Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
18500 మందికి వైరస్‌ | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 15,2020

18500 మందికి వైరస్‌

శుక్రవారం 412 మందికి పాజిటివ్‌
మొత్తం 73కి చేరిన మరణాలు
సగటున 20 శాతం మందికి నిర్దారణ
హోం ఐసోలేషన్‌లో 96 శాతం మంది
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలను కరోనా హడలెత్తిస్తోంది. వేల మందిపై పంజా విసురుతోంది. నిత్యం వందల కొద్దీ పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రావడమే ఇందుకు తార్కాణం. శుక్రవారం 1616 మందికి టెస్టులు చేస్తే..412 మంది కరోనా బారిన పడ్డారు. ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. 24 గంటల్లో వందల సంఖ్యలో కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు చేయించుకున్న వారిలో 25శాతం మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ ఏరియాల్లో 268 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. మొత్తంగా ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 11969 కేసులు నమోదు కావడం విశేషం. ఒక్క సరూర్‌ నగర్‌ ఆస్పత్రి పరిధిలోనే 123 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో శేరిలింగంపల్లి ప్రభుత్వ ఆస్పత్రి నిలిచింది. ఇక్కడ 109 మంది బాధితులగా తేలారు. ఇక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు అధికంగా వచ్చాయి. ఈ ప్రాంతాల పరిధిలో 144 కేసులు నమోదయ్యాయి.
18,503వేలు దాటాయి..
జిల్లాలో కరోనా కేసులు 18500 మార్కును దాటేశాయి. గత పక్షం రోజుల్లో ప్రతి రెండు రోజులకు సగటున వెయ్యిమందికి పాజిటివ్‌గా నిర్దారణ జరుగుతోంది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డయాగస్టిక్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే స్థాయిలో అనుమానిత లక్షణాలు గల వ్యక్తులు పెద్ద ఎత్తున టెస్టులు చేయించుకుంటున్నారు. దీంతో అధిక మొత్తంలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం రాత్రి వరకు జిల్లాలో18091 మంది బాధితులు ఉండగా శుక్రవారం నాటి కేసులను కలిపితే వీరి సంఖ్య 18503కు ఎగబాకింది. రోజువారీగా ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకుంటున్న వారిలో సగటున 20 నుండి 25 శాతం మందికి కరోనా నిర్దారణ అవుతున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడి స్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాపితంగా 52839 పైచిలుకు టెస్టులు చేయించుకోగా వీరిలో దాదాపు 6890 యాక్టీవ్‌ కేసులు ఉన్నట్లు తేలింది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల శాతం పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
96 శాతం హోం ఐసోలేషన్‌లోనే..
కరోనా నిర్దారణ జరిగిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. పాజిటివ్‌గా తేలిన బాధితుల్లో..అత్యధికం స్వల్ప, మధ్యస్థ లక్షణాలు గలవారేనని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. తీవ్ర లక్షణాలు గల వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు మాత్రమే ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాపితంగా 6890 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. వీరు వైద్యులు సూచించిన మేరకు మందులు వేసుకుంటున్నారు. 204 మంది ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరారు. శుక్రవారం ఇద్దరు చనిపోగా మొత్తం మరణాలు జిల్లాలో 73కి చేరుకుంది.
నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో..
కందుకూరు డివిజన్‌లోని బాలాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 23, లేమూరు 1, దుబ్బచర్ల 7, కందుకూరు 2, అమన్‌గల్‌ 4, గట్టుప్పలపల్లి 5, తలకొండపల్లి 1, షాద్‌నగర్‌ డివిజన్‌లో చుంచోడ్‌ పీహెచ్‌సీ పరిధిలో 10, కొత్తూరు 3, కేశంపేట 1, నందిగామ 2, రాజేంద్రనగర్‌ డివిజన్‌లో నర్కొడ పీహెచ్‌సీ పరిధిలో 8, పెద్దషాపూర్‌ 4, నార్సింగ్‌ 25. చేవెళ్ల డివిజన్‌ పరిధిలో శంకర్‌పల్లి 4, ఆలూరు 3, చందనవెల్లి 3, మోయినాబాద్‌ 9, టంగుటూరు 5. ఇబ్రహీంపట్నం డివిజన్‌ పరిధిలో ఎలిమినేడు 1,అబ్దుల్లాపూర్‌ మెట్‌ 18, మంచాల్‌ 3, దండు మైలార్‌ 2, మొత్తం 144 నమోదయ్యాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో..
కందుకూరు డివిజన్‌ సరూర్‌నగర్‌ పీహెచ్‌సీ పరిధిలో 123, రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలో శేరిలింగంపల్లి 109, మైలార్‌దేవ్‌పల్లి 15. ఇబ్రహీంపట్నం డివిజన్‌ పరిధిలో అబ్దుల్లాపూర్‌మెట్‌ 21 మొత్తం 268 నమోదయినట్లు వైద్యాధికారులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భూ'సారం'లేక తగ్గిన సేంద్రీయ ఎరువుల వాడకం
సహకార బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తా
సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఉల్లి రైతుల కనీళ్లు
మాస్కు లేకుండా రోడ్డు పైకి వస్తే జరిమానా
కనుకుర్తిలో రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తాం
శంకర్‌పల్లి 37 కరోనా కేసులు
క్రీడల్లో గెలుపోటములు సహజం
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి
పచ్చి మర్చి రైతు పరేషాన్
కొత్తూరు మున్సిపల్‌ రూపురేఖలు మారుస్తాం
దోమలో తొమ్మిది మందికి కరోనా
మాస్కు ధరించని వారికి జరిమానా
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
శంషాబాద్‌లో 83 మందికి కరోనా పాజిటివ్‌
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం
హమీదుల్లానగర్‌లో అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్‌లో రాజ్యాంగ పరిరక్షణ నీలి కవాతు
అంబేద్కర్‌ భావితరాలకు ఆదర్శం
వరి కోతలు షురూ
ఫార్మాసిటీ మెగా వెంచర్‌ పనులకు శ్రీకారం
సమస్యల పరిష్కారానికి యాచించకూడదు
అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఘనంగా జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌ జన్మదిన వేడుకలు
నిరుపయోగంగా మూత్రశాలలు
ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు
పరిగిలో మోస్తరు వర్షం
ఉగాది పచ్చడి పంపిణీ

