Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కొనుగోలు కేంద్రాలు డీల | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

కొనుగోలు కేంద్రాలు డీల

నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ మద్దతు ధర ఇవ్వక పోవడమే కాకుంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరువాత నెలల డబ్బులు చెల్లించడం లేదు. దీంతో దిక్కుతోచని రైతులు ఏమి చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్న కొంతమంది మద్య దళారులు కొనుగోళ్ల తీరుపై మండిపడుతున్నారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతను అందరూ కలిసి నిలువునా ముంచుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కాపాడుకున్న పంటను మార్కెట్‌కు తెస్తే తేమ సాకు, తాలు పేరుతో వ్యాపారులు తక్కువ ధరకు బేరమాడుతుండటంతో బేలచూపులు చూడటం అన్నదాత వంతవుతుంది. పత్తి, మక్కరైతులు గిట్టుబాటు లేక లబోదిబోమంటున్నారు. పత్తి పంటకు మద్దతు ధర రూ.5550 ఉండగా మార్కెట్‌లో రూ.4000 నుంచి రూ.4500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పెద్దఎత్తున ప్రారంభమైనా ఇప్పటి వరకు మార్క్‌పెడ్‌ లాంటి సంస్థ కొనుగోలు కేంద్రం జాడలేదు. ఒకవేళ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా తమకు పెద్దగా ఒరిగెది ఏమిలేదని రైతులు పెదవి విరుస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 77వేల హెక్టార్లలో పత్తి, 32 వేల హెక్టార్లలో మక్కలు పండిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మక్కలను రూ.1760 కొనుగోలు చేస్తుండగా, బయట మార్కెట్‌లో రూ.2100 నుంచి రూ.2300 వరకు కొనుగోలు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో నాలుగు సెంటర్లలో మాత్రమే కొనుగోలు కేందాలను మార్కుఫెడ్‌ అధికారులు ఏర్పాటు చేశారు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న అన్నదాతకు దళారుల బెడద ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పంటలకు చీడపీడలలాగా వీరుకూడా రైతులను అంటిపెట్టుకునే ఉంటారు. వీరు ఎక్కడికి వెళితే అక్కడ వీరికన్నా ముందే ప్రత్యేక్షం అవుతారు. దీంతో వీరికి గిట్టుబాటు ధరలు ఎలాగూ రావు. కనీసం మద్దతు ధరలలు కూడా రాకుండా చేస్తారు. తాము దర్జాగా కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడపడానికి అన్నట్టుగా వీరు వ్యాపారులతో కుమ్మక్కయి రైతులను నిలువునా పీల్చేస్తుంటారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వీరు లేకుండా మార్కెట్లు ఉండవు. వ్యాపారులు ఉండరు. దీంతో రైతులు ఇదంతా తమ ఖర్మగా భావించి చివరకు అటుతిరిగి ఇటుతిరిగి వారివద్దకే వెళ్ళాల్సిన దుస్తితి ఏర్పడుతోంది. దళారుల కారణంగానే రైతులు తము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర పేరుకే ఉంటాయి. సీజన్‌ ప్రారంభంలో ఆశించిన రీతిలో లభించినా కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పట్టేలా చేస్తారు. కారణం పంటబాగా వచ్చిందనో లేదా, మార్కెట్‌లో ఆదరణ లేదనో ప్రచారం చేస్తారు. తీసుకుని వచ్చిన ధాన్యం అయినకాడికి అమ్ముకునేలా చేస్తారు. ఇప్పడు మక్కల ధరలను తీసుకుంటే ఆదే విషయం అర్థం అవుతోంది. వివిధ మార్కెట్లలో ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులు ఆందోళనకు దిగినా పలకరించే వారు లేరు. మక్కలను ధర పలకడం లేదు. కొద్దిరోజులుగా వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం రాక పెరగడంతో ఆదే అదనుగా భావించిన వ్యాపారులు తక్కువకు కోనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని రోజుల నుంచి మార్కెట్‌కు మక్కలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆదే అదనుగా దళరులు రంగప్రవేశంచేసి వద్దతు ధరలను మాయం చేశారు. ఈ క్రమంలో వ్యాపారులకు అందేలా చూడడంతో రైతులు తీవ్రంగా నష్టపొతున్నారు. మద్దతు ధరను రైతులకు అందేలా చూడడంలో మార్కెట్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులకు కొందరు అధికారులు సహకరిస్తుడడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోగా వచ్చిన కొద్దిపాటి దిగుబడిని మార్కెట్‌కు తెస్తే మద్దతు ధరలు లభించకపోవడం వారిని కృంగదీస్తోంది. తేమ, మట్టి పేర సాకులు చెబుతూ గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సివిల్‌సప్లయి, మార్కెఫెడ్‌ను రంగంలోకి దింపి మక్కలను ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు కోరుతున్నా అనుకున్న స్పందన రావడం లేదు. మార్కెట్‌ కమిటీకి పాలకవర్గాలను నియమించినా వారు కూడా చేతులెత్తేస్తున్నారు. వికారాబాద్‌ మార్కెట్‌కు నేటికీ పాలక వర్గం లేదు. కోనుగోళ్లు చేపట్టకపోవడంతో వారం రోజులుగా మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశులు పేరుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. తేమ తగ్గితే ప్రభుత్వ మద్దతు వస్తుందనే ఆశతో రైతులు నాలుగైదు రోజులుగా యార్డులో ధాన్యం ఆరబెట్టుకున్నా కొద్దిపాటి తేడా ఉన్నా అధికారి కొనుగోలుకు ముందుకు రాలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదే అదనుగా తక్కువ ధరలను చూపి దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతులు చేసేది లేక వ్యాపారులు అడిగినంత ధరకు అమ్ముకొని ఇంటిముఖం పట్టాల్సిన దుస్థితి మార్కెట్‌లో నెలకొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.