Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
త్రిపురనేని గొప్ప దార్శనికుడు... | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Jan 14,2021

త్రిపురనేని గొప్ప దార్శనికుడు...

ఒక కులంలో లేదా ఒక వర్గంలో కొందరు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఆ కులం మొత్తానికి లేదా ఆ వర్గం మొత్తానికి ఆపాదించకూడదు. సమాజంలో మంచి, చెడులు ఉంటాయి. అణగారిన వర్గాలవారి అభ్యున్నతికి ఆధిపత్య వర్గాల లోని ఎందరో కృషి చేసారు. అటువంటి వారిలో త్రిపురనేని రామస్వామి ఒకరు. ఆయన న్యాయవాదిగా, హేతువాద రచయితగా, సంఘ సంస్కర్తగా. కవిరాజుగా పేరు పొందారు. హేతువాదం, మానవతావాదాన్నీ తెలుగు కవిత్వం, సాహిత్యాల్లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవి ఆయన. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. రాజా రామ్‌ మోహన్‌రారు, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌, రనడే, దయానంద సరస్వతి మొదలైనవారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు. రైతు కుటుంబంలో పుట్టినా, చిన్నప్పటినుంచి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్‌ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరం ఆయన పల్నాటి యుద్ధం ఆధారంగా కారెంపూడి కధనం, మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు రచించాడు. 1911లో ఇంటర్మీడియట్‌ చదవడానికి బందరులోని నోబుల్‌ కాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలంలో అవధానం చేసి తన సాహితీ నైపుణ్యాన్ని, అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు. 1914లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు.1917లో భారతదేశం తిరిగి వచ్చిన తరువాత, అతను కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయ వత్తిని చేపట్టారు. కొద్ది కాలంలోనే గొప్ప న్యాయవాదిగా పేరు పొందారు. సనాతన మతంలో ఉన్న ఆశాస్త్రీయ విషయాలను తన రచనల ద్వారా ప్రశ్నించాడు. కుల వ్యవస్థపై, సాంఘిక దురాచారాలపై రాజీలేని పోరుసల్పారు. 1925లో ఆయన తెనాలి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికై దేవాలయాల్లో జంతు బలులను నిషేధించారు. సంస్కృతంలో ఉన్న పెండ్లి మంత్రాలని తెలుగులోకి అనువదించి అచ్చులో సరళమైన వివాహావిధిని తయారుచేసారు. సూత పురాణం, రాణా ప్రతాప్‌, గోపాలరాయ శతకం, ఖూనీ, ధూర్తమానవ శతకం, శంబూక వధ వంటి రచనలు చేశారు. తెలుగునాట హేతువాద ఉద్యమానికి తన సాహిత్యం ద్వారా పునాదులు వేశారు. సనాతన సంప్రదాయాల వల్ల సామాన్యులు చదువులకి దూరం అయ్యారని తెలిపారు. రామస్వామి కుమారుడు గోపిచంద్‌ కూడా మంచి రచయిత కావడం విశేషం. గోపిచంద్‌ అసమర్థుని జీవయాత్ర రచనతో తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించారు. రామస్వామి సాహిత్యానికి చేసిన కృషికి ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదు నిచ్చింది.1943 జనవరి 16న ఆయన తుదిశ్వాస విడిచారు. మనవసేవే ముఖ్యమని నమ్మి ఆచరించారు. పురాణాలపై తనదయిన శైలిలో వ్యాఖ్యానాలు చేశారు. ఇవి మనుషుల్లో అసమానతలని పెంచాయన్నారు. సైన్స్‌, హేతువాద ఉద్యమాలను ముందుకు నడిపించడం ద్వారానే సమాజాన్ని ముందుకు నడిపించగలమని ఎలుగెత్తడమే కాదు, బతికినంతకాలం అందుకు కృషి చేశారు. త్రిపురనేని స్పూర్తిని నేడు కొనసాగించడమే ఆయనకు నివాళి.

- ఎం. రామ్‌ ప్రదీప్‌
సెల్‌:9492712836


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ కుట్రల మధ్య ఢిల్లీ రైతు ఉద్యమం
పసుపు రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల
మానవ సమాజానికి శ్రమలే అవసరం, డబ్బు కాదు!
'డబ్బు' అంటే, శ్రమ! 'శ్రమ' అంటే, డబ్బు కాదు!
తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ విద్యా సంస్థల దోపిడీ
జగతికి వెలుగులు ఈ శాస్త్రవేత్తలు
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌
ఉభయకుశలోపరి...
బెల్లంలా పుల్లగా ఉంటది...
ప్రతి దానికీ కోర్టు చెప్పాల్సిందేనా...
వాట్సాప్‌...హ్యాండ్సప్‌
కష్టాల కొలిమిలో బడ్జెట్‌ పాఠశాలలు
డిజిటల్‌ యుగంలో నానో టెక్నాలజీ
క్షణికావేశంలో... పోతున్న ప్రాణాలు
ఆహారమే ఔషదం..!
ప్లాస్టిక్‌ భూతాన్ని నిలువరించలేమా?
ఓ పనైపోతుందిగా...
సమర్ధనకైనా సిగ్గుండాలే...
శూన్యమే...!
అసమానతలు పెరుగుతున్నారు! - ఆక్స్‌ఫామ్‌
ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు
మహనీయులకి గుర్తింపేది?
ప్రజాకళలకు గమ్యం చూపిన గరికపాటి
''స్ఫూర్తి ప్రధాత మగ్దూం''
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ఢిల్లీ టూ గల్లీ...
కమ్యూనిస్టోల్లే వస్తారు
మనం మారం...
విధానాల్లో మార్పుంటుందా..?

తాజా వార్తలు

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

05:21 PM

ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్

05:09 PM

నగరంలో 16కేజీల గంజాయి స్వాధీనం

05:02 PM

మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం: కేవీపీఎస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.