Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
'నిఘా' కరువు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Dec 05,2019

'నిఘా' కరువు

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి అనుకొని ఉన్న జాతీయ రహదారులపై తరుచుగా.. మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల 44వ జాతీయ రహదారిపై నిత్యం రధ్దీగా ఉంటూ వేలాది వాహనాలు నిలిపే ప్రదేశం తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద దిశపై లైంగికదాడి, హత్య చేసిన సంఘటన వెలుగు చూసిన విషయం విధితమే. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసు నిఘా వైఫల్యం కూడా ఒక ప్రధాన కారణమంటూ..! పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నేటికీ జాతీయ రహదారులపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సివస్తుదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచ్చలవిడిగా బెల్టుషాపులు..
జాతీయ రహదారులపై బెల్లుషాపులు విచ్చల విడిగా వెలువడంతో ఆకతాయిలకు జాతీయ రహదారులే అడ్డాగా మారాయి. శంషాబాద్‌ మండలం తొండపల్లి గ్రామ పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద వేలాది వాహనాలు నిలుస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సరుకులు రవాణా చేసే వాహనాలు ఇక్కడికి వచ్చి నిలుపుతారు. హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ఇదే ప్రధాన కూడలి. ఈ ప్రాంతం నుంచి నాలుగు రాష్ట్రాలకు వెళ్లడానికి రోడ్డు మార్గం ఉన్నది కావున ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదే అదునుగా బెల్టుషాపు వ్యాపారాని యథేచ్చగా కొనసాగిస్తున్నారు. తప్పతాగిన మానవ మృగాలు పైశాచిక ఆనందం కోసం అమాయక మహిళలపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితి చూస్తునేఉన్నాం. ఈ ప్రాంతలో అనేక మార్లు ఆకతాయిలు తప్పతాగి అమ్మయిలను తీసుకొచ్చి లైగికదాడులు పాల్పడిన ఘటనలపై పోలీసు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోక ప్రాణం పోయాక హడవుడి చేయడంతో ఏమీ ప్రయోజనమని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దీర్ఘకాలిక చర్యలు చేపట్టి ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
జాతీయ రహదారుల పై ఉన్న అన్ని జంక్షన్‌ల వద్ద సీసీ కెమెరలు లైటింగ్‌ ఏర్పాటు చేసి రాత్రి సమయంలో సెక్యూరిటీ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులు అండర్‌ పాసు కింద ఎలాంటి లైటింగ్‌ సౌకర్యం లేక పోవడంతో అండర్‌ పాసు నిర్మాణాలే ఆకతాయులకు అడ్డాగ నిలుస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో గ్రామాలకు వెళ్లాలంటే భయంవేస్తోందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు..
పోలీసులు వెంటనే స్పందించాలి : నందకిషోర్‌
శంషాబాద్‌లో జస్టిస్‌ ఫర్‌ దిశపై జరిగిన లైంగికదాడి అందరిని కలచివేసింది.శంషాబాద్లో ఇలాంటి నేరాలు జరగకుండా పోలీసులు వెంటనే స్పందించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పర్చాలి.
టోల్‌ గేట్‌ వద్ద వాహనాలు నిలుపొద్దు : ఉట్‌ పల్లి మాజీ సర్పంచ్‌ కొండ చంద్రశేఖర్‌ గౌడ్‌
బెంగళూరు జాతీయ రహదారి44 తొండుపల్లి వద్ద అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ రహదారి పక్కనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలిచి ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో నిరంతరంగా నిఘా పెంచాలి.
రహదారి బాగు చేయాలి : ముచింతల్‌ మాజీ ఎంపీటీసీ వి.చంద్రయ్య
శంషాబాద్‌ నుంచి పాలమాకుల వరకూ ఉన్న జాతీయ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలతో పాటు ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. దిశ వంటి అమాయకమైన అమ్మా యిల మీద దుర్మార్గులు పాశవిక దాడి చేసి అంతం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి జాతీయ రహదారి వెడల్పు చేసి అభివృద్ధి చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'

తాజా వార్తలు

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

10:24 AM

వైద్యం వికటించి గర్భిణి మృతి..

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

09:51 AM

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

09:42 AM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలల ప్రారంభం..

09:32 AM

ఎర్రకోటపై ఖల్సా జెండా ఎగురవేసింది జుగ్రాజ్ సింగ్..

09:24 AM

పొగమంచు కారణంగా 17రైళ్లు ఆలస్యం..

09:13 AM

జనగామలో రోడ్డుపై మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..

09:04 AM

మహిళను వేధించిన యువకుడు అరెస్ట్..

08:55 AM

రూ.3లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

08:46 AM

వారంలో జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు

08:44 AM

మటన్ దుకాణాలు బంద్..జీహెచ్‌ఎంసీ ప్రకటన

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.