Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హఫీజ్ సంస్థలపై నిషేధం విధించిన పాక్
  • లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: లగడపాటి
  • డగ్స్‌తో పట్టుబడిన మహిళ...
  • పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగించిన బీసీసీఐ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఇద్దరు మాజీ మంత్రులు సహా19 మందికి ఉరి | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Oct 11,2018

ఇద్దరు మాజీ మంత్రులు సహా19 మందికి ఉరి

- మాజీ ప్రధాని కుమారునికి జీవిత ఖైదు
- 2004లో ఢాకా ఎన్నికల ప్రచారర్యాలీలో గ్రెనేడ్‌ దాడి కేసు...
ఢాకా: 2004లో ఢాకా ఎన్నికల ప్రచారర్యాలీలో జరిగిన గ్రెనేడ్‌ దాడి కేసులో ఇద్దరు బంగ్లాదేశ్‌ మాజీ మంత్రులు సహా 19 మందికి ఉరిశిక్ష విధించినట్టు స్పెషల్‌కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈకేసులో దోషులుగా రుజువైనవారికి భూమిపై జీవించే హక్కులేదంటూ జస్టిస్‌ షాహెద్‌ నూరుద్దీన్‌ ఉద్వేగభరితంగా తీర్పు వెలువరించారు.
మాజీ మంత్రులు, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ) నేతలు లుత్‌ఫుజామన్‌ బాబర్‌, అబ్దుస్‌ సలామ్‌లకు ఉరిశిక్ష ఖరారైంది. బాబర్‌ గతంలో బంగ్లా హోంశాఖ మంత్రిగా, అబ్దుస్‌ సలామ్‌ డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇదే కేసులో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్‌ రెహ్మాన్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది.ప్రాసిక్యూషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... 2004, ఆగస్టు21న ఢాకాలో హసీనా నేతృత్వం వహించిన అవామీ లేగ్‌ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో గ్రెనేడ్‌ దాడి జరిగింది.
ఈ దాడిలో 20 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. షేక్‌ హసీనాను టార్గెట్‌ చేస్తూ గ్రేనేడ్‌ దాడి జరిగింది.
బీఎన్‌పీ, జమాత్‌ ఎ ఇస్లామి కూటమికి చెందిన సభ్యులే ఈ ఘాతుకానికి కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు అప్పట్లో హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ సభ్యులు ప్రకటించుకున్నారు. ప్రస్తుతం బంగ్లా ప్రధాని అయిన హసీనా.. దాడి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు.
అయితే పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. బహిరంగ సభ కోసం వచ్చిన షేక్‌ హసీనా ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో దాడి జరిగింది.

ఇద్దరు మాజీ మంత్రులు సహా19 మందికి ఉరి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జపాన్‌లో భూకంపం
ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం
నెతన్యాహూ ఓటమి కోసం కూటమి
దక్షిణ కొరియాలో మోడీ పర్యటన..
పాలస్తీనాలో హెబ్రాన్‌ మసీదు దాడి ఘటనకు 25ఏండ్లు
జర్మనీ నుంచి మెక్సికోకు తుపాకుల అక్రమ రవాణా
ఆయుధాల గదిలో పేలుడు
తాలిబన్ల ఏరివేతకు అఫ్ఘాన్‌ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌
పునరావాసం 4.7శాతం మందికే..!
ఉగ్రవాదంపై ఉమ్మడి చర్యలు చేపట్టాలి
అర్జెంటీనాలో కదం తొక్కిన మహిళలు
'వాషింగ్టన్‌ పోస్ట్‌' మీడియా సంస్థపై పరువునష్టం దావా..!
పుల్వామా దాడి పిరికిపందల చర్య : ట్రంప్‌
థెరిసా మేకు ఎదురుదెబ్బ
ఐరోపాలో క్షిపణులు ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు
ఆధారాలు చూపండి : పాక్‌ ప్రధాని
భార్య హత్య, ఆపై భర్త ఆత్మహత్య
నేనెవరి మాట వినను...
ఈజిప్టులో ఆత్మాహుతి దాడి
సైనిక తిరుగుబాటు ఆరోపణలపై 281 మంది అరెస్ట్‌
జ్యుడీషియల్‌ కస్టడీకి మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
లేబర్‌పార్టీకి ఏడుగురు ఎంపీల రాజీనామా
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం
పాక్‌కు సౌదీ సాయం
ఫలించిన ఐరాస మధ్యవర్తిత్వం
అఫ్ఘాన్‌లో వైమానిక దాడులు
స్విట్జర్లాండ్‌లో పట్టాలు తప్పిన రైలు
పాక్‌ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
కార్ల్‌మార్క్స్‌ సమాధిపై మరోసారి..
జాదవ్‌ కేసు మళ్లీ తెరపైకి..
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

08:29 AM

హఫీజ్ సంస్థలపై నిషేధం విధించిన పాక్

08:12 AM

లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

08:07 AM

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: లగడపాటి

08:03 AM

డగ్స్‌తో పట్టుబడిన మహిళ...

08:01 AM

పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగించిన బీసీసీఐ

07:58 AM

సోపోర్‌లో ఎన్‌కౌంటర్..

07:54 AM

హవాలా రాకెట్ గుట్టురట్టు

07:44 AM

పారామెడికల్‌ సప్లి ఫలితాలు విడుదల

07:40 AM

నేడు ఎన్‌ఐపీహెచ్‌ భవనం ప్రారంభం

07:35 AM

ఎస్సీ నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.