Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి | నిజామాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నిజామాబాద్
  • ➲
  • స్టోరి
  • May 19,2020

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి

- ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విత్తనాలు విక్రయించాలి
- కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌
నవతెలంగాణ-కామారెడ్డి
జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జనహిత భవన్‌లో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి కూలీకి రూ.200లపైనా డబ్బులు వచ్చేలా చూడాలని సూచించారు. చెరువులు, ఫీడర్‌ చానల్స్‌, కాలువలలో పూడికతీత చేపట్టాలని తెలిపారు. తెలిపారు. మాచారెడ్డి మండలంలో ఉపాధి హామీ పనులలో సాధిస్తున్న ప్రగతిని ఆయన అభినందించారు. పనుల్లో నిర్దిష్టత లక్ష్యాన్ని సాధించని సిబ్బంది తమ పనితీరు మార్చు కోవాలని, ప్రభుత్వ లక్ష్యాలను సాధించి అందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు.వానాకాలం దగ్గరలో ఉన్నందున గ్రామాలలో పారిశుధ్య పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలనితెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణ చేపట్టాలని, ప్రతి శుక్రవారం వాటరింగ్‌ డే, నిర్వహించి మొక్కలకు నీరు అందించాలని వివరించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి చంద్రమోహన్‌రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌, డీపీవో సాయన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్గదర్శకాల మేరకు విత్తనాలు ఎరువులు విక్రయించాలి..
నియంత్రిత పంటల విధానంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకే ఎరువులు, విత్తనాలు డీలర్లు విక్రయించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శరత్‌ డీలర్లను ఆదేశించారు. జిల్లా కేంద్ర శివారులోని వెలమ ఫంక్షన్‌ హాల్‌లో వ్యవసాయాధికారులు, డీలర్లతో వానాకాలం పంటల సాగుకు సంబంధించిన వ్యవసాయ సాగు పద్ధతులు, విత్తనాలు ఎరువుల విక్రయాలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయంలో రైతును బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నియంత్రిత వ్యవసాయ విధానం అందరూ ఆచరించాలని, రైతు శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. ప్రస్తుత వానకాలంలో డీలరు వరి విత్తనాలు అమ్మవద్దని, గ్రీన్‌ కార్డు విధానం ప్రకారం సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా వరి విత్తనాలు సరఫరా చేస్తుందని తెలిపారు. అనంతరం ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు ఎరువుల విక్రయాలు పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మారిన చట్టాలననుసరించి పీడీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ధోత్రే, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కో ఆప్షన్‌ ఎన్నికలు ఏకపక్షం
టీఆర్‌ఎస్‌ నూతన కమిటీ ఎన్నిక
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి శివశంకర్‌

తాజా వార్తలు

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

06:43 AM

సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.