Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వైరస్‌ పరిశోధనలో వెనుకే! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

వైరస్‌ పరిశోధనలో వెనుకే!

- శాస్త్రీయ పరిశోధనా పత్రాల విడుదలలో భారత్‌ వాటా 6.7శాతం
- చైనా నుంచి 47.4శాతం ఆర్టికల్స్‌ విడుదల
          ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తున్నదని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇప్పటికీ వ్యాక్సిన్‌పై జనంలో ఉన్న అపోహలు తొలగలేదు. తాను, సీఎంలందరూ వ్యాక్సిన్‌ వేయించుకుంటామని మోడీ ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఎవరూ టీకా వేయించుకోలేదు. అమెరికా,రష్యా లాంటి దేశాల అధ్యక్షులే వ్యాక్సిన్‌లు వేయించుకున్నా..ఇక్కడి ప్రజాప్రతినిధులు వైరస్‌ నియంత్రణమందును ఎందుకు వేయించుకోవటంలేదు. ఇప్పటికీ వైరస్‌ విజృంభిస్తుంటే.. భారత్‌ వైరస్‌ పరిశోధనల్లో వెనుకే ఉన్నదా..! కోవిడ్‌-19 వైరస్‌ ఉన్నా..బీజేపీ సర్కార్‌ లైట్‌ తీసుకుంటున్నదా..? అసలేం జరుగుతున్నదో పరిశీలిద్దాం..
న్యూఢిల్లీ : కోవిడ్‌-19 వైరస్‌ తాకిడికి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. వైరస్‌బారిన పడి కోట్లాది మంది ప్రజలు మరణించారు. వైద్యుల కృషి, శాస్త్రీయ పరిశోధన మాత్రమే ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలదని కొద్ది రోజుల్లోనే ప్రపంచం గుర్తించింది. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, భారత్‌, ఇటలీ, బ్రెజిల్‌..తదితర దేశాల్లో వైరస్‌పై విస్తృతంగా పరిశోధనా పత్రాలు (ఆర్టికల్స్‌) వెలువడ్డాయి. అక్టోబర్‌ 5, 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా వైరస్‌పై మొత్తం 87,515 పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. అయితే మిగతా దేశాలతో పోల్చితే భారత్‌ నుంచి పెద్ద సంఖ్యలో పరిశోధనా పత్రాలు విడుదల కాలేదనీ, కేవలం 13,062 (6.7శాతం) ఆర్టికల్స్‌ మాత్రమే విడుదలయ్యాయని తాజా నివేదిక పేర్కొంది. వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న మొదటి పిరియడ్‌లో (జనవరి-ఏప్రిల్‌ 2020) చైనా నుంచి 47.4శాతం ఆర్టికల్స్‌ వచ్చాయని నివేదిక తెలిపింది.
అమెరికాలోని ఒహియో వర్సిటీ, చైనాలోని జిజియాంగ్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. నివేదికలో పేర్కొన్న మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబరు 5, 2020నాటికి ప్రపంచవ్యాప్తంగా 87,515 పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయి. ఇందులో అత్యధికంగా అమెరికా నుంచి 17,129 (32.5శాతం) ఆర్టికల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో చైనా, ఇటలీ, భారత్‌, బ్రిటన్‌ దేశాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచ స్థాయి పరిశోధనా పత్రాల ప్రచురణలో వివిధ దేశాల వాటా ఈ విధంగా ఉంది..అమెరికా-32.5 శాతం, చైనా-17.5 (మూడు పిరియడ్‌లలో సగటు), ఇటలీ-10.7, భారత్‌-6.7, బ్రిటన్‌-6.6, ఫ్రాన్స్‌-5.3, స్పెయిన్‌-4.3, బ్రెజిల్‌-2.6, బెల్జియం-1.6, పోలండ్‌-0.9, రష్యా-0.5శాతం.
10 దేశాల్లో అధ్యయనం
వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి పరిశోధనా పత్రాలు అత్యధిక సంఖ్యలో వస్తాయని ఊహించాం, కానీ అలా జరగలేదని నివేదికలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మొదటి పిరియడ్‌లో చైనా నుంచి, రెండు, మూడు పిరియడ్‌లలో భారత్‌ నుంచి పరిశోధనా పత్రాలు ఎక్కువగా వెలువడ్డాయి. వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న పది దేశాల గణాంకాల్ని పరిశోధకులు పరిశీలించి ఈ నివేదిక తయరుచేసినట్టు తెలిపారు.
అవగాహన పెంచింది
వైరస్‌పై పరిశోధనా పత్రాలు వెలువడటం మొదలైన తర్వాత, ఇండియా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, పోలండ్‌, బెల్జియం దేశాల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో అవగాహన పెరిగిందని నివేదిక తెలిపింది. ఉదాహరణకు మొదటి పిరియడ్‌ కాలంలో చైనా నుంచి 47.7శాతం ఆర్టికల్స్‌ వెలువడ్డాయి. ఆ తర్వాత క్రమంగా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి.
అడ్డంకులు అనేకం
రెండవ(9 ఏప్రిల్‌-12జులై 2020), మూడవ పిరియడ్‌(13జులై-5అక్టోబరు 2020) లలో బ్రెజిల్‌, ఇండియాలో వైరస్‌ వ్యాప్తి పెద్ద ఎత్తున నమోదైంది. దాంతో ఈ దేశాల నుంచి ఆర్టికల్స్‌ అత్యధిక సంఖ్యలో వెలువడ్డాయి. లాక్‌డౌన్‌, ట్రావెల్‌ బ్యాన్‌, రాజకీయ ఆంక్షలు..మొదలైనవాటి వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి రీసెర్చ్‌ చేయడానికి ఆయా దేశాల్లోని వర్సిటీ పరిశోధకులకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
ఎంఎస్‌ఎంఈ బోర్డులో పునరావాసం
వారానికి రూ.9300 కోట్ల నష్టం : బార్‌క్లేస్‌
కొనసాగుతున్న కెఎస్‌ఆర్‌టిసి సమ్మె
80కి పైగా దేశాలకు వ్యాక్సిన్‌ అందించాం : మోడీ
అఖిల్‌ గొగోయికి బెయిల్‌ను సమర్థించిన గౌహతి హైకోర్టు
కూచ్‌ బిహార్‌ హత్యలపై దర్యాప్తు : మమతా బెనర్జీ
అఖిలేశ్‌ యాదవ్‌కు కరోనా
మరణాల లెక్కల్లోనూ లొసుగులే!
రైతుల ఆందోళనల్లో అంబేద్కర్‌ జయంతి
మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించొద్దు
దళితుడికి అమానవీయ శిక్ష
'మర్కజ్‌'కు ఆ నిబంధనలెందుకు?
విదేశాంగ మంత్రులా ? అమ్మో..!
అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.

తాజా వార్తలు

06:58 AM

సీబీఎస్ఈ ఎగ్జామ్స్ రద్దు..

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.