Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉప్పొంగిన భగీరథ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

ఉప్పొంగిన భగీరథ

- పైప్‌ లైన్‌ లీకై 20అడుగుల ఎత్తుకు ఎగిసిన నీరు
- కొట్టుకుపోయిన వరి ధాన్యం
నవతెలంగాణ-వర్ని
నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం శివారులో బుధవారం మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకై నీరు పెద్దఎత్తున ఉప్పొంగింది. దీంతో పక్కనే రోడ్డుపై రైతులు ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. రైౖతులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్‌ మండల కేంద్రానికి చెందిన జక్కు పోశెట్టి, నారాయణకు చెందిన 15 ఎకరాలు, జక్కు శంకర్‌కు చెందిన 20 ఎకరాల్లో సాగుచేసిన పైరును కోసి ధాన్యాన్ని రోడ్డుపై ఓ పక్కన ఆరబెట్టారు. పక్కనే ఆరు మీటర్ల దూరంలోనున్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకై నీరు 20అడుగుల ఎత్తుకు నీరు ఎగిసిపడింది. దీంతో ధాన్యం నీటి తాకిడికి కొట్టుకుపోయింది. ధాన్యం గింజలు ఎత్తుకోడానికి కూడా వీలులేకుండా పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మిషన్‌ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని రైతులు రాస్తారోకోకు ప్రయత్నించారు. అంతలోనే తహసీల్దార్‌ ఘటనా స్థలానికి చేరుకొని మిషన్‌ భగీరథ అధికారులతో మాట్లాడి రైతులను శాంతింపజేశారు.
భగీరథ ట్రయల్‌ రన్‌ ఎఫెక్ట్‌..
మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో భాగంగా లీకేజీలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలించేందుకు అధికారులు ట్రాయల్‌ రన్‌ నిర్వహించారు. అందులో భాగంగా నీటిని విడుదల చేశారు. కానీ లీకేజీలపై పర్యవేక్షించకపోవడంతో తమకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యోగుల ఎదురు చూపులకు నేడు తెర?
ఆస్పత్రుల్లో.. రోగుల ఇక్కట్లు
వ్యాక్సిన్‌ కొరతను తీర్చాలి
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాగర్‌ ముగిసింది.. సారథి కోసం వేట
ప్రాణవాయువు దొరికేదెలా?
రైతుల పడిగాపులు
ఆక్సిజన్‌ సమస్యపై మాట్లాడదామంటే.. బెంగాల్‌ ఎన్నికల్లో బిజీగా మోడీ
ఉద్యోగ భద్రత కాదు...భ్రష్టత్వమే!
అప్రమత్తత అవసరం: డాక్టర్‌ శ్రీనివాస్‌
ఎస్సీ ఎస్టీల ప్రత్యేక నిధి పక్కదారి !
మురికి కూపంలో మున్సిపాల్టీలు
విలువలకు తిలోదకాలు
వైఎస్‌ షర్మిల దీక్ష విరమణ
ఎండలు పెరుగుతున్నయ్‌
రాష్ట్రంలో 5,093 మందికి కరోనా
ప్రతిభ డిగ్రీ కళాశాలకు ఐఏస్‌ఓ గుర్తింపు
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి
లక్షా 18వేల మందికి ఆర్థిక సహాయం
మావోయిస్టు స్థావరాలపై జవాన్ల దాడి
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్‌
వారసత్వ కట్టడాలని రక్షించుకుందాం
ఎర్రబెల్లికి సన్మానం
వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఒక్కరోజే..కోవిడ్‌తో ఆరుగురు మృతి
గెలుపెవరిది..?
కేసీఆర్‌ పునాదులు కదిలేలా ప్రజా ఉద్యమాలు
యమ డేంజర్‌...
టెస్టులకు తంటా...
సీఐటీయూ మాజీ నేత శ్రీహరి కుమార్తె ప్రసూన మృతి : తమ్మినేని సంతాపం

తాజా వార్తలు

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్ కార్ల కంపెనీ

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

01:12 PM

ప్రజల ప్రాణాల కంటే పబ్ లు, మద్యం దుకాణాలే ముఖ్యమా : హైకోర్టు

01:03 PM

పారిపోయేందుకు ప్రయత్నించి.. కాలు విరగ్గొట్టుకున్నాడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.