Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2021

వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

- 11 మంది సమాజ సేవకులకు విఐటి జ్ఞాపికలు
- రూ.25వేల చొప్పున పారితోషికం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆచార్య యన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎ విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఇతర ప్రాణాలను కాపాడిన, సమాజ సేవ చేస్తున్న 11 మందికి విఐటి జ్ఞాపికలతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల పారితోషికాన్ని విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు. 2019-2020 విద్యా సంవత్సరానికి 46 విద్యార్థులకు అకాడమిక్‌ ఎక్సలెన్స్‌ అవార్డులను ఇచ్చారు. సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన 17 మంది అధ్యాపకులకూ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఐటీ ఏపీ యూనివర్సిటీ నాలుగేండ్లుగా సమాజానికి ఎంతో కృషి చేసి, చివరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కాపాడిన వారిని స్మరించుకుంటూ అవార్డులు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయానికి సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చుననీ, వ్యవసాయరంగంలో ఆర్థిక ప్రగతి సాధించవచ్చునని తెలిపారు. వీఐటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఎస్‌వీ కోటారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యా లయంలో సామాజిక భాద్యత ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు శేఖర్‌ విశ్వనాథన్‌, ఉప కులపతి డాక్టర్‌ ఎస్‌.వి. కోట రెడ్డి , రిజిస్ట్రార్‌ సి.యల్‌.వి.శివకుమార్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనుపమ నంబూరు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవార్డులు పొందినవారిలో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది, ఆరుగురు ఫైర్‌మెన్లు, ముగ్గురు పోలీసులు ఉన్నారు. అయితే, ఇందులో కొందరు చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దోచిపెట్టడమే..
ఐటీఐఆర్‌ తెచ్చే దమ్ముందా ?
పొలాలు ఎండిపోతున్నాయ్..
పోటెత్తిన మిర్చి..
కీచక హెడ్‌మాస్టర్‌
సాగు చట్టాల రద్దు కోసం 6న మానవహారాలు
హాస్టల్‌ వర్కర్లందరిని పర్మినెంట్‌ చేయాలి
ఐసీడీఎస్‌లను యధావిధిగా కొనసాగించాలి
భూమే లేనప్పుడు మేమేందుకు..
ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌
పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు చేసుకోవచ్చు
కుబేరులకు తాకట్టు
పీఏసీఎస్‌ చైర్మెన్‌ను శిక్షించాలి
క్షణికావేశం.. రెండు ప్రాణాలు బలి
168 మందికి కరోనా
వైఎస్‌ కుటుంబంలో ఆస్తి తగాదాలు
మూడో రోజూ 20,251 మందికి వ్యాక్సిన్‌
సీఎం పీఆర్వో రాజీనామా
కాంగ్రెస్‌కు ఇందిరాశోభన్‌ రాజీనామా
పసుపు @ రూ.10,188
ఏసీబీ వలలో ఎంపీఈఓ
అప్పులు తీర్చేదెలా?
ఇరుపక్షాల వాదనలు వినాలి
నూతన సీఈవో మటం వెంకటరావుకు స్వాగతం
సొసైటీ చైర్మెన్‌ వేధింపులతో బ్యాంకు సీఈఓ ఆత్మహత్య
ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ విఫలం
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం
అనాథాశ్రమంలో హోంమంత్రి బర్త్‌ డే..
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.