Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 14,2019

విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి

నవతెలంగాణ-మహేశ్వరం
బాలబాలికలు చిన్నతనంలోనే తప్పడడుగులు వేయకుండా పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ సంస్కరణలతో విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, తల్లిదండ్రులు ఆత్మ గౌరవాన్ని సంఘ గౌరవాన్ని నిలుపుతూ ఉన్నత స్ధాయికి ఎదగాలని మహేశ్వరం ఎంపీపీ కె.రఘుమారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మహేశ్వరం మోడల్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ... పాఠశాలలో చేరిన విద్యార్ధులు అందరూ పరిసరాల పరిశుభ్రత పౌ
ష్టికాహారం ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మైనార్టీ తీరని బాల బాలికలు చెడువ్యసనాలకు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ జీవితంలో సరైన పోషకాలు లేకుండా ఆరోగ్య జాగ్రత్తలు పాటించిక బాలికలు రక్తహీనతతో అనారోగ్యానికి గురువుతున్నారని, బాల్య వివాహలు అనంతరం గృహ హింసతో బాధపడుతున్నారన్నారు. ఇటీవల చిన్నారి బాలబాలికలపై హింసలు దాడులు జరుగుతున్నాయని బాలబాలికల సంరక్షణపై ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని బాలల హక్కులు చట్టాలపై గృహహింస ఆడపిల్లలు పుట్టకముందే వైద్య పరీరక్షణ పేరుతో జరుగుతున్న వివక్షపై బాలబాలికలు అవగహనతో ముందుకెళ్లాలని తెలిపారు. సినిమాలు, సీరియళ్ల పేరుతో బాలబాలికలకు అవకాశం కల్పిస్తామని చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ బి.నర్సింహా, ఎంఈఓ కృష్ణ, సీడీపీఓ షబానా, వైస్‌ ఎంపీపీ ఆర్‌.సునితాఆంధ్యానాయక్‌, ఎంపీటీసీ సభ్యులు హెచ్‌ చంద్రయ్య, పి.సుదర్శన్‌యాదవ్‌, కెసతాండ సర్పంచ్‌ జె,మోతిలాల్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీలత విజయభాస్కర్‌, సరితారెడ్డి, సంధ్య, అనురాధ, ఇందిర, కవిత, రమ్య, అనసూయ, సుగుణ, కళ్యాణి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడీడు పిల్లలు బయట ఎందరు..?
రిజర్వాయర్‌ వద్దు
అంగన్వాడీలను మూసేసే కుట్ర
సుస్థిర అభివృద్ధికి ప్రయోగాలు అవసరం
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
మోడల్‌ మార్కెట్‌ కేంద్రంగా ఇబ్రహీంపట్నం
అర్హులైన రైతులకు ప్రభుత్వ భూములివ్వాలి
ముమ్మరంగా రోడ్ల విస్తరణ పనులు
అంగన్‌వాడీల మూసివేతను విరమించుకోవాలి
కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి
మాజీ ఎంపీ కవితను కలిసిన జాగృతి నాయకులు
సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని చిరువ్యాపారుల వినతి
ఉత్తమ ఫలితాలు సాధించాలి
త్వరలో రూ.5 భోజన పథకం ప్రారంభం
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
ఎన్‌కౌంటర్‌లో నిందితులు హతం
మొక్కల రక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రాథమిక విద్య భవిష్యత్‌కు పునాది
బెల్టుదందా..
గంటలకొద్ది నిలబెట్టొద్దు
అభివృద్ధికి పెద్దపీట
పోలీసు ఉద్యోగం గురుతర బాధ్యత నేర్పుతుంది
పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట
మలబార్‌ జ్యూవెలర్స్‌్‌లో మైన్‌ డైమండ్‌ షో
ఉదయం ఛీత్కారాలు సాయంత్రం సత్కారాలు
వణికిస్తున్న చలి... తరుముకొస్తున్న వ్యాధులు

తాజా వార్తలు

11:59 PM

విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ధావన్‌ ?

11:40 PM

టాప్‌ హ్యాష్‌ట్యాగ్‌ గా 'బిగిల్‌'

11:30 PM

హెచ్‌సీయూ ప్లేస్ మెంట్స్ లో 340 మంది ఎంపిక

10:01 PM

14న ఉంగుటూరులో ఏపీ సీఎం జగన్ పర్యటన

09:54 PM

రైల్వే ఈ-టికెట్‌ రాకెట్‌ గుట్టురట్టు

09:48 PM

నిషిద్ధ ప్రాంతంలో ప్రవేశించిన శ్రియ..!

09:37 PM

మహిళ ఆత్మహత్య

09:27 PM

కొత్త జంటకు 'ఉల్లిగడ్డలు' కానుక

09:15 PM

ఒకే రోజు ముగ్గురికి పాముకాట్లు

09:08 PM

తెలుగులో రిలీజ్‌కు రెడీ అయిన దబంగ్ -3

09:00 PM

కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్

08:53 PM

మావోయిస్టు నేత రామన్న మృతి

08:42 PM

ఘోర ప్రమాదం : ఒకేసారి 50 కార్లు ఢీకొట్టుకున్నాయి..

08:36 PM

పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న వాహనం సీజ్‌

08:34 PM

రేపే తెలంగాణ కేబినెట్ భేటీ

08:30 PM

స్టైలీస్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసిన ప్రముఖ కంపెనీ

08:15 PM

చిరుతను తరిమిన కుక్క..

08:07 PM

గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన వనపర్తి కలెక్టర్

07:57 PM

ఈ అవార్డు 'నూర్ మహ్మద్'కు అంకితం : రామ్ చరణ్

07:51 PM

కరీంనగర్‌లో ప్లాస్టిక్ రైస్ కలకలం!

07:41 PM

దళితులు, బలహీన వర్గాలపైనే దాడులు : జీవన్‌రెడ్డి

07:35 PM

రేపు సుప్రీంకోర్టు ముందుకు సజ్జనార్ !

07:27 PM

కూతుర్ని ముక్కలుగా నరికిన కసాయి తండ్రి..!

07:24 PM

సజావుగా పరీక్షల నిర్వహణే మా కర్తవ్యం : ఒమర్‌ జలీల్‌

06:56 PM

బయో డైవర్సిటీ ప్రమాద కేసులో కీలక మలుపు !

06:46 PM

ఏపీ అక్రెడిటేషన్ల కోసం ధరఖాస్తులకు ఆహ్వానం

06:37 PM

ఛార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)

06:31 PM

రూ. 2000 నోటు రద్దుపై కేంద్రం క్లారిటి

06:20 PM

'మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్' గా కోహ్లీ ట్వీట్‌

06:09 PM

కార్తీ 'దొంగ' మూవీ ట్రైలర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.