Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మోడల్‌ మార్కెట్‌ కేంద్రంగా ఇబ్రహీంపట్నం | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

మోడల్‌ మార్కెట్‌ కేంద్రంగా ఇబ్రహీంపట్నం

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం పాత పోలీసుక్వార్టర్స్‌ వద్ద రెండువేల గజాల స్థలంలో నిర్మిస్తున్న మార్కెట్‌ను మోడల్‌ కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 523 జీవోను వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పార్థసారథి విడుదల చేశారు. మోడల్‌ కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి ఇప్పటికే రూ.కోటి 6లక్షలను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కేటాయించారు. ఇక ఈ స్థలాన్ని మోడల్‌ కూరగాయల కేంద్రానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో మార్కెట్‌ నిర్మాణానికి పూర్తిగా అడ్డంకులు తొలగిపోయాయని స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కూరగాయల రైతులు, వీధుల్లో కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులకు మార్కెట్‌ కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఈ మార్కెట్‌లో అదనపు వసతుల కల్పనకు మరో రూ.70 లక్షల విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'

తాజా వార్తలు

01:49 PM

మెట్రో స్టేషన్ల మూసివేత

01:39 PM

రోడ్డుపై బైఠాయించి రైతుల ట్రాక్టర్ పరేడ్ ను అడ్డుకున్న పోలీసులు

01:26 PM

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన ప్రభుత్వాలు : ఉత్తమ్

01:23 PM

పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

01:21 PM

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ..

01:18 PM

ఢిల్లీ రైతులకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ

01:07 PM

కూతుళ్ల జంట హత్యల కేసులో తల్లిదండ్రులు అరెస్ట్..

01:07 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌

12:55 PM

ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ట్రాక్టర్ పరేడ్

12:39 PM

వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయము : స్పీకర్

12:36 PM

కేటీఆర్‌ను సీఎం కాకుండా ఆ ముగ్గురు అడ్డుకుంటారు: రేవంత్

12:34 PM

కడప జిల్లాలో ట్రాక్టర్లతో అఖిలపక్ష పార్టీల నిరసన ర్యాలీ

12:23 PM

రాజేంద్రనగర్‌లో ఇంట‌ర్ విద్యా‌ర్థి‌ని అదృశ్యం

12:21 PM

గణతంత్ర వేడుకలకు రానందుకు విచారకరంగా ఉంది : బ్రిటిన్ ప్రధాని

12:09 PM

దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా తెలంగాణ : గవర్నర్ తమిళ సై

12:00 PM

హైకోర్టులో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ

11:55 AM

నడిరోడ్డుపై భార్యాపిల్లల ఎదుట వ్యక్తి దారుణ హత్య

11:44 AM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

11:40 AM

విదేశీ అతిథి లేకుండానే ఈసారి గణతంత్ర వేడుకలు..

11:15 AM

జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..

11:07 AM

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ

11:05 AM

ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత

10:49 AM

గణతంత్ర వేడుకల్లో ఘర్షణ

10:48 AM

దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు

10:45 AM

మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్

10:43 AM

టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి

10:40 AM

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

10:38 AM

జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

10:27 AM

పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్

09:54 AM

రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.