Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్టీసీలో కార్మిక చట్టాలు అమలు చేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

ఆర్టీసీలో కార్మిక చట్టాలు అమలు చేయాలి

- గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి : ఏఐటీయూసీ, ఈయూ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీలో కార్మిక చట్టాలను అమలు చేయాలనీ, పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం యాజమాన్యాన్ని చర్చలకు పిలవాలని ఏఐటీయూసీ, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) డిమాండ్‌ చేశాయి. మంగళవారంనాడు ఆ యూనియన్ల నేతృత్వంలో హైదరాబాద్‌లోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, లేబర్‌ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్‌, ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ బాబు, కె రాజిరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవని కేవలం నోటిమాట ద్వారా చెప్తే సరిపోదన్నారు. ప్రభుత్వం రాతపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు లేబర్‌ కమిషనర్‌ కార్మికుల పక్షాన నిలువకుండా, పెట్టుబడిదారులు, యాజమాన్యాలు, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీలో తక్షణం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 2019 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం తర్వాత కార్మిక సంఘాల వినతులను అనుమతించకుండా, వెల్ఫేర్‌బోర్డ్‌ కమిటీలను ఏర్పాటు చేయడం చట్ట సమ్మతం కాదన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు లేబర్‌ కమిషనర్‌ను కలిసి విన్నవించి, యాజమాన్యాన్ని చర్చలకు ఆహ్వానించాలని కోరితే, పట్టించుకోలేదన్నారు. సంస్థలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, కార్మికులపై పనిభారాలు పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రెండేండ్లకోసారి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, నాలుగేండ్లుగా వాయిదా వేస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రతినిధిబృందం జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ చతుర్వేదిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం
బతుకు కష్టం...
రాజాసింగ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకో
పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు గుర్తుచేయండి
శనగపంట కొనాలి
బీజేపీ దూకుడుకు కళ్లెం!
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
వేధింపులు..నోటీసులు
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ
ప్రయివేటీకరణ విధానాల వెనుక రాజకీయాన్ని ఓడించాలి
మార్చి 18న మహిళా వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు
ప్రజా గొంతుకకు పట్టం కట్టండి
పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు సీఎస్‌ సన్మానం
178 మందికి కరోనా
అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటు చేయండి
హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
ఎడ్‌ సెట్‌ లో భారీ మార్పులు
న్యాయవాదుల భద్రతా చట్టం తేవాలి
6 ఏండ్లు..450 తీవ్ర కేసులు పెండింగ్‌
ప్రశ్నించేందుకు గెలిపించండి
తలసాని నోరు అదుపులో పెట్టుకో : దాసోజు
చిరంజీవి వైద్యానికయ్యే ఖర్చు భరిస్తాం
గెలవాల్సిందే..
బీజేపీ పాలనలో మహిళలపై పెరిగిన హింస
ఢిల్లీలో ధర లేదు.. పంట కొనం
పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి..
రాష్ట్ర పరిస్థితులకనుగుణంగా ఉద్యానవన విధానం
పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ముఖ్యం : ఎండీ మేకా విజయ సాయి
న్యాయవాది దంపతుల హత్యపై సమగ్ర న్యాయ విచారణ జరిపించండి

తాజా వార్తలు

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

05:38 PM

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

05:29 PM

విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి

05:19 PM

క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.