Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వంటలమ్మల బతుకు పోరు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 23,2019

వంటలమ్మల బతుకు పోరు

- హక్కుల సాధనకు నిరంతర ఉద్యమం
- మెనూ చార్జీల పెంపునకు సడలని పోరు
- నేటి నుంచి భద్రాచలంలో టీఎమ్‌డీఎమ్‌డబ్ల్యూయూ రాష్ట్ర మహాసభలు
అన్యాయంగా తొలగిస్తే...కొట్లాడి మరీ కొలువులు దక్కించుకున్న మహత్తర పోరాటం వంటలమ్మలది. మధ్యాహ్న భోజనం పథకం ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని చూస్తే...ఒక్కటై సర్కారు జిత్తులమారి ఎత్తుగడను తిప్పికొట్టిన చరిత్ర వాళ్లది. కనీస హక్కుల సాధన కోసం...మౌలిక సౌకర్యాల కల్పన కోసం బతుకు పోరు కొనసాగిస్తున్నది. ఈ పోరాటాలన్నింటిలోనూ వంటలమ్మలను ముందుకు నడిపింది...నడిపిస్తున్నది... తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం)నే. అత్తెసరు పైసలిచ్చి వంట చేయాలంటే... కాదు...కాదు.. పెంచాల్సిందే అంటూ పోరు సల్పుతున్నదీ ఆ యూనియన్‌ నీడలోనే. నేడు ఆ యూనియన్‌ రాష్ట్ర మహాసభలను కొత్తగూడెంలో జరుపుకుంటున్న నేపథ్యంలో కథనం.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు తీసుకొచ్చినది. దీని నిర్వహణను చూస్తున్నవారిలో 95 శాతానికిపైగా బడుగు, బలహీనవర్గాల వారే. అందులోనూ నూటికి 98 శాతం మహిళలే. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.30 పైసలు, ఆ పై తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.18 పైసలను సర్కారు ఇస్తున్నది. దీనికితోడు బియ్యం ఇస్తున్నది. మిగతా కట్టెలు, కూరగాయలు, ఉప్పు, పప్పు, కారం, తదితర వస్తువులన్నీ కార్మికులే కొనుక్కోవాలి. కష్టనష్టాలకోరుస్తూ వారు వంట చేసి పెడుతున్నారు. ఇంతచేస్తున్నా వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని అధికారులు వేధిస్తున్నారు. లేకపోతే ప్రయివేటుకు ఇస్తామని బెదిరిస్తున్నారు. అసలు గుడ్లే పెట్టని ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సర్కారు శతవిధాలా యత్నించింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ తెగించి కొట్లాడింది. 'ఇప్పుడు ఇక్కడ చేశారు...తర్వాత రాష్ట్రమంతా చేస్తారు. కార్మికులను రోడ్డుపాలు చేస్తారు' అని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో రాజకీయ, తదితర ఒత్తిళ్లతో ఏండ్లతరబడి పనిచేస్తున్న వంటమ్మలను తొలగించే కుట్ర జరిగింది. దీన్ని యూనియన్‌ పోరాటాలు చేసి సమర్ధవంతంగా తిప్పికొట్టింది. నల్లగొండ జిల్లాలో 32 గ్రామాల్లో పాత కార్మికులను తొలగించగా...పోరాడి మరీ మళ్లీ పాతవాళ్లకే వంట చేసే హక్కును సాధించడంలో యూనియన్‌ విజయం సాధించింది. వంట చేసే వారికి ఇచ్చే గౌరవవేతనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రీజింగ్‌లో పెట్టింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయటంతో ప్రీజింగ్‌ ఎత్తేశారు. తమిళనాడు, ఏపీలో ఇస్తున్న మాదిరిగా గౌరవ వేతనాలు ఇవ్వాలని కూడా పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. పెండింగ్‌ బిల్లుల విడుదల, కనీస వేతనం రూ.18 వేలు, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ పోరాడుతున్నది.
మహాసభలకు భద్రాచలం సిద్ధం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శని, ఆది వారాల్లో రెండు రోజుల పాటు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) మహాసభ జరుగనున్నది. కె.భారతీనగర్‌(చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌)లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాసభ ప్రాంగణంతోపాటు భద్రాచలం పట్టణంలో తోరణాలు, జెండాలు కట్టారు. ప్లెక్సీలను పెట్టారు. ఈ మహాసభలో రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపికచేయబడిన 300 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
గుడ్లకు ప్రత్యేక బడ్జెట్‌ ఇవ్వాలి:
యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ
మధ్యాహ్నభోజన పథకం నిర్వహణకు ప్రయివేటు సంస్థలకు అప్పగించొద్దు. పాఠశాలల్లో అప్పటికప్పుడు చేసే వంటలకంటే హైదరాబాద్‌లోని పాఠశాలల్లో ప్రయివేటు సంస్థ పెడుతున్న భోజనంలో నాణ్యత లేదని కాగ్‌ నివేదికలే తేల్చిచెప్పాయి. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను కూడా పాలకులు తొక్కిపెడుతున్నారు. పిల్లలకు మరింత పౌష్టికాహారం అందేలా చూసేందుకు మెనూ చార్జీలను పెంచాలి. గుడ్లకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి. సబ్సిడీపై గ్యాస్‌ఇవ్వాలి. వంటషెడ్లు కట్టించి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. యూనిఫామ్‌లు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాదబీమా వంటి సౌకర్యాలను కల్పించాలి. అందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హామీల ముచ్చటేది?
ఎనుమాముల మార్కెట్‌లో.. మద్దతు ధర బోర్డు ఏర్పాటు
ప్రభుత్వాల వల్లే వ్యవసాయ సంక్షోభం
22 ఏండ్లకు కోర్టుతీర్పు!
ఘర్షణకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
అంగన్‌వాడీల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
అంతర్రాష్ట్ర దొంగల ముఠాల అరెస్ట్‌
రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు
టీఆర్టీ వికలాంగుల ఫలితాలు ప్రకటించాలి
ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు
నేడు గజ్వేల్‌కు సీఎం కేసీఆర్‌
రైౖతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి
ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి
ముచ్చర్ల ఫార్మాతో కాలుష్య ముప్పు
సీజీజీకి పరీక్షల నిర్వహణ బాధ్యత
ఆ వైఫల్యాల వల్లే అఘాయిత్యాలు
ఇద్దరు విద్యార్థినులపై లైంగికదాడికి యత్నం
యూనియన్లతోనే కార్మికులకు రక్షణ : ఆర్‌.సుధాభాస్కర్‌
ఆర్టీసీ చార్జీలను తగ్గించండి: ఎల్‌రమణ
ఇంటర్‌ పరీక్షలపై విశ్వాసంతో ఉండాలి
పోలీసులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
మహిళా సమస్యలు పరిష్కరించాలి...
శరవేగంగా సీఎం కొత్త ఇంటి పనులు
ఏసీబీకి చిక్కిన కోర్టు క్లర్కు
ఉపాధిలేక.. వలస బాట
గురుకులంలో ర్యాగింగ్‌
పత్తి మార్కెట్‌లో దళారుల దోపిడీ
ఆ భౌతికకాయాలను 13 వరకూ భద్రపరచండి..
బాలాలయం మెట్లపై పాదరక్షలు

