్తాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉపసంహరిం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంట్రప్రైజెస్(ఐపీఈ) డైరెక్టర్గా నాథన్ సుబ్రమణియన్ మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి డాక్టరేట్ పట్ట
- టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి పండగనూ భక్తి శ్రద్దలు, ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే సంక్రాంతికి కూడా ఒక ప్రత్
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రజలందరూ సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అల్లాపూర్ 116 డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్&z
నవతెలంగాణ-వనస్థలిపురం
దేశానికి అన్నంపెట్టే రైతులపై నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి, రైతు సంక్షేమానికి బాటలు వేయాలని తెలంగాణ రాష్ట్ర ఫెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణమూర్తి, సీఐటీయూ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేకాట ఆడుతున్న ఐదుగురిపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజరుపురికాలనీకి చెందిన కోటి ప్రభాకర్, పాపిరెడ్డినగర్కు చెందిన వి.సత్యనారాయణ, అత్తాపూర
- మరో ఇద్దరు నిందితుల అరెస్టు
- వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ
నవతెలంగాణ-హయత్నగర్
ఇన్స్టంట్ లోన్ పేరుతో బాధితులను మోసం చేస్తున్న మరో ఇద్దరు నిందితులన
- ఆర్థిక మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-బేగంపేట
ఉపాధ్యాయులు కేవలం విద్య ఒక్కటే కాకుండా విద్యార్థులకు సామాజిక అంశాలపైన అవగాహన కల్పించాలని ఆర్థికమంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సికింద్రాబాద్&zw
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతంగా జరుపుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు సంక్ర
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ తల్లి అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ డివిజన్&zwn
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీలో బుధవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 9.45 గంటల సమయంలో పెద్ద శబ్దంతో, స్వల్పంగా భూమి కంపించిందని, దీంతో భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసా
నవతెలంగాణ-ఓయూ
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో రైల్వే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించాలని, అందుకు సికింద్రాబాద్లోని కేంద్రీయ రైల్వే ఆసుపత్రిలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయా
- సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కైరంకొండ యాదగిరి
నవతెలంగాణ-అంబర్పేట/ ధూల్పేట్
గంగుపుత్రులను అవమానించేవిధంగా మాట్లాడిన పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్ను పదవినుంచి బర్
నవతెలంగాణ-వనస్థలిపురం
రెక్కాడితేగాని డొక్కాడని ఓ నిరుపేద కుటుంబంలో చైతన్యపురి మాగస్ వి ఆసుపత్రి వైద్యులు కొత్తవెలుగులు నింపారు. పుట్టుకతోనే వినికిడి లోపంతో జన్మించిన ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. వివరాల్ల
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని మతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం బంజారా హిల్స్ రోడ్&zw
- భారత జాతీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి వెంకట రాజేశ్వరరావు
నవతెలంగాణ-నారాయణగూడ
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని భ
నవతెలంగాణ-పంజాగుట్ట
దేశంలోకి బంగారం దొంగ రవాణా కాకుండా అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల నమ్మకాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బంగారంపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని మలబార్ గ్రూప్ చైర్మెన్ ఎంపీ అహ
- సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్
నవతెలంగాణ-మీర్ పేట్
రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతీ సగరుడు భవన నిర్మాణ రంగ కార్మిక గుర్తింపు కార్డులు పొందాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర
- ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాలి
- తెలంగాణ ప్రయివేటు హాస్పిటల్స్ ప్రజా సమస్యల పరిష్కారాల అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షుడు జగన్
నవతెలం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
రూ. 26 కోట్లతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని రాష్ట్ర సంక
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్లో స్వచ్ఛ సర్వేక్షన్ పేరుతో చెత్తను వేసే ప్రదేశాలలో చెట్లు నాటే ప్రణాళికను చేపడుతున్నట్లు సర్కిల్ శానిటేషన్ అధికారి జల
- బీజేపీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ప్రజాసేవ చేయడం పక్కనపెట్టి వారి పార్టీ భజన కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని బీజేపీ నాయక
నవతెలంగాణ-ఓయూ:
ఓయూలో ఏప్రిల్ 14న అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రొ. గాలి వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులేగాక ఆయా సంఘాల నాయకులు హాజరవుతారని
నవతెలంగాణ-చిక్కడపల్లి
కరీంనగర్ ప్రాంతం గొప్ప సాహితీవేత్తలకు, మహాపండితులకు నిలయం అని, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య సప్తతి స
బోడుప్పల్:
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అధికార టీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని బీజేపీ కార్పొరేషన్&zwn
నవతెలంగాణ-అంబర్పేట
మంచి మనసుతో చేసే సేవా కార్యక్రమాలు జీవితానికి సార్ధకతను చేకూరుస్తాయని అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ అన్నారు. అన్నా ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవా
నవతెలంగాణ-మలక్పేట్
టీఎస్పీడీసీఎల్ అధ్యక్షుడిగా నియామకం అయియి మొహ్మద్ యూసుఫ్ను హైదరాబాద్ సౌత్ సర్కిల్, రీజినల్ సర్కిల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. యూసుఫ్ మాట్లాడుతూ.. తన
- పలుమార్లు విద్యార్థులకు తప్పిన ప్రమాదాలు.
- మరణించిన ముగాజీవలు ఇక్కడే ఖననం చేస్తున్న ఔటర్స్
నవ తెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం గతకొంత కాలంగా వివిధ వాహనాలతో పలువురు వచ్
హైదరాబాద్ : కోవిడ్ మహమ్మారి ఆర్థిక ప్రభావం కారణంగా లక్షలాది మందిని, ముఖ్యంగా పిల్లలను తీవ్రమైన ఆకలి, పోషకాహార లోపానికి నెట్టివేసింది. నిరుపేదలు, వలస కార్మికులకు చెందిన వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక జీవనోపాధి
హైదరాబాద్: వ్యాపారంలో ఏర్పడే సంక్లిష్టతలను అణిచివేయడంలో సహాయపడే సాఫ్ట్వేర్ సంస్థ అయిన పెగాసిస్టమ్స్ ఇన్కార్పోరేషన్ (నాస్డాక్ : పెగా) కస్టమర్ సేవా కేంద్రాలకు సహాయపడే కృతిమ మేధస్
- జిల్లాలో ప్రారంభమైన సర్వే
- క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు,సిబ్బంది పర్యటన
- రోజువారీ వివరాలు ఆన్లైన్లో నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబా
- జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మెన్ వికాస్రావు
- కేసీఆర్, కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు
- ఎంఆర్డీసీఎల్ చైర్మెన్ సుధీర్రెడ్డి
- రెండో రోజూ అఖిలప్రియను విచారించిన పోలీసులు
- పలు అంశాలపై కీలక సమాచారం సేకరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండు తెలుగురాష్ట్రాలో సంచలనం రేపిన ప్రవీణ్రావు సోదరుల కిడ్నాప్ కేసుల
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాటర్బోర్డు పరిధిలోని వినియోగ దారులందరికీ 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ లింకు పెట్టొద్దని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్&zw
- ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ప్రొ. నాగేశ్వర్
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
తాను ఎమ్మెల్సీగా ఎన్నికైతే ప్రజలు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్ల గొంతుకను వినిపిస్తానని, వారి సమస్య పరిష్కారానికి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇరవై వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం క్షేత్ర స్థాయిలో అమలుకు చేపట్టాల్సిన చర్యలపై జలమండలి ఎండీ దాన కిషోర్ ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జీఎమ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మం
నవతెలంగాణ-హైదరాబాద్
సీపీఐ(ఎం) మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ నూతన కమిటీని ఈనెల 10న ఇక్కడి అంబేద్కర్ భవన్లో జరిగిన జనరల్బాడీ సమావేశం సందర్భంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కృపాసాగర్, 16 మంద
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట :
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయకుండా సుప్రీం కోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఈ. ఉమామహేశ్ మంగళవారం ఒక ప్రకటనలో
నవతెలంగాణ-ఓయూ
ఓయూ హాస్టల్స్లో పనిచేస్తున్న 35 మంది ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు వేతనాలు చెల్లించాలని శ్రీవెంకటేశ్వర ఎస్సీ లేబర్ కాంట్రాక్టు సొసైటీ నిర్వాకుడు సేనాపతి ని పలుమార్లు అడిగినా స్పందించ
నవ తెలంగాణ-జగద్గిరిగుట్ట
ఇంటి తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం జగద్గిరిగుట్ట పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బా
- తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్
నవతెలంగాణ-పంజాగుట్ట
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరశైవ లింగాయత్లకు ప్రభుత్వం ఏమీ చేయలేదని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అని వీరశైవ లింగాయత్
నవతెలంగాణ-కంటోన్మెంట్
జీహెచ్ఎంసీ పరిధిలో అమల్లోకి వచ్చిన ఉచిత నీటి సరఫరా పథకాన్ని త్వరలోనే కంటోన్మెంట్ లోనూ అమలు పరుస్తామని బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం బోర్డు కార్యాలయం
నవతెలంగాణ-నారాయణగూడ
బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యా సాంకేతిక కంపెనీ అయిన ఎడ్జ్ వర్సిటీ తమ విద్యార్థులకు అత్యుత్తమమైన అవకాశాలను అందించటం కోసం తమ రంగాల్లో నైపుణ్యం కలిగిన రెండు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కుద
- పీర్జాదీగూడ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట అఖిలపక్ష పార్టీల ధర్నా
- చెత్త సేకరణలో జరుగుతున్న అవినీతిపై నిగ్గుతేల్చాలి
నవతెలంగాణ-బోడుప్పల్
పేదల పొట్టకొట్టి కాంట్రాక్టర్&z
నవతెలంగాణ-మీర్పేట్
భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపి భూములను రక్షించి పేదలకు కేటాయించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బాలాపూర్ చౌరస్తాలోన
నవతెలంగాణ- దుండిగల్
దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలోని సర్వే నెంబర్ 120 లొ వెలిసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం తహసీల్దార్ వి.భూపాల్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు.కూల్చి
నవతెలంగాణ-హయత్ నగర్
కాలనీలలో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఎల్బీ నగర్