Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విధానాల మార్పు కోసమే సార్వత్రిక సమ్మె | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2020

విధానాల మార్పు కోసమే సార్వత్రిక సమ్మె

గతంలో ఆర్థిక కోర్కెలు, జీతాల కోసం, రైతాంగ గిట్టుబాటు ధరలు, ఇతర సమస్యలపై సమ్మెలు జరిగాయి. ఈసారి మొదటిసారి రాజకీయ కోర్కెతో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమ్మె జరుగుతున్నది. పాలన సక్రమంగా లేదని కార్మికులు, కర్షకులు ఈ సమ్మెకు పూను కుంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నది. కోవిడ్‌ రాకముందునుంచే ఇది ఉన్నది. మోడీ అధికారంలోకి వచ్చాక జీడీపీ తగ్గింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి మైనస్‌ పది శాతంలోకి వెళ్తుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం అనాలోచితంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల కార్యకలాపాలు స్థంభించిపోయాయి. పరిశ్రమలు బందయ్యాయి. వృత్తులు ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి నిలిచిపోయింది. వ్యవసాయం తప్ప పారిశ్రామిక ఉత్పత్తి ఆగిపోయింది. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. దీన్నుంచి బయటపడేందుకు ప్రజలకు నగదు సహాయం చేసేందుకు తిండి గింజలు పంపిణీ చేసేందుకు, ప్రభుత్వం ముందుకు రాలేదు. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. ఇతర వ్యవస్థలు న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు సంక్షోభంలోకి వెళ్లాయి. మోడీ విధానాల వల్ల పార్లమెంటు, చట్టసభలు సక్రమంగా పనిచేయడం లేదు. అన్నింటిపై విధివిధానాలు పాటించడంలేదు. కర్రపెత్తనం నడుస్తున్నది. వ్యవసాయ చట్టాల ఆమోదం దీనికి నిదర్శనం. కనీసం చర్చ జరగ లేదు. ఓటింగ్‌ నిర్వహించ లేదు. మెజార్టీ ఉన్నా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. పార్లమెంటరీ వ్యవస్థలను జేబుసంస్థలుగా మారుస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పులు చూస్తే న్యాయం జరుగుతుందా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతున్నది. రామమందిరం, ఆర్టికల్‌ 370 వంటి అంశాల్లో సుప్రీం కోర్టు న్యాయబద్ధతపై అనుమానాలున్నాయి. సీబీఐ పెంపుడు కుక్కలా పనిచేస్తున్నది. కాగ్‌, కేంద్ర సంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. కాషాయదళం ఏం చెప్తే అది చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది. సామాజిక సంక్షోభం వస్తున్నది. ఎన్ని మతాలు, కులాలున్నా సామరస్యంగా మెలిగే వాళ్లం. కానీ మత ఉద్రిక్తతలు, మతకల్లోలాలు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులు పెచ్చురిల్లుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది. ఉపాధి లేకుండా పోతున్నది. వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ బిల్లు, కార్మిక చట్టాల సవరణ జరిగింది. ఈ సవరణలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు కోలుకోలేని విధంగా చేస్తున్నవి. తప్పుడు చట్టాలు, వ్యవసాయ, పారిశ్రామికరంగాన్ని దెబ్బతీసే చట్టాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతున్నది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ వీధుల్లోకి వచ్చి పోరాడాలి. ప్రకటనలకే పరిమితమైతే ప్రయోజనం లేదు.
దేశంలో భయానకమైన పరిస్థితి ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం పోరాడాలి. కానీ కాంగ్రెస్‌ ఆ పని చేయడం లేదు. 1991లో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది పివి నరసింహారావు ప్రభుత్వం. దాన్ని వేగంగా అమలు చేస్తున్నది మోడీ సర్కారు. సరళీకృత ఆర్థిక విధానాలను ఏ రూపంలోనూ కాంగ్రెస్‌ వ్యతిరేకించడం లేదు. మతతత్వ సమస్యలున్నాయి. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. కానీ కాంగ్రెస్‌ దానిపై పోరాడటం లేదు. ఆ పార్టీ బలహీనమైపోతున్నది. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అవి కాంగ్రెస్‌ సిట్టింగ్‌స్థానాలే అయినా 9 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అయినా కాంగ్రెస్‌ గెలవడం లేదు. దుబ్బాకలో స్వల్ప మెజార్టీతో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. విధానాల పరంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ రావడం లేదు. సోనియా, రాహుల్‌ నాయకత్వంపైనా వ్యతిరేకత వస్తున్నది. పెద్ద సంక్షోభంలో కాంగ్రెస్‌ ఉన్నది. నాయకత్వలోపం కారణం కాదు. విధానపరమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు లేదు. బీజేపీని ఎదుర్కొనే విధానం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ కర్తవ్యాన్ని కార్మికవర్గం చేపడుతున్నది. అందులో భాగమే ఈ సార్వత్రిక సమ్మె.

- తమ్మినేని వీరభద్రం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..
మరో ప్రమాదకర ప్రతిపాదనలు
వద్దంటుంటే రుద్దుతారెందుకు?
యోగి.. రాజ్యాంగ వ్యతిరేకి..

తాజా వార్తలు

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.