Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 15,2020

వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు

స్థలాల గుర్తింపు పూర్తి
564 కంపోస్టు షెడ్డుల నిర్మాణాలే లక్ష్యం
జిల్లా డ్వామ పీడీ కృష్ణన్‌
నవతెలంగాణ-యాలాల
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాల గుర్తింపు చేశామని జిల్లా డ్వామా పీడీ కృష్ణన్‌ అన్నారు. యాలాల మండలంలోని కమాల్‌పూర్‌ గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రకృతి నిర్మాణం పనులను ఆయన గురువారం పరిశీలించారు. మొక్కలకు నీల్లు పోశారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పల్లె సిగలో ప్రకృతి వనాలు ఒక భాగం అని పేర్కొన్నారు. కమాల్‌పూర్‌ ప్రకృతి వనం దగ్గర ఫినిషింగ్‌, గేటు, ఆర్చ్‌, పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదమైన వాతావరణం ఏర్పడనుందని ఆయన చెప్పారు. యాలాల మండలంలో ఇది వరకు 27 జీపీల్లో ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించినట్టు తెలిపారు. ఆదే విధంగా జిల్లా పరిధిలో 564 కంపోస్టు షెడ్డులు నిర్మించేం దుకు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 176 కంపోస్టు షెడ్డుల నిర్మాణం పూర్తి అయిందన్నారు. జిల్లాలో ఆరో విడత హరితహారంలో భాగంగా 33 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యం కాగా, అందులో 26 లక్షలు మొక్కలు నాటడం పూర్తైందన్నారు. యాలాల ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎంపీఓ సుధాకర్‌, అధికారులు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాగుందన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీలతో పాటు, అనుబంధ గ్రామాల్లోకూడా ప్రకృతి వనాల ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎంపీఓ సుధాకర్‌, సర్పంచ్‌ బస్వరాజ్‌, ఉపాధిహామీ ఏపీఓ జనార్దన్‌, ఈసీ శ్రావణ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భూ'సారం'లేక తగ్గిన సేంద్రీయ ఎరువుల వాడకం
సహకార బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తా
సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఉల్లి రైతుల కనీళ్లు
మాస్కు లేకుండా రోడ్డు పైకి వస్తే జరిమానా
కనుకుర్తిలో రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తాం
శంకర్‌పల్లి 37 కరోనా కేసులు
క్రీడల్లో గెలుపోటములు సహజం
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి
పచ్చి మర్చి రైతు పరేషాన్
కొత్తూరు మున్సిపల్‌ రూపురేఖలు మారుస్తాం
దోమలో తొమ్మిది మందికి కరోనా
మాస్కు ధరించని వారికి జరిమానా
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
శంషాబాద్‌లో 83 మందికి కరోనా పాజిటివ్‌
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం
హమీదుల్లానగర్‌లో అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్‌లో రాజ్యాంగ పరిరక్షణ నీలి కవాతు
అంబేద్కర్‌ భావితరాలకు ఆదర్శం
వరి కోతలు షురూ
ఫార్మాసిటీ మెగా వెంచర్‌ పనులకు శ్రీకారం
సమస్యల పరిష్కారానికి యాచించకూడదు
అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఘనంగా జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌ జన్మదిన వేడుకలు
నిరుపయోగంగా మూత్రశాలలు
ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు
పరిగిలో మోస్తరు వర్షం
ఉగాది పచ్చడి పంపిణీ

తాజా వార్తలు

10:56 AM

దేశ వ్యాప్తంగా 11.43కోట్ల డోసుల వ్యాక్సినేషన్

10:41 AM

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. 3,037కేసులు

10:36 AM

కుర్చీని బ్యాట్ తో కొట్టిన కోహ్లీ.. మందలించిన రిఫరీ

10:28 AM

కరోనా కల్లోలం.. 2లక్షల కేసులు.. భయపెట్టిస్తున్న మరణాలు

10:16 AM

చూపు, వినికిడి శక్తిపై ప్రభావం చూపుతున్న కరోనా స్ట్రెయిన్

09:55 AM

భర్తపై యాసిడ్ పోసిన భార్య‌..

09:52 AM

చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

09:44 AM

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ నిలిపివేత.. సైడ్ ఎఫెక్ట్స్ కారణం

09:41 AM

నేడు హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలివే..

08:59 AM

ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం.. ఆరుగురి మృతి

08:53 AM

కరోనా హాస్పిటళ్లతో రెస్టారెంట్ల అనుసంధానం..

08:50 AM

తెలంగాణలో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రద్దు..?

08:44 AM

డబ్బుల కోసం కన్న కూతురినే.. చివరికి

08:33 AM

భార్య కాపురానికి రావట్లేదని.. దారుణం

08:31 AM

భర్త హత్య..పర్సు తీసుకొస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య..

08:20 AM

గంజాయి తాగుతున్న నలుగురు విద్యార్థుల అరెస్టు

08:12 AM

ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపు

07:56 AM

ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు

07:39 AM

గాలిద్వారా కరోనా.. హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

07:31 AM

నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేయలేమంటున్న డాక్టర్లు

07:23 AM

320 కొవిడ్ డోసులను ఎత్తుకెళ్లిన దొంగలు

07:19 AM

స్ఫుత్నిక్-వి రెండు నెలల తర్వాతే అందుబాటులోకి..

07:06 AM

బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణం..

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.