Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సజావుగా వరిధాన్యాల సేకరణ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2021

సజావుగా వరిధాన్యాల సేకరణ

- తెలంగాణతో పాటు 20 రాష్ట్రాలు, యూటీల్లో కొనుగోల్లు
- గతేడాదితో పోల్చితే 15.31 శాతం సేకరణ పెరిగిందన్న కేంద్రం
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌(కేఎంఎస్‌) 2020-21 లో తాజా మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రకారం రైతుల నుంచి కోనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 668.12 ఎల్‌ఎంటీ వరిని కొనుగోలు చేసినట్టు తెలిపింది. తెలంగాణతో పాటూ, పంజాబ్‌, హర్యానా, యూపీ, ఉత్తరఖండ్‌, తమిళనాడు, చండీగడ్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, జార్‌ఖండ్‌, బీహార్‌, అసోం, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకాశ్మీర్‌, త్రిపుర నుంచి వరి ధ్యాన్యాల సేకరణ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ కన్జ్యూమర్‌ ఎఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ బుధవారం మీడియాకు వెల్లడించింది. గత ఏడాది 579.41 ఎల్‌ఎమ్‌టీ కొనుగోలుతో పోలిస్తే ఈసారి 15.31 శాతం పెరుగుదల ఉందని స్పష్టం చేసింది.
మొత్తం 668.12 ఎల్‌ఎమ్‌టి కొనుగోలులో, పంజాబ్‌ నుంచే 202.82 ఎల్‌ఎమ్‌టీ అందిందని చెప్పింది. ఇది మొత్తం సేకరణలో 30.35 శాతంగా ఉందని వెల్లడించింది. కేఎంఎస్‌ సేకరణలో ఇప్పటికే సుమారు 97.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్టు అధికారులు తెలిపారు. ఈ మొత్తం మద్దతు ధర విలువ రూ. 1,26,141.16 కోట్లు గా స్పష్టం చేసింది. అలాగే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా 85.08 ఎల్‌ఎంటీ పల్స్‌, ఆయిల్‌ సీడ్స్‌ కొనుగోలుకు అనుమతి ఇచ్చినట్టు వివరించింది. ప్రైజ్‌ సపోర్ట్‌ స్కీం(పీఎస్‌ఎస్‌) కింద మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టీ కొప్రా (శాశ్వత పంట) సేకరణకు అనుమతి ఇచ్చామని వెల్లడించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.
నిలిచిపోనున్న ఆర్‌టిజిఎస్‌ సేవలు
ధరల మంట పారిశ్రామికోత్పత్తి దిగాలు
ఏపీలో కరోనా: కొత్తగా 4,228 కేసులు
కన్నీళ్లే..
9లక్షల కోట్లు ఆవిరి
రాఫెల్‌ స్కాం పై.. విచారణకు సుప్రీం ఓకే
కరోనా రంకె..
రేపు బహుజన-కిసాన్‌ ఏక్తా దివస్‌
సుప్రీం కోర్టులో సగం మందికి పాజిటివ్‌
చర్చలకు సిద్ధమే.. డిమాండ్లలో మార్పు లేదు
నిరసన తెలిపే హక్కు ఉంది..
గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
టీకోత్సవమెలా?
తగ్గని కరోనా ఉధృతి
కరోనాపై రెండో యుద్ధం
రెమిడెసివర్‌ ఎగుమతులపై కేంద్రం నిషేధం
అమెరికా యుద్ధ విన్యాసాలు వెనుక పెద్ద వ్యూహమే
గోవా పోలీసుల తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం
కూచ్‌ బెహార్‌ జిల్లాలో రాజకీయ నాయకుల పర్యటనపై ఈసీ నిషేధం

తాజా వార్తలు

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.