Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశభవిష్యత్తు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 23,2019

ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశభవిష్యత్తు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో నిర్మితమవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత నిర్వహించాలని కోరారు. ఈనెల 18 నుంచి శుక్రవారం వరకు జరిగిన రాష్ట్రస్థాయి విషయ నిపుణుల శిక్షణా ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్రంలోని 94,547 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారికి బోధించే 300 మంది విషయ నిపుణులకు తొలివిడతలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అందరూ నిత్య విద్యార్థులేనన్నారు. ఒక్కో అడుగు ఒక్కో అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. తనకు మొదట చదువు నేర్పిన గురువు ఇప్పటికీ గుర్తున్నారని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులూ ఆధునిక అంశాలతో బోధించాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడూ వృత్తిని గర్వంగా భావించాలని సూచించారు. ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ హృషికేశ్‌ సేనాపతి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా శిక్షణ కార్యక్రమం ఉండాలని చెప్పారు. పిల్లల్లోని సామాజిక, వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సృజనాత్మకతను వెలికితీయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ టి విజరుకుమార్‌, ఎస్‌సీఈఆర్టీ సంచాలకులు బి శేషుకుమారి, మైసూర్‌ ప్రాంతీయ విద్యా కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హామీల ముచ్చటేది?
ఎనుమాముల మార్కెట్‌లో.. మద్దతు ధర బోర్డు ఏర్పాటు
ప్రభుత్వాల వల్లే వ్యవసాయ సంక్షోభం
22 ఏండ్లకు కోర్టుతీర్పు!
ఘర్షణకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
అంగన్‌వాడీల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
అంతర్రాష్ట్ర దొంగల ముఠాల అరెస్ట్‌
రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు
టీఆర్టీ వికలాంగుల ఫలితాలు ప్రకటించాలి
ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు
నేడు గజ్వేల్‌కు సీఎం కేసీఆర్‌
రైౖతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి
ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి
ముచ్చర్ల ఫార్మాతో కాలుష్య ముప్పు
సీజీజీకి పరీక్షల నిర్వహణ బాధ్యత
ఆ వైఫల్యాల వల్లే అఘాయిత్యాలు
ఇద్దరు విద్యార్థినులపై లైంగికదాడికి యత్నం
యూనియన్లతోనే కార్మికులకు రక్షణ : ఆర్‌.సుధాభాస్కర్‌
ఆర్టీసీ చార్జీలను తగ్గించండి: ఎల్‌రమణ
ఇంటర్‌ పరీక్షలపై విశ్వాసంతో ఉండాలి
పోలీసులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
మహిళా సమస్యలు పరిష్కరించాలి...
శరవేగంగా సీఎం కొత్త ఇంటి పనులు
ఏసీబీకి చిక్కిన కోర్టు క్లర్కు
ఉపాధిలేక.. వలస బాట
గురుకులంలో ర్యాగింగ్‌
పత్తి మార్కెట్‌లో దళారుల దోపిడీ
ఆ భౌతికకాయాలను 13 వరకూ భద్రపరచండి..
బాలాలయం మెట్లపై పాదరక్షలు

తాజా వార్తలు

02:32 PM

'బంగార్రాజు'లో నాన్నతో కలిసి నేను నటిస్తాను : నాగచైతన్య

02:29 PM

పేకాట స్థావరంపై పోలీసులు రైడ్.. ఏడుగురు అరెస్ట్

02:22 PM

సమీకృత మార్కెట్‌ ప్రారంభించిన కేసీఆర్‌

01:58 PM

అదుపు తప్పిన మినీ బస్సు

01:56 PM

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో విచారణ రేపటికి వాయిదా

01:47 PM

బెలూన్‌ అడిగినందుకు చంపిన సవతి తండ్రి

01:34 PM

దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

01:34 PM

అస్సాంలో నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

01:27 PM

తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య

01:24 PM

కోర్టులో లాయర్‌గా దర్శనమిచ్చిన చిదంబరం

01:20 PM

గోదావరిఖనిలో గవర్నర్ తమిళిసై పర్యటన..

01:16 PM

కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం

01:11 PM

ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య

01:09 PM

మార్చి నుంచి 400% పెరిగిన ఉల్లి ధరలు

01:04 PM

ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగి ఆత్మహత్య

12:58 PM

మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు

12:55 PM

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

12:50 PM

ట్రాక్టర్ బోల్తాపడి 10మంది కూలీలకు గాయాలు

12:46 PM

మంచి నీటి బోరు నుండి రక్తం, మాంసం...

12:45 PM

నాగ‌శౌర్య 'అశ్వథ్థామ‌' ఫ‌స్ట్ లుక్

12:34 PM

రూ.12,999కే అమెజాన్ స్మార్ట్ టీవీ..!

12:33 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నిరసన

12:28 PM

చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ప్రాజెక్టుల్లో నీరు ఉండేది: ఏపీ సీఎం

12:22 PM

భావోద్వోగాలు రెచ్చగొట్టడం ప్రధాని మోడీకి అలవాటే : గెహ్లాట్

12:20 PM

జియో వినియోగదారులకు షాక్ !

12:16 PM

గజ్వేల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్

12:16 PM

రాజ్యసభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షా

12:14 PM

ప్రభుత్వ సలహాదారుల పోస్ట్‌లపై ఏపీ అసెంబ్లీలో రగడ

12:08 PM

ఆహారం వికటించి 45మంది విద్యార్థులకు అస్వస్థత

12:04 PM

హైదరాబాద్‌లో ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.