తాజా వార్తలు

10:41 AM

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. 3,037కేసులు

10:36 AM

కుర్చీని బ్యాట్ తో కొట్టిన కోహ్లీ.. మందలించిన రిఫరీ

10:28 AM

కరోనా కల్లోలం.. 2లక్షల కేసులు.. భయపెట్టిస్తున్న మరణాలు

10:16 AM

చూపు, వినికిడి శక్తిపై ప్రభావం చూపుతున్న కరోనా స్ట్రెయిన్

09:55 AM

భర్తపై యాసిడ్ పోసిన భార్య‌..

09:52 AM

చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

09:44 AM

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ నిలిపివేత.. సైడ్ ఎఫెక్ట్స్ కారణం

09:41 AM

నేడు హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలివే..

08:59 AM

ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం.. ఆరుగురి మృతి

08:53 AM

కరోనా హాస్పిటళ్లతో రెస్టారెంట్ల అనుసంధానం..

08:50 AM

తెలంగాణలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రద్దు..?

08:44 AM

డబ్బుల కోసం కన్న కూతురినే.. చివరికి

08:33 AM

భార్య కాపురానికి రావట్లేదని.. దారుణం

08:31 AM

భర్త హత్య..పర్సు తీసుకొస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య..

08:20 AM

గంజాయి తాగుతున్న నలుగురు విద్యార్థుల అరెస్టు

08:12 AM

ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపు

07:56 AM

ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు

07:39 AM

గాలిద్వారా కరోనా.. హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

07:31 AM

నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేయలేమంటున్న డాక్టర్లు

07:23 AM

320 కొవిడ్ డోసులను ఎత్తుకెళ్లిన దొంగలు

07:19 AM

స్ఫుత్నిక్-వి రెండు నెలల తర్వాతే అందుబాటులోకి..

07:06 AM

బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణం..

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.