Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ 'సున్నా' | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 24,2020

ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ 'సున్నా'

-మొదటిసారిగా పడిపోయిన వైనం
న్యూఢిల్లీ : ఎల్‌పీజీ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీ 'సున్నా'కు చేరింది. గత కొన్ని సంవత్సరాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా రాయితీపై ఇచ్చే సిలిండర్ల ధరను కేంద్రం పెంచుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర ఇటీవల పడిపోవడం... ఈ రెండు అంశాల వలన గత కొన్ని సంవత్సరాలతో చూసుకుంటే మొదటిసారి 'సున్నా' సబ్సిడీకి దారితీసింది. దీనికి సంబంధించి నోమురా నివేదికలో వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆయిల్‌ కంపెనీలు మే నెలలో ప్రతి సిలిండర్‌పై రూ.120 రికవరీ చేసే అవకాశం ఉంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని 2015, జనవరిలో ప్రారంభించారు. దీని ప్రకారం సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్లకు సంబంధించి వినియోగదారులు మార్కెట్‌ రేటు ప్రకారం మొత్తం ధరను చెల్లిస్తే ప్రభుత్వం తరువాత రాయితీ మొత్తాన్ని సదరు లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. అంతకు మునుపటి పాత పద్ధతి ద్వారా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సిలిండర్లను వినియోగదారులకు తక్కువ ధరకు అమ్మడం ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రభుత్వం చెల్లించే నిధులపై అధారపడేవి. దీన్నే పారిశ్రామిక పరిభాషలో 'అండర్‌ రికవరీ' అని పిలిచేవారు.
అయితే డీబీటీ పథకం వచ్చిన తర్వాత సబ్సిడీయేతర సిలిండర్‌ ధర మార్కెట్‌ ధర కన్నా అధికంగా నిర్ణయించిన సమయంలో ఈ అండర్‌ రికవరీ అనేది అవసరం లేదు. ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు పొందేందుకు సంబంధించి పేదలకు రూ.1600 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించబడిన పీఎం ఉజ్వల్‌ యోజన పథకాన్ని ప్రమోట్‌ చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం 2017, అక్టోబర్‌, 2019, జులై నెల మధ్య సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను స్తంభింపచేసింది. ఈ నేపథ్యంలో ఈ అండర్‌ రికవరీని పూర్తిగా సమర్ధవంతగా తప్పించలేక పోయారు. దీని వలన ఎల్‌పీజీ సిలిండర్‌ పూర్తి ధర వాస్తవ ధర కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 2019, జులై నాటి నుంచి సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచుకుంటూ వచ్చాయి. ఉత్పత్తి సమృద్ధి, కరోనా నేపథ్యంలో డిమాండ్‌ పడిపోయిన కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీని వలన అండర్‌ రికవరీల నుంచి చివరకు అధిక రికవరీల పరిస్థితులకు దారితీసింది. సౌదీ ఎల్‌పీజీ దిగుమతి సమాన ధర ఆధారంగా ఎల్‌పీజీ సిలిండర్‌ మార్కెట్‌ ధర నిర్ణయించబడుతుంది. బాట్లింగ్‌ ఖర్చులు, రవాణా, డీలర్‌ కమిషన్‌, లాభం, జీఎస్టీ మొదలైన ఫిక్స్‌ చేయబడిన అంశాలను కూడా ధరను నిర్ణయించడంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఎల్‌పీజీ సిలిండర్‌ పూర్తి ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతినెలా మారుస్తాయి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం విడగా నిర్ణయిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్నిదారులు ఢిల్లీ వైపే
భోపాల్‌ లో లాఠీచార్జ్‌
రికార్డు స్థాయికి చమురు ధరలు
నూతన ఆలోచనా ధోరణి అవసరం
హల్వాతో కసరత్తు షురూ..
లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం
ఢిల్లీ చేరుకునేందుకు ఇన్ని అడ్డంకులా..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహాపడావ్‌ ముంబయికి బయలుదేరిన అన్నదాతలు
నిరుద్యోగ సంక్షోభాన్ని నివారించాలి
భద్రత పేరుతో మహిళలపై కెమెరాలతో నిఘా!
మార్చి, ఏప్రిల్‌ నాటికి పాత నోట్లకు చెల్లు చీటీ
అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం
నేతాజీ జయంతి రోజున పోటా పోటీ
ఏపీలో పంచాయతీ పంతం
ఆ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి: బాంబే హైకోర్టు
హిందూమహాసభ నాయకుడిపై ఎఫ్‌ఐఆర్‌ రద్దుకు అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరణ
వాయువ్య భారత్‌ ను కమ్మేయనున్న మంచు
ఏడు రోజుల్లో 14 లక్షల మందికి కరోనా టీకా
గత ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించాయి
ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌నాధ్‌ కు జైలుశిక్ష
పీఎం కిసాన్‌ పథకం 11.2లక్షల లావాదేవీలు విఫలం
కరోనా టీకాపై భయాన్ని పోగొట్టాలి : మోడీ
చర్చలు విఫలం
ఆగని పెట్రో బాదుడు
రైతు నేతలే టార్గెట్‌..!
అహంకార పూరితం..
మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి
ఐసీడీఎస్‌కు నిధులు పెంచాలి
పంజాబ్‌లో బీజేపీకి గడ్డుపరిస్థితి
ఆర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ చాట్‌ లీకైనా... మౌనమేనా?

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.