Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌

- పూణే నుంచి ప్రత్యేక విమానంలో కొవిషీల్డ్‌
- కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకా మందు రాష్ట్రానికి వచ్చింది. 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులతో పూణే నుంచి ప్రత్యేక కార్గో విమానం మంగళవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి గ్రీన్‌చానల్‌ ద్వారా కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలించారు. కోఠి ఆరోగ్య కేంద్రంలో 40 క్యూబిక్‌ మీటర్ల వాకిన్‌ కూలర్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌,రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు మినహా ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు ఫ్రీజర్‌తో కూడిన వాహనాలను సిద్ధంచేశారు. వ్యాక్సిన్‌ రవాణా ప్రక్రియలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కోఠిలో టీఎస్‌ ఎంఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రంలో కోటిన్నర డోసులు భద్రపర్చే అవకాశం ఉంది. జిల్లాల్లో ఉన్న కేంద్రాల్లో సైతం మరో కోటిన్నర డోసులు భద్రపరిచే సామర్థ్యం ఉండటంతో రాష్ట్రంలో 3 కోట్ల డోసులను ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్‌ టీకా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొవిడ్‌ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల వద్ద అదనంగా టీకాలు అందుబాటులో ఉంచాలని సిఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా అధికారులతో సిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారంతా అందుబాటులో ఉండేలా చూడాలనీ, ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలని సీఎస్‌ సూచించారు.
2,89,428 మంది నమోదు....
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వైద్యారోగ్యశాఖలో 2,89,428 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 1,42,706 మంది ప్రభుత్వ సిబ్బంది కాగా, 1,46,722 మంది ప్రయివేటు ఆస్పత్రుల సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లను, 1213 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 1,42,706 మంది వ్యాక్సినేటర్లను నియమించారు. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారిలో అత్యధితంగా హైదరాబాద్‌ జిల్లాలో 78,226 మంది ఉండగా ములుగు జిల్లాలో అతి తక్కువగా 2104 మంది ఉన్నారు. రంగారెడ్డిలో 26,078, వరంగల్‌ అర్బన్‌ 11,854,కామారెడ్డిలో 11,775 మంది, కరీంనగర్‌ 11,918, మేడ్చల్‌ మల్కాజిరిగి జిల్లాలో 14,702, నిజామాబాద్‌ 11,068 మంది పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లిలో 2191, కొమురంభీం ఆసిఫాబాద్‌ లో 2726, నారాయణపేటలో 2190, రాజన్న సిరిసిల్లలో 2661, వనపర్తిలో 2875 మంది ఉన్నారు.
ఆస్పత్రుల వారీగా.......
వ్యాక్సినేషన్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన వాటిలో ప్రయివేటు బోధనాస్పత్రులు ఆరు, ప్రయివేటు ఆస్పత్రులు 34 మొత్తం 40 ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక కేంద్రాలు 25, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు 15, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు 21, ఏరియా ఆస్పత్రులు 12, జిల్లా ఆస్పత్రులు 20, ప్రభుత్వ బోధనాస్పత్రులు మొత్తం 99 ఉన్నాయి. కాగా తొలి రోజు ఈ నెల 16న 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరగనున్నది. గాంధీ ఆస్పత్రితో పాటు నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే వ్యాక్సినేషన్‌ సందర్భంగా ప్రధానమంత్రి ఆ కేంద్రాల్లో ఉన్న వారితో ముచ్చటించనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

26న ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు
మా రూటే సపరేటు
పోరాడకపోతే భవిష్యత్తు లేదు
నేడు పోడు ప్రజాగర్జన
వికటించిన టీకా...!
నాడు తెలంగాణ సాయుధ పోరాటం, నేడు రైతు ఉద్యమం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా..రైతన్నల్లారా కదిలిరండి
యాదాద్రి.. సీఎం కలల ప్రాజెక్టు...
జిల్లాల్లో వీఆర్వోల ఆత్మగౌరవ సభలు
పాడిగేదెల పెంపకంతో దళితుల జీవితాల్లో వెలుగులు
మాట నిలబెట్టుకుంటారా !?
కార్మిక హక్కుల కోసం పోరాడేదే సీఐటీయూ
రూ.20 వేలు అలవెన్స్‌ చెల్లించాలి...
ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించాలి: సీఎం
వద్దు నాన్నా.. అంటున్నా..!
వ్యాక్సిన్‌ తీసుకున్న మరొకరి మృతి
దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి
ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల
ప్రాజెక్టుల చర్చించే దమ్ము లేక లీకులు ఇస్తున్నారు
పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించడానికి భయమేందుకు? : చిన్నారెడ్డి
సచివాలయంలో ప్రార్థనలు చేసేందుకు పోతే అరెస్టులా?
కరోనానే ఓడింది.. మోడీ ఎంత..
ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి
బీజేపీ ఓటమే ధ్యేయం
బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?
హైదరాబాద్‌లో ఐక్యవేదిక దీక్ష భగం
కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఏవి?
పింఛన్‌ ఎప్పుడిస్తరు?
మేయర్‌ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు నిషేధం
చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమం

తాజా వార్తలు

04:20 PM

నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి..

04:12 PM

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

03:58 PM

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..

03:51 PM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

03:45 PM

పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో

03:42 PM

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..

03:28 PM

ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..

03:24 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా

03:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

03:09 PM

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ

03:08 PM

క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య

02:24 PM

ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..

02:19 PM

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

02:17 PM

ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు

02:11 PM

అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగిన కోడలు..

02:08 PM

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో విచారణ

02:02 PM

27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు..

01:56 PM

నగరంలో రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్

01:51 PM

విజయలక్ష్మీ కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం : ఆళ్ల నాని

01:32 PM

ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

01:32 PM

కూకట్‌పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహల ధ్వంసం..

01:28 PM

ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

01:17 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా గవర్నర్ చూడాలి : యనమల

01:12 PM

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం

01:09 PM

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

12:36 PM

ఆటో బోల్తా.. ఒకరు మృతి

12:22 PM

మూసాపేట దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.