Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మూఢత్వమొద్దు.. నాజోలికొస్తే ఖబర్దార్‌ | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Nov 01,2020

మూఢత్వమొద్దు.. నాజోలికొస్తే ఖబర్దార్‌

ఎహే కరోనాలేదు గిరోనా లేదు బాబీజీ అప్పడాలు తినండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ యావత్‌ దేశ ప్రజానీకానికి ఉచిత సలహాలిచ్చేశారు..పెద్దసార్‌ చెప్పిండుగదా నిజమేకాబోలు అనుకున్నరు జనాలు. గీ మాటలేందని కరోనాకు కోపమొచ్చింది. 'నేను దరిచేరకుండా ప్రజలకు మంచి మాటలు, జాగ్రత్తలు చెబుతాడనుకుంటే గీ అప్పడాల గోల ఏంది?' అని గా మంత్రినే సోకింది. అప్పడాలు తిని తగ్గించుకో అని సవాల్‌ విసిరింది. గన్ని మాటలు చెప్పిన మంత్రి అప్పడాలు గిప్పడాలు జాన్తానై అనేసి సక్కంగ ఎయిమ్స్‌కుబోయి డాక్టర్ల సలహాలతో మంచిగై తిరిగొచ్చిండు. బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్‌సింగ్‌ జాన్‌పూరియా అయితే ఇంకో అడుగు ముందుకేసిండు. ఎన్కట సబ్బులు లేనప్పుడు మట్టి పూసుకున్నట్టు ఒంటి నిండా బురద పూసుకుని శంఖం ఊదితే కరోనా పోతుందని ప్రచారం చేసేశాడు. అరే ఎప్పటికప్పుడు చేతులు కడుకోమని డాక్టర్లు, మేధావులు చెబుతుంటే గీయనేంది బురదపూసుకోమని చెబుతున్నడు? ఆయన మాట నిజమేనా? అని కరోనాకు గుబులుపుట్టింది. అరే అపరిశుభ్రంగా, మూతికి గుడ్డబట్ట కట్టుకోకుంటే నేను వచ్చితీరుతబై అని వచ్చిచూపెట్టింది. మరో నాయకుడు గోమూత్రం తాగితే కరోనా రాదని దాన్ని పంచిపెట్టేశాడు. గా ముచ్చట చెప్పినాయన చెంతకే కరోనా చేరింది. గాయన గోమూత్రం తాగి తగ్గించుకోకుండా ఆస్పత్రికిపోయి పాణం బాగ చేయించుకున్నడు. చివరకు తేలింది ఏంటంటే 'గోమూత్రం తాగితే నేను పోను..మూఢత్వాన్ని కట్టిబెట్టి పాలు, గుడ్డు, పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోండి' అని కరోనా హితోపదేశం చేసింది. ఇంకొక ఆయన హనుమాన్‌ చాలీసా చదివితే కరోనా రాదు అని చెబితే..'అరే అన్నా మంత్రాలకు చింతకాయలు రాలవే' అని కండ్లార చూపించింది. 'దీపాలు వెలిగిస్తే..చప్పట్లు కొడితే...మంత్రాలు చదివితే...ప్రజల్లోకి మూఢత్వాలను వదిలితే ఎట్టిపరిస్థితిల్లోనూ మిమ్మల్ని వదిలిపోను. మూఢత్వ మాటలను కట్టిపెట్టండి. మీ దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి. మాస్కులు పెట్టుకోండి. అరగంటకో, గంటకోసారో చేతులు కడుక్కోండి. లేకుంటే ఖబర్దార్‌ మీ అంతు చూస్తా' అని కరోనా హెచ్చరిస్తూనే ఉన్నది. అసలే శీతాకాలం బీ అలర్ట్‌ . ప్రజలారా సైన్స్‌ను నమ్మండి.
- అచ్చిన ప్రశాంత్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒకటో తారీఖు...
లీవ్‌ కోసం మర్డర్స్‌!
సాహౌరె బాహుబలి
వ్యాక్సిన్‌ రాజకీయాలు.. మోడీ భక్తుల వక్రీకరణలు
పెరుగుతున్న జాత్యహంకారం
సంక్షోభంలో భవన నిర్మాణ రంగం
అత్యంత ప్రజాధరణ పొందిన ఇండియన్‌ వెబ్‌ సీరీస్‌లు..!
గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల

తాజా వార్తలు

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జాంబాగ్ డివిజన్ కార్పోరేటర్ రాకేష్ జేశ్వల్ పై కేసు నమోదు

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

05:47 PM

వికలాంగుల సంక్షేమ చట్టాల రద్దుకు కేంద్రం కుట్రలు..

05:33 PM

శాంతియుత నిరసనలను గౌరవించాలి: ఐరాస​

05:02 PM

కోహ్లీ, తమన్నాలకు షాక్..

04:46 PM

రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే రాజీనామా

04:30 PM

తండ్రికి లీగల్‌ నోటీసులు పంపిన హీరో

04:23 PM

ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం

04:15 PM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్

04:12 PM

కుబేరులకు దోచి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం

03:57 PM

పీఆర్సీ సిఫార్సులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

03:44 PM

మళ్లీ ఆస్పత్రిలో చేరిన గంగూలీ

03:34 PM

పడవ బోల్తా.. నలుగురు మృతి

03:26 PM

బీజేపీ సీనియర్ నేత దారుణ హత్య

03:07 PM

తాగిన మైకంలో ఘోరం.. మహిళతో పాటు యువకుడు మృతి

02:48 PM

కనీస వేతనాన్ని రూ.19 వేలకు సిఫార్సు చేయడం సరికాదు..

02:38 PM

ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వాగతం పలికిన సుందర్ పిచాయ్

02:31 PM

మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు

01:56 PM

రైతులపై పెట్టిన కేసులపై ఏపీ హైకోర్టు స్టే

01:44 PM

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. ఎగిసి పడుతున్న నీళ్లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.