తాజా వార్తలు

02:54 PM

గజ్వేల్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతా : కేసీఆర్

02:53 PM

బాలకృష్ణకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం చంద్రబాబు లేదు: రోజా

02:50 PM

'రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం' అని పేరు పెట్టాలి : జేసీ

02:44 PM

కేసీఆర్‌కు ఏపీ సీఎం హ్యాట్సాఫ్ చెప్పడం సిగ్గుచేటు: మంద కృష్ణ

02:32 PM

'బంగార్రాజు'లో నాన్నతో కలిసి నేను నటిస్తాను : నాగచైతన్య

02:29 PM

పేకాట స్థావరంపై పోలీసులు రైడ్.. ఏడుగురు అరెస్ట్

02:22 PM

సమీకృత మార్కెట్‌ ప్రారంభించిన కేసీఆర్‌

01:58 PM

అదుపు తప్పిన మినీ బస్సు

01:56 PM

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో విచారణ రేపటికి వాయిదా

01:47 PM

బెలూన్‌ అడిగినందుకు చంపిన సవతి తండ్రి

01:34 PM

దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

01:34 PM

అస్సాంలో నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

01:27 PM

తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య

01:24 PM

కోర్టులో లాయర్‌గా దర్శనమిచ్చిన చిదంబరం

01:20 PM

గోదావరిఖనిలో గవర్నర్ తమిళిసై పర్యటన..

01:16 PM

కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం

01:11 PM

ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య

01:09 PM

మార్చి నుంచి 400% పెరిగిన ఉల్లి ధరలు

01:04 PM

ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగి ఆత్మహత్య

12:58 PM

మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు

12:55 PM

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

12:50 PM

ట్రాక్టర్ బోల్తాపడి 10మంది కూలీలకు గాయాలు

12:46 PM

మంచి నీటి బోరు నుండి రక్తం, మాంసం...

12:45 PM

నాగ‌శౌర్య 'అశ్వథ్థామ‌' ఫ‌స్ట్ లుక్

12:34 PM

రూ.12,999కే అమెజాన్ స్మార్ట్ టీవీ..!

12:33 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నిరసన

12:28 PM

చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ప్రాజెక్టుల్లో నీరు ఉండేది: ఏపీ సీఎం

12:22 PM

భావోద్వోగాలు రెచ్చగొట్టడం ప్రధాని మోడీకి అలవాటే : గెహ్లాట్

12:20 PM

జియో వినియోగదారులకు షాక్ !

12:16 PM

గజ్వేల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.