Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 10,2019

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

నవతెలంగాణ-భూపాలపల్లి
పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్నా భోజన కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నా కార్మికులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయంలో ఏఓ మహేష్‌బాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 17 ఏండ్లుగా మధ్యాహా భోజన కార్మికులు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారని తెలిపారు. పక్క రాష్ట్రంలో రూ.3వేలు వేతనం ఇస్తే తెలంగాణ వెయ్యి మాత్రమే ఇవ్వడం అన్యామన్నారు. జీతాలు సరిపోక అప్పులు తెచ్చి, విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు, బిల్లులు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలల్లో వంట నిర్వాహణ కోసం షెడ్లు, వంటపాత్రలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. కార్మికులకు సామాజిక భద్రత, ప్రమాద బీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నా భోజన కార్మికుల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, స్వర్ణలత, నాయకులు రాజేశ్వరి, రజిత, శారద, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధికారులకు అందలం..
అభివృద్ధి పనులు శీఘ్రగతిన పూర్తిచేయాలి
డీసీఎం వ్యాన్‌ బోల్తా... 80 గొర్రెలు మృత్యువాత
30, 31న జిల్లాకు కార్మిక, కర్షక పోరు యాత్ర జీపు జాతా
'రైౖతులపై లాఠీచార్జిని అందరూ ఖండించాలి'
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
పీఆర్‌సీ ప్రతుల దహనం
ప్రజల్ని మోసగిస్తున్న ప్రభుత్వాలు
అక్రమంగా రవాణా చేస్తే చర్యలు : ఎస్సై
ఆమరణ నిరాహార దీక్షలు @2వరోజు
బ్లాక్‌ రైస్‌ వరి సాగుతో ఉపయోగాలు
ఆదాని అంబానీ సంస్థలకే జాతీయ సంపదను కట్టబడుతున్న కేంద్రం
రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి
45 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలి
అక్రమ పట్టాలను రద్దు చేయాలి
సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం
ఎస్సై జన్ను ఆరోగ్యంకు పలువురి ప్రశంస
అధికార పార్టీలో బహిర్గతమైన విభేదాలు
రైతు చట్టాలను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
పురోభివృద్ధి దిశలో పట్టణ ప్రగతి
అగని కల్తీ పెట్రోల్‌ దందా
ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేత
రైతు ఉద్యమంపై అణచివేత చర్యలు మానుకోవాలి
గురుకులాలతో ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులకు బంగారు భవిష్యత్‌
కేఎంసీకి ఐదు నెలల గర్భస్థ శిశువు దానం
రైతుబంధు రూ.96.02 కోట్లు అందజేత
ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు ఫిబ్రవరి 5 వరకు గడువు
కానిస్టేబుల్‌కు రివార్డ్‌ అందజేసిన సీఐ
కాంగ్రెస్‌లో స్తబ్ధత

తాజా వార్తలు

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

09:51 AM

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

09:42 AM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలల ప్రారంభం..

09:32 AM

ఎర్రకోటపై ఖల్సా జెండా ఎగురవేసింది జుగ్రాజ్ సింగ్..

09:24 AM

పొగమంచు కారణంగా 17రైళ్లు ఆలస్యం..

09:13 AM

జనగామలో రోడ్డుపై మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..

09:04 AM

మహిళను వేధించిన యువకుడు అరెస్ట్..

08:55 AM

రూ.3లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

08:46 AM

వారంలో జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు

08:44 AM

మటన్ దుకాణాలు బంద్..జీహెచ్‌ఎంసీ ప్రకటన

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.