Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 15,2020

లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు

ఆందోళన చెందుతున్న రైతులు
పశు వైద్యశాలని సందర్శించిన మున్సిపల్‌
చైర్మెన్‌ జగదీశ్వర్‌ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్‌
కొడంగల్‌ మండలంలోని పశువులకు లంపిస్కీన్‌ సోకిన పశ ువు చర్మంపై కాయలు పశువుల్లో కొత్తరకం వైరస్‌ వ్యాధి సోకింది. పశువులు లంపిస్కిన్‌ వ్యాధి బారిన పడటాన్ని తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మెన్‌ జగదీశ్వర్‌ రెడ్డి పశు వైద్యశాలను సందర్శించి వ్యాధి వివరాలను వెటర్నరీ అసిస్టెంట్‌ ఉషా రావును అడిగి తెలుసుకున్నారు. పశు వైద్య అధికారులు అందుబాటులో ఉండి పశువులకు సమయానికి వైద్యం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఉషా రావు వెటర్నరీ అసిస్టెంట్‌ మాట్లాడుతూ లంపి స్కిన్‌ బారిన పడి పశువులు పడుతున్నాయన్నారు. ఇది ఒక పశువు నుంచి మరో పశువుకి త్వరగా వ్యాపిస్తుందని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఇటువంటి కేసులు పశువుల ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా ఆవులు, ఎద్దులలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఒకపక్క ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తుంటే పశువుల్లో ఈ కొత్త వైరస్‌తో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. ఈ వైరస్‌ వల్ల పశువులకు శరీరంపై భయంకర కణతులు, పుండ్లు రంధ్రాలు వచ్చి తీవ్ర రక్తస్రావం అవుతుంద న్నారు. పశు వైద్య అధికారులు ఏదో ఒకటి చేసి ఈ వైరస్‌ ప్రబలకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ వైరస్‌కు ఎలాంటి మందు లేదని పశు వైద్య అధికారులు అంటున్నారు. పశువులలో వ్యాధి నిరోధకత తక్కువ ఉండడం వలన ఈ వైరస్‌ సోకుతుందన్నారు. లంపి స్కిన్‌ వ్యాధి సోకినప్పుడు పశువులకు కాలువాపు, జబ్బా వాపు వచ్చి ఇబ్బంది పడతాయని తెలిపారు. పశువుల చర్మంపై కాయలు కాచి వారం నుంచి పదిహేను రో జులు ఉంటాయని, యాంటీబయాటిక్స్‌, యాంటీ హిస్టమిన్స్‌ వాడటం వల్ల తగ్గుతుందని అన్నారు, కాళ్లు ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుందని, ప్రాణాపాయం లేకపోయినా మేత తిన డం తగ్గించేస్తాయి. దీనివల్ల పశువులు నీరసించి పోతాయి. దోమ లు, ఈగలు, గాలి ద్వారా వ్యాపించడంతో త్వరగా పశువుల అన్నింటికీ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. రైతులు వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే పశువులకు బలహీనతకు గురవుతుం దన్నారు. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే రైతులు తమ పశువులను పశు వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్యుడు ద్వారా చికిత్స చేయించాలి. వైరస్‌ దాడితో పశువులు ప్రాణాల కోసం పోరాడ వలసిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం ముందస్తుగా పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ ఎస్‌ నాయకుడు మిఠాయి రాజు, విజరు కుమార్‌, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

తాజా వార్తలు

09:47 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

09:41 PM

మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు

09:33 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

09:24 PM

మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్

09:16 PM

కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి

09:04 PM

కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

08:58 PM

నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

08:44 PM

సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..

08:32 PM

వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్

08:20 PM

క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

08:02 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

07:54 PM

దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్

07:40 PM

తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..

07:23 PM

అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం

07:11 PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ

07:01 PM

రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు

06:52 PM

ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..

06:44 PM

వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..

06:40 PM

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

06:34 PM

చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

06:29 PM

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..

06:13 PM

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం

06:04 PM

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

05:49 PM

కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..

05:38 PM

పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

05:32 PM

పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి

05:22 PM

ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం

05:13 PM

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

05:05 PM

భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..

04:50 PM

108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.