Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2021

చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు

- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
లక్నో : యూపీలో చెరుకు రైతులు ప్రభుత్వ తీరు పట్ల విసుగుచెందారు. చెరుకు పంటకు సరైన ధర కల్పించకపోవడం, వీధి పశువులు సమస్యలపై ముజఫర్‌నగర్‌ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. '' చెరుకు ధరల పెంపు గత కొన్ని సీజన్ల నుంచి జరగడంలేదు. మరోపక్క కంపెనీలు యూరియా, డీఏపీ బ్యాగుల సైజును తగ్గించాయి. దీంతో పంట ఉత్పత్తికి ఖర్చు అధికమై, వ్యవసాయం పడకేసింది'' అని సతేరీ గ్రామానికి చెందిన కుమార్‌ అనే రైతు వాపోయాడు. '' జీవితంలో సంపాదించడానికి వ్యవసాయం ఒక మంచి మార్గమని ఒప్పుడు చెప్పుకునేవాళ్లం. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది'' అని కుమార్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పశ్చిమ యూపీకి చెందిన ముజఫర్‌నగర్‌.. దేశరాజధాని ఢిల్లీకి ఎంతో దూరంలోనూ లేదు. మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నిరసన ప్రదేశాలకు దగ్గరలోనే ఈ ప్రాంతం ఉన్నది. అయితే, కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల కంటే.. రాష్ట్రంలో చెరుకు సమస్యలపై ముజఫర్‌నగర్‌ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నదనీ, వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల నిరసనలకు తాను మద్దతు తెలుపుతున్నానని కుమార్‌ చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఏ చెరుకు రైతును కదిల్చినా ఇవే బాధలను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల కంటే ఎక్కువ కష్టాలను తాము అనుభవిస్తున్నామనీ రోషన్‌లాల్‌ అనే మరో రైతు వాపోయాడు. గత కొన్నేండ్లుగా చెరుకు బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, డీజీల్‌ ధరల పెంపు, వీధి పశువుల సమస్యలతో రైతుల జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆయన అన్నారు.
కాగా, ఈ ప్రాంతంలో చెరుకు పంట రైతులకు ప్రధాన ఆదాయ వనరు. ఆలిండియా షుగర్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌టీఏ) సమాచారం ప్రకారం.. 2020-21 సీజన్‌లో క్వింటాల్‌ చెరుకుకు రూ.285గా ఉన్నది. ఈ ప్రాంతంలో దాదాపు 50 షుగర్‌ మిల్లులు ఉన్నాయి. అయితే, తమకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం షుగర్‌ మిల్లులు ఇప్పటికీ వెల్లడించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెక్టారుకు సగటున రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్న తమకు వ్యవసాయం లాభాన్ని చేకూర్చడంలేదని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జిస్‌ షహర్‌మే మా గంగాకీ బేటా ప్రధాని హై
ఆర్థికం చిన్నాభిన్నం..జీడీపీ ఢమాల్‌
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి
కోవిడ్‌ను ఎదుర్కొని వుంటే.. రెండంకెల వృద్ధి
మోడీ సర్కారు నిర్లక్ష్యంతో.. కరోనా విజృంభణ
12 రోజుల్లోనే పాజిటివిటీ రెట్టింపు
కేరళలో రెండు రాజ్యసభ స్థానాల్లో.. సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన
ప్రజల ప్రాణాల కంటే ప్రధానికి ఎలక్షన్‌ ప్రచారమే ముఖ్యమా?
ఉక్కు ఉద్యమం దేశవ్యాప్తం
త్వరలో కరోనా థర్డ్‌వేవ్‌ !
ఏకమవుదాం..
తిరుపతి ఎవరి సొంతం?
ట్విట్టర్‌ నిరంకుశ పోకడ!
రైళ్ళను కరోనా వ్యాధిగ్రస్తులకి పడకలుగా మార్చేందుకు అవకాశం ఇవ్వండ్ణి
ఆస్పత్రుల ముందు అంబులెన్సుల క్యూ
ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లకి కరోనా
కోవిడ్‌పై పోరుకు మన్మోహన్‌ సూచనలు
ఎబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
ఎబి వైఖరి సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధం : పోలీస్‌శాఖ
టీకా వేసుకోవాల్సిందే..!
మరమ్మతులు చేయకుంటే ముప్పే
పలుచోట్ల మోస్తరు వర్షాలు
ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే
రాయలసీమ లిఫ్ట్‌ క్షేత్రస్థాయి పర్యటన వాయిదా వేసుకోండి
చితిమంటలు
బెంగాల్‌ ఐదోవిడతలోనూ అవే సీన్లు..
కరోనా టెర్రర్‌...
లాలూ ప్రసాద్‌కు బెయిల్‌...
కోవిడ్‌ ఆస్పత్రిలో మంటలు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.