Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హర్యానాలో పంట ధ్వంసం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

హర్యానాలో పంట ధ్వంసం

- సాగుచట్టాలపై ఆగ్రహించిన రైతాంగం
- నిరసనలతో చట్టాలు రద్దు కావన్న మంత్రి
- తోమర్‌ ప్రకటనపై సంయుక్త కిసాన్‌ మోర్చా ఆగ్రహం
- యూపీలో అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి
- దేశవ్యాప్తంగా 89వ రోజూ కొనసాగిన ఉద్యమం
- ఏఐకేఎస్‌ వ్యవస్థాపకఅధ్యక్షుడు సహజానంద్‌కు హన్నన్‌ మొల్లా, ధావలే నివాళి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సాగు వ్యతిరేక చట్టాలపై నిరసన తెలిపే చర్యల్లో భాగంగా... హర్యానాలోని రెండు జిల్లాల రైతులు తమ పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ రాష్ట్రంలోని జింద్‌, బీవానీ మహేంద్రఘడ్‌ జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు తమ పంటను ధ్వంసం చేసి ఆందోళన తెలిపారు. తాము పండించే గోధుమ పంటకు, తాజా రైతు వ్యతిరేక చట్టాల కారణంగా సరైన గిట్టుబాటు, మద్దతు ధర రాదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ పంటను కష్టపడి పండించినప్పటికీ ధ్వంసం చేసి నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వారంతా మోడీ సర్కార్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ సర్కార్‌ ముర్థాబాద్‌... శరం కరో... శరం కరో అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, రైతు ఉద్యమంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనలు చట్టాలను రద్దు చేసేందుకు ప్రేరేపితం చేయలేవని వ్యాఖ్యానించి రైతుల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఇదే విషయంపై సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏఐకేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి సహాజానంద్‌ జయంతి సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్నన్‌ మొల్లా, అశోక్‌ ధావలే ఢిల్లీలో నివాళి అర్పించారు.
అభ్యంతరకరం : ఎస్కేయూ
ఉద్యమాన్ని స్వయంగా వ్యవసాయ మంత్రే చిన్న బుచ్చే విధంగా ప్రకటనలు చేయడం తీవ్ర అభ్యం తకరమని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేయూ) సమన్వయకర్త దర్శన్‌ పాల్‌ అన్నారు. సాగు వ్యతిరేక చట్టాలపై రైతులు ప్రజాస్వామ్యయు తంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలు సంబంధిత అంశాలను పరిష్కరించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపర్చడమేనన్నారు. తాము చేస్తున్న ఉద్యమం జాతీయంగా... అంతర్జాతీయం ఖ్యాతి గడించిన విషయాన్ని దర్శన్‌పాల్‌ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సామూహిక ప్రజానీకం ఓట్లు వేస్తేనే కదా ఎన్నికల్లో గెలిచింది.. ఈ విషయం మంత్రి మన నం చేసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానాలోని మహా పంచాయతీలు, కిసాన్‌ పంచాయతీలు నిర్వహిస్తూ రైత ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్న రైతాంగ నేతలకి ఎస్కేయూ అభినందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ, తమిళనాడులో రైతు చట్టాలపై జరుగుతున్న పోరాటాన్ని తాము సమర్థిస్తున్నామని చెప్పారు. అమెరికాలోని 87 రైతు సంఘాలు సైతం తమ ఉద్యమానికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని... చట్టాలు రద్దు చేసేదాకా తాము పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని ప్రకటించారు.
కేరళ ట్రాక్టర్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీ
కేరళలోని వయనాడ్‌లో జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ తన పెట్టుబడిదారీ స్నేహితులను ప్రసన్నం చేసుకునేందుకు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి... అన్నదాతలకు ఉపయోగపడేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు.
89వ రోజు కొనసాగిన రైతుల ఆందోళన
రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు సోమవారంతో 89వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాలను పూర్తిగా రద్దు చేసేదాకా తాము ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాల నేతలు మరోసారి స్పష్టం చేశారు. రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 23న) ''పగ్డి సంభల్‌ దివాస్షని భారీ స్థాయిలో జరపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో భాగంగా రైతులంతా నెత్తిపైన ఆకుపచ్చ తలపాగా ధరించాలని పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్యాగాలే ఊపిరిగా...
ఎడాపెడా వాయింపే
మానవ హక్కుల స్వేచ్ఛకు భంగం
లూటీ సర్కార్‌...
ఒక్క డోసు రూ.250
సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు
రాందేవ్‌ బాబాను అరెస్టు చేయాలి
తప్పిన ఆదాయ లెక్కలు !
వైరస్‌ పరిశోధనలో వెనుకే!
చిన్నారి భవిష్యత్తుకు కరోనా కాటు
మహిళపై ప్రభావం తీవ్రమే
మెగా ర్యాలీకి సిద్ధమైన బ్రిగేడ్‌
'టాయ్ ఫెయిర్‌'ను ప్రారంభించిన మోడీ
మరో ఇద్దరు స్టాండప్‌ కమెడియన్లకు బెయిల్‌
గుజరాత్‌లో ఫైర్‌ సేప్టీలేని భవనాలు 58 వేలకు పైనే
కరోనా.. అదే తీరు
కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోండి
యూపీలో మరో దారుణం..
యోగి ప్రభుత్వ రైతు కమిటీకి బీకేయూ సభ్యుని రాజీనామా
ఏప్రిల్‌ 23 నుంచి మహారాష్ట్ర బోర్డు పరీక్షలు
గొగోయ్ పై ధిక్కార చర్యలకు అటార్నీ జనరల్‌ తిరస్కృతి
తమిళనాడులో మూడో ఫ్రంట్‌!
చిరుతను పరుగులు తీయించిన 12 ఏండ్ల బాలుడు
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
ప్రకాశం జిల్లా వాసి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద మృతి
'ఫ్రై'డే..
దందా బంద్‌
పోల్‌ వార్‌..
ప్రయివేటీకరణను ఐక్యంగా ప్రతిఘటిద్దాం
కరోనా విజృంభణ

తాజా వార్తలు

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.