Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 15,2020

ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి

- వికారాబాద్‌ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ డెస్క్‌
ప్రజా ప్రతినిధులు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వికారాబాద్‌ శాసనసభ్యులు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సూచించారు. శుక్రవారం వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా పి.విజరు కుమార్‌ ఉపాధ్యక్షుడిగా అమ్రాది నర్సింలు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు పండరి నాథ్‌ చారి , కౌసల్య , బుచ్చిలింగం, రమేష్‌, గౌసుద్దీన్‌, జనార్దన్‌ రెడ్డి, సంతోష, మల్లికార్జున్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎమ్మెల్యే మెతకు ఆనంద్‌ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినిధులు తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు మారుతూ ఉంటారు కానీ ప్రజలు మర్చిపోలేని నాయకులు కొందరే ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రైతాంగానికి నూతన పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో గత సంవత్సరం తూనికలలో 20 నుంచి 30 కిలోల వరకు రైతులను మోసం చేశారని ఇటువంటివి పునరావృత్తం కాకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా పాలకవర్గం చూసుకోవాలని సూచించారు.
రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తా : ఏఎంసి చైర్మన్‌ పి విజరు కుమార్‌
నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ మార్కెట్‌ సమస్యలు పరిష్కరిస్తానని, శాసనసభ్యుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సహకారంతో మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు సేవ చేస్తానని ఏఎంసీ చైర్మెన్‌ పి. విజరుకుమార్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా వంటి ఇంతకాలం ప్రవేశపెట్టి రైతులను ప్రోత్సహిస్తున్నారని, తన వంతు సహకారం వికారాబాద్‌ రైతులకు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ నాగేందర్‌ గౌడ్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ ముత్యం రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్ల పల్లి రమేష్‌ తో పాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

తాజా వార్తలు

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.