Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కరోనా విజృంభణ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

కరోనా విజృంభణ

- భారత్‌లో రోజువారీ కేసుల్లో పెరుగుదల
- మూడు నెలల నుంచి ఇదే తీరు
- 24 గంటల్లో 16వేలకు పైనే..
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రోజువారీ యాక్టివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మూడు నెలలుగా దేశంలో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,738 కొత్త కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,51,708కి చేరుకున్నది. ఇటు కరోనాతో తాజాగా 120 మంది చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య దేశంలో 1,56,825కు చేరుకున్నది. కాగా, దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో కొత్త కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో తాజా పరిస్థితిపై రాజీవ్‌ గౌబా సమావేశమయ్యారు. కాగా, గురువారంనాడు నమోదైన కొత్త కేసుల్లో 89.57శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభించడానికి గల కారణలపై, కోవిడ్‌-19 నియంత్రణ, నిరోధించే చర్యల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖలతో సమన్వయం కోసం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, జమ్మూకాశ్మీర్‌లలో ఇప్పటికే ఉన్నతస్థాయి బృందాలను కేంద్రం రంగంలోకి దించింది. '' పాజిటివ్‌ వ్యక్తులను తప్పనిసరిగా ఐసోలేట్‌ చేయాలి. వారి అన్ని కాంటాక్టులను ట్రేస్‌ చేసి ఏ మాత్రం ఆలస్యం లేకుండా పరీక్షలు నిర్వహించాలి'' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇటు దేశంలోని ఆరోగ్య నిపుణులు సైతం పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ప్రజలు కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసి పాటించాలని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
ఎంఎస్‌ఎంఈ బోర్డులో పునరావాసం
వారానికి రూ.9300 కోట్ల నష్టం : బార్‌క్లేస్‌
కొనసాగుతున్న కెఎస్‌ఆర్‌టిసి సమ్మె
80కి పైగా దేశాలకు వ్యాక్సిన్‌ అందించాం : మోడీ
అఖిల్‌ గొగోయికి బెయిల్‌ను సమర్థించిన గౌహతి హైకోర్టు
కూచ్‌ బిహార్‌ హత్యలపై దర్యాప్తు : మమతా బెనర్జీ
అఖిలేశ్‌ యాదవ్‌కు కరోనా
మరణాల లెక్కల్లోనూ లొసుగులే!
రైతుల ఆందోళనల్లో అంబేద్కర్‌ జయంతి
మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించొద్దు
దళితుడికి అమానవీయ శిక్ష
'మర్కజ్‌'కు ఆ నిబంధనలెందుకు?
విదేశాంగ మంత్రులా ? అమ్మో..!
అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.

తాజా వార్తలు

07:39 AM

గాలిద్వారా కరోనా.. హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

07:31 AM

నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేయలేమంటున్న డాక్టర్లు

07:23 AM

320 కొవిడ్ డోసులను ఎత్తుకెళ్లిన దొంగలు

07:19 AM

స్ఫుత్నిక్-వి రెండు నెలల తర్వాతే అందుబాటులోకి..

07:06 AM

బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణం..

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.