Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ఫ్రై'డే.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

'ఫ్రై'డే..

- కుప్పకూలిన మార్కెట్లు
- సెన్సెక్స్‌ 1932 పాయింట్లు ఫట్‌
- రూ.5.43లక్షల కోట్ల సొమ్ము ఆవిరి
- ఒక్క డాలర్‌ ఏ రూ.73.47
ముంబయి : గడిచిన తొమ్మిది మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా అమ్మకాల ఒత్తిడితో దలాల్‌ స్ట్రీట్‌ దారుణంగా పడిపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ భారీగా క్షీణించింది. పలు అంతర్జాతీయ, జాతీయ ప్రతికూల అంశాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1939.32 పాయింట్లు లేదా 3.80 శాతం క్షీణించి 49,099.99కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 2,149 పాయింట్లు కుదేలైంది. గతేడాది మే నాలుగో తేదీ తర్వాత మార్కెట్లు అత్యధికంగా పతనం కావడం ఇదే తొలిసారి. దినమంతా సాగిన నష్టాల పరంపరలో ప్రతీ నిమిషానికి మదుపర్లు రూ.1,450 కోట్ల చొప్పున పోగొట్టుకున్నారు. మార్కెట్లు ఎప్పుడెప్పుడా ముగుస్తాయి అని ఎదురు చూశారు. ఒక్క సెషన్‌లోనే మొత్తంగా రూ.5.43 లక్షల కోట్ల సొమ్ము ఆవిరైంది. బీఎస్‌ఈ బాటలోనే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 568.20 పాయింట్లు కోల్పోయి 14.529.15కు పడిపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 104 పైసలు పతనమై 73.47 స్థాయికి దిగజారింది. 19 మాసాల తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. నిఫ్టీలోని అన్ని రంగాలు నేల చూపులు చూశాయి. బ్యాంకింగ్‌ సూచీ అత్యధికంగా 4.78 శాతం కోల్పోగా.. వాహన పరిశ్రమ, ఐటీ, లోహ రంగాలు 2.5 నుంచి 4 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌-30లో అన్నీ పడిపోయాయి. ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ బ్యాంక్‌ సూచీలు 6 శాతం మేర అత్యధికంగా నష్టాలను చవి చూశాయి.
ప్రతికూలాంశాలు..
అంతర్జాతీయ మార్కెట్ల తీవ్ర ప్రతికూలతలు, ఆసియన్‌ సూచీలు ఒత్తిడిని ఎదుర్కోవడంతో భారత మార్కెట్లపై మదుపర్లు విశ్వాసాన్ని కోల్పోయారు. అమెరికా- ఇరాన్‌ మధ్య తాజా ఆందోళనలు సూచీలపై ప్రభావం చూపాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తమ ద్రవ్య పరపతి విధానాన్ని మారిస్తే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందేమోనన్న భయంతో విదేశీ ఇన్వెస్టర్లు వాటాల అమ్మకానికి దిగారు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సాను కూల సంకేతాలు కానరాకపోవడం మరోవైపు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ గణంకాలపై ప్రతికూల అంచనాలు మార్కెట్లను కుదేలు చేశాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
ఎంఎస్‌ఎంఈ బోర్డులో పునరావాసం
వారానికి రూ.9300 కోట్ల నష్టం : బార్‌క్లేస్‌
కొనసాగుతున్న కెఎస్‌ఆర్‌టిసి సమ్మె
80కి పైగా దేశాలకు వ్యాక్సిన్‌ అందించాం : మోడీ
అఖిల్‌ గొగోయికి బెయిల్‌ను సమర్థించిన గౌహతి హైకోర్టు
కూచ్‌ బిహార్‌ హత్యలపై దర్యాప్తు : మమతా బెనర్జీ
అఖిలేశ్‌ యాదవ్‌కు కరోనా
మరణాల లెక్కల్లోనూ లొసుగులే!
రైతుల ఆందోళనల్లో అంబేద్కర్‌ జయంతి
మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించొద్దు
దళితుడికి అమానవీయ శిక్ష
'మర్కజ్‌'కు ఆ నిబంధనలెందుకు?
విదేశాంగ మంత్రులా ? అమ్మో..!
అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.

తాజా వార్తలు

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.