Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌! | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!

కరోనా వైరస్‌కు పేద, ధనిక అన్న వ్యత్యాసమూ లేదు.. కుల,మత, లింగ, జాతి, ప్రాంతం అన్న తేడా కూడా లేదు. విశ్వవ్యాపితంగా అందరినీ ఒకేలా చూస్తున్నది. క్వారెంటైన్‌, ఐసోలేషన్‌, హాస్పిటలైజ్డ్‌ వీటిలోనూ ఏమీ భేదం కనిపించలేదు. కానీ, చికిత్స కోసం ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతుల్లో మాత్రం తీవ్రమైన వివక్ష కనబడుతున్నది. కరోనా యోధులు... ప్రజలకు ఎంతో సేవ చేశారు కాబట్టి వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని మొసలికన్నీరు కార్చుతున్నారు. ఉదారతను ప్రదర్శిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది, అటెండర్లు, నర్సులు ఇలా చిరు ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుని వారంతా ఆరోగ్యంగా, సైడ్‌ఎఫెక్ట్‌ లేకుండా ఉంటే పెద్దలు, ప్రజాప్రతినిధులు వేసుకుంటారు. వ్యాక్సిన్‌ వస్తే ముందు రాజకీయ నాయకులకు వేయాలనీ, వారికి సరిగ్గా పని చేస్తే అప్పుడు ప్రజలకు వేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేసినా ముందుకు రావడంలేదు. ఇందులో విశేషమేముంది అనుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు ఎందుకు వేసుకోవడం లేదు. కరోనా సృష్టించిన విధ్వంసం చూసి ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. చౌకీదారునంటూ చెప్పుకున్న ప్రధాన మంత్రి తాను వ్యాక్సిన్‌ వేసుకుని దేశ ప్రజలకు ఆదర్శంగా నిలువవచ్చు. ఎందుకు వేసుకోలేదు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాక్సిన్‌ వేసుకుంటానంటూ ప్రకటించి వెనక్కి తగ్గారు. సీఎం, మంత్రులు, గవర్నర్‌, కలెక్టర్లు, ఉన్నతాధికారులు వ్యాక్సిన్‌కు ఎందుకు భయపడుతున్నారు. భయం లేకపోతే ఎందుకు వేసుకోవడంలేదు. వ్యాక్సిన్‌ ఇస్తున్నామంటూ పేదలపై ప్రయోగం చేస్తున్నారా? వారికే ముందుగా ఎందుకు? వ్యాక్సిన్‌ వేసుకుని బతికి బట్టకడితే తరువాత వారు వేయించు కుంటారా? కరోనా సమానత్వం ప్రదర్శిస్తుంటే... ఏలికలు మాత్రం మనుషుల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- గుడిగ రఘు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ కుట్రల మధ్య ఢిల్లీ రైతు ఉద్యమం
పసుపు రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల
మానవ సమాజానికి శ్రమలే అవసరం, డబ్బు కాదు!
'డబ్బు' అంటే, శ్రమ! 'శ్రమ' అంటే, డబ్బు కాదు!
తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ విద్యా సంస్థల దోపిడీ
జగతికి వెలుగులు ఈ శాస్త్రవేత్తలు
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌
ఉభయకుశలోపరి...
బెల్లంలా పుల్లగా ఉంటది...
ప్రతి దానికీ కోర్టు చెప్పాల్సిందేనా...
వాట్సాప్‌...హ్యాండ్సప్‌
కష్టాల కొలిమిలో బడ్జెట్‌ పాఠశాలలు
డిజిటల్‌ యుగంలో నానో టెక్నాలజీ
క్షణికావేశంలో... పోతున్న ప్రాణాలు
ఆహారమే ఔషదం..!
ప్లాస్టిక్‌ భూతాన్ని నిలువరించలేమా?
ఓ పనైపోతుందిగా...
సమర్ధనకైనా సిగ్గుండాలే...
శూన్యమే...!
అసమానతలు పెరుగుతున్నారు! - ఆక్స్‌ఫామ్‌
ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు
మహనీయులకి గుర్తింపేది?
ప్రజాకళలకు గమ్యం చూపిన గరికపాటి
''స్ఫూర్తి ప్రధాత మగ్దూం''
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ఢిల్లీ టూ గల్లీ...
కమ్యూనిస్టోల్లే వస్తారు
మనం మారం...
విధానాల్లో మార్పుంటుందా..?

తాజా వార్తలు

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

05:21 PM

ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్

05:09 PM

నగరంలో 16కేజీల గంజాయి స్వాధీనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.