Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇరాన్‌ డుమ్మా | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2020

ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇరాన్‌ డుమ్మా

టెహ్రాన్‌ : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో జరుగనున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు ఇరాన్‌ విముఖత కనబరుస్తున్నది. గతంలో జరిగిన కీలక సదస్సులన్నింటికీ హాజరైన ఇరాన్‌ ఒకేసారి ప్రపంచ ఆర్థిక సదస్సుకు డుమ్మా కొట్టడం పట్ల నిర్వాహకులు నిర్ఘాంతపోయారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి జవాద్‌ జరీఫ్‌ మరో ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో దావోస్‌ సదస్సుకు హాజరుకాలేరని సోమవారం ఇరాన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈనెల3న బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ ఖాసీం సులేమాని కాన్వారుని లక్ష్యంగా చేసుకొని అమెరికా క్షిపణుల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో సులేమాని మృతి చెందారు. ఈ ఘటన అనంతరం ఇరాన్‌, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇరాక్‌లోని యూఎస్‌ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 186 మంది యూఎస్‌ సైనికులు మృతిచెందినట్టు ఇరాన్‌ ప్రకటించగా, అమెరికా ఖండించింది. తమ సైనికులంతా సురక్షితమేనని ప్రకటించింది. 16 మంది గాయపడినట్టు మరోసారి ప్రకటించింది. ఒకవేళ ఈ సదస్సుకు ఇరాన్‌ హాజరైనట్టయితే ఇరాన్‌, అమెరికా దేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు జపాన్‌ సిద్ధంగా ఉన్నది. అందుకే, ఉద్దేశపూర్వకంగా ఈ సదస్సుకు ఇరాన్‌ దూరంగా ఉన్నట్టు సమాచారం. అంతేగాకుండా, ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణి కారణంగా ఉక్రెయిన్‌కు చెందిన విమానంలోని 176 మంది ప్రయాణీకులు మృతిచెందారు. ఈ దాడి ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ ఈ దాడి అనంతరం ఇరాన్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ అంశం కూడా దావోస్‌ సదస్సులో చర్చకు వచ్చే అవకాశముందని ఇరాన్‌ అనుమానిస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు
ఈ ఏడాది హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యమే..
ఓవైపు ముందంజ..మరోవైపు వివక్ష
బ్లాక్‌ బాక్సు జాడ లభ్యం
చైనాలో వేగంగా పురోగతి

తాజా వార్తలు

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.