Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పంజాబ్‌లో బీజేపీకి గడ్డుపరిస్థితి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2021

పంజాబ్‌లో బీజేపీకి గడ్డుపరిస్థితి

- ఆ పార్టీ నాయకులకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- వివాదాస్పద వ్యవసాయ చట్టాలే కారణం
- పార్టీని వీడుతున్న సీనియర్‌ నేతలు
చండీగఢ్‌ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలు పంజాబ్‌లో బీజేపీకి రాజకీయంగా ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నాయా? రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి రానున్నది గడ్డు కాలమేనా? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. బీజేపీ నాయకులు ఇటీవల ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్‌ (ఎస్‌ఏడీ) వ్యవసాయ చట్టాల ఆమోదం అనంతరం ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు దూరమైంది.
కేంద్రంలో ప్రభుత్వం నుంచి వైదొలిగి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్‌ ప్రజలు బీజేపీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు ప్రజల మధ్య వెళ్లడానికి కూడా భయపడుతున్నారంటే అక్కడి బీజేపీ పతన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అగ్రనాయకులు సైతం బీజేపీని వీడి ఇతర పార్టీల వైపు వెళ్తున్నారు.
ముఖ్యంగా వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేయాలని భావించిన బీజేపీ అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. రాబోయే మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి బర్నాలా జిల్లాలో ఆ పార్టీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా సమావేశం ఏర్పర్చడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది.
బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని భావించిన ఆ పార్టీలో అనేక పదవులను నిర్వహించిన దాదాపు 10 మంది సీనియర్లు గతవారం ఎస్‌ఏడీలో చేరారు. ఫరీదాబాద్‌ జిల్లాకు చెందిన అనేక మంది బీజేపీ నేతలు అదిష్టానానికి లేఖ రాశారు. వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లు నెరవేరే దాకా రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ తాము భాగస్వామ్యం కాబోమని ఆ లేఖ సారాంశం. '' మేము రైతులకు మద్దతు ఇచ్చాం. రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీకి సంబంధించి ఏ ఒక్క కార్యచరణలోనూ తాము భాగం కాబోమని అధిష్టానానికి వివరించాం '' అని బీజేపీ ఓబీసీ ఫ్రంట్‌ నాయకుడు జస్విందర్‌సింగ్‌ భులారియా అన్నారు.
బీజేపీకి ఇక్కడ ప్రజలు, రైతుల్లో విశ్వాసం లేదనీ, గ్రామస్థాయిలో పార్టీ సున్నా స్థాయికి చేరుకున్నదని బీజేపీలో 25 ఏండ్లుగా పనిచేసిన మాన్సా జిల్లా నాయకుడు రజిందర్‌ కుమార్‌ రాజీ తెలిపారు. పంజాబ్‌లో కుల, మత ఆధారిత రాజకీయాలను చేయడం కుదరదని బీజేపీని వీడిన మరో ప్రముఖ నాయకుడు బల్విందర్‌సింగ్‌ మాల్‌ అన్నారు. ఇదే దారిలో అనేక మంది సీనియర్‌ నాయకులు క్యూలో ఉన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే కానీ రాష్ట్రంలో బీజేపీ నిలవలేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు.
రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం పంజాబ్‌ నుంచి ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఫిబ్రవరిలో మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికలు బీజేపీకి, మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలకు లిట్మస్‌ టెస్టు వంటివనీ, ఇందులో గెలవడం ఆ పార్టీకి అంత సులువేం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హర్యానా మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిన తీరును వారు గుర్తు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..

తాజా వార్తలు

09:46 PM

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..

09:32 PM

జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి

09:23 PM

స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి

08:50 PM

వరంగల్ జిల్లాలో విషాదం..

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.