Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: లగడపాటి
  • డగ్స్‌తో పట్టుబడిన మహిళ...
  • పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగించిన బీసీసీఐ
  • సోపోర్‌లో ఎన్‌కౌంటర్..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
కోమాలో రూపాయి.. | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 11,2018

కోమాలో రూపాయి..

- రక్షణ శాఖ నిబంధనలు మార్చిన ఏకైక ప్రధాని మోడీయే..
- వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులుగా ముద్ర : కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా మరోసారి మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. డాలరు తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ క్షీణించడం పట్ల స్పందిస్తూ.. రూపాయి కోమా లో ఉన్నదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువ రూ. 60 ఉంటేనే భారతీయ రూపాయి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లో ఉందని వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కానీ, మోడీ పాలనలో అమెరికన్‌ డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 75కు చేరుకుందని, అయినా మోడీ మాత్రం దీనిపై స్పందిచండం లేదన్నారు. దేశంలో పరిస్థి తులు ఆందోళనకరంగా ఉన్నాయని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు.
రాఫెల్‌ అతి పెద్ద కుంభకోణమని, దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా స్పందన లేదని అన్నారు. తమ అనుయాయుల కోసం దేశంలో రక్షణ శాఖ నిబంధనలను మార్చిన ఏకైక ప్రధాని మోడీయేనని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి హేయమైన ఒప్పందం ఏదీ జరుగలేదని, సీబీఐ విచారణ చేపడితే చాలా మంది పేర్లు బయిటికొస్తాయని తెలిపారు. దేశంలో ఆర్థిక నేరగాళ్లు మునుపెన్నడూ లేని విధంగా బ్యాంకులను కొల్లగొట్టి దేశం విడిచి పారిపోతున్నా ప్రభుత్వం మాత్రం వారిని నియరత్రించడానికి ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.. సొంతపార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని అందరూ తనను అడుగుతున్నారని కానీ, పార్టీ కంటే దేశం ముఖ్యమని అన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, నిరంకుశత్వం పెరిగిపోయిందని విమర్శించారు. ఇద్దరు వ్యక్తుల చేతుల్లో పార్టీ బందీ అయ్యిందని పరోక్షంగా అమిత్‌ షా, మోడీలను ఉద్దేశించి మాట్లాడారు.

కోమాలో రూపాయి..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పెట్రో మోత..
సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలి
అమరవీరుల హోదా ఏదీ..?
కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ 2.0
ఆశలే.. ఆగ్రహంగా..
కాశ్మీరీల భద్రతపై మోడీ ప్రకటనేదీ?
సంచార జాతులను ఆర్థికంగా బలోపేతం చేయాలి
నిన్న జేఎన్‌యూ.. నేడు డీయూ
బోరు బావిలో పడిన బాలుడు క్షేమం
పాకిస్థాన్‌కు నీళ్లు వదలం
సుప్రీంకోర్టు ఆదేశాలతో..
ఆర్డినెన్స్‌ తేవాలి
శత్రుఘ్న సిన్హాకు టికెట్‌ ఇవ్వం
మీకు 38.. మాకు 37..
850 మంది భారతీయ ఖైదీల విడుదలకు సౌదీ రాజు ఆదేశాలు
మరో వివాదంలో చిక్కుకున్న త్రిపుర సీఎం
పట్టణ ప్రజలకు ఆ విషయం తెలియదు..!
రాఫెల్‌ డీల్‌పై తీర్పు పున: సమీక్ష :సుప్రీంకోర్టు
కార్పొరేట్ల కుమ్ముడు
ఏసీబీ వలలో పెద్ద జలగలు
మహా రైతాంగం మహా ప్రదర్శన!
రూ. 453 కోట్లు చెల్లించండి లేదా జైలుకెళ్లండిొ ఎరిక్సన్‌ కేసులో అనిల్‌ అంబానీకి
మంచు చరియలు విరిగిపడి..
ఆర్థిక అవసరాలను చెప్పలేకపోయారు
చంపుత బిడ్డా
కొత్త ఓటర్లు 4.5కోట్లు
'ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి'
'యాంబిడెంట్‌ స్కాం'లో గాలి జనార్దన్‌రెడ్డిపై చార్జిషీటు
జవాను అంత్యక్రియల్లో.. కేంద్ర మంత్రి అభ్యంతరకర ప్రవర్తన
పాకిస్థానీ ఖైదీ హత్య
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

08:12 AM

లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

08:07 AM

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: లగడపాటి

08:03 AM

డగ్స్‌తో పట్టుబడిన మహిళ...

08:01 AM

పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగించిన బీసీసీఐ

07:58 AM

సోపోర్‌లో ఎన్‌కౌంటర్..

07:54 AM

హవాలా రాకెట్ గుట్టురట్టు

07:44 AM

పారామెడికల్‌ సప్లి ఫలితాలు విడుదల

07:40 AM

నేడు ఎన్‌ఐపీహెచ్‌ భవనం ప్రారంభం

07:35 AM

ఎస్సీ నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ

07:32 AM

రేషన్‌ డీలర్లతో 25న చర్చలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.