Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వేల కి.మీ ప్రయాణించి... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

వేల కి.మీ ప్రయాణించి...

- ఢిల్లీ శివార్లకు చేరుకున్న ఒడిశా రైతులు
- ఇది పంజాబ్‌, హర్యానాకే పరిమితం కాదు : రైతు సంఘాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు వస్తున్నారు. తాజాగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా రైతులు ఢిల్లీ శివార్లకు చేరుకున్నారు. వీరంతా జాతీయ రహదారి నెంబర్‌ 2పై టెంట్లు వేసుకొని శాంతియుతంగా నిరసన దీక్షకు దిగారు. ఉద్యమం కేవలం హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకే పరిమితమైందని 'గోడీ మీడియా' (ప్రభుత్వ మీడియా వర్గాలు) చేస్తున్న ప్రచారంలో నిజం లేదని నిరూపించడానికే వేల కి.మీ దాటుకొని ఢిల్లీకి వచ్చామని ఒడిశాకు చెందిన చామ్రూ సోరెన్‌ చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలతో కలిగే ముప్పు దేశంలోని రైతులందరిపైనా ఉంటుందని ఆయన అన్నారు. తనతోపాటు వేలాదిమంది రైతులు భవనేశ్వర్‌ నుంచి 1800 కి.మీ ప్రయాణించి ఢిల్లీకి చేరుకొనీ, రైతు ఉద్యమంలో పాల్గొంటున్నామని చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చామని చామ్రూ సోరెన్‌ వెంట వచ్చిన మిగతా రైతులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
చట్టాలు ఒకవేళ అమల్లోకి వస్తే రైతాంగ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని మరో రైతు మరాండీ అన్నారు. వీరంతా కూడా జాతీయ రహదారిపై ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
రైతులతోగానీ, రైతు సంఘాలతోగానీ ఎలాంటి చర్చలూ జరపకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ చట్టాలు చేసిందని మారాండీ విమర్శించారు. ఒడిశా విషయానికొస్తే, ఇక్కడ ఒక్క పంట వేయటమే రైతులకు కష్టతరంగా మారిందనీ, చాలా కొద్దిమంది రైతులకు మాత్రమే నీటిపారుదల అందుబాటులో ఉందని ఆయన అన్నారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ సభ్యుడు జతిన్‌ మెహంతీ మాట్లాడుతూ..''ఈ నల్ల చట్టాల ప్రభావం ప్రధానంగా దళితులు, గిరిజనులపై ఎక్కువగా ఉండనున్నది. ఒకవేళ కాంట్రాక్ట్‌ వ్యవసాయ విధానం మొదలైతే..వీరి మనుగుడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుడు భూమి హక్కులున్నా లేనట్టే లెక్క. కౌలు రైతుల బతుకుదెరువు దెబ్బతింటుంది. వీరికంటే ఎక్కువిస్తామని భూమి యజమానులకు ఆఫర్లు వస్తే..వారు పేద రైతుకు కౌలుకు ఇస్తారా? చెప్పండి'' అని ప్రశ్నించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి
అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ వి.శాంత కన్నుమూత
సహారా ఎడారిపై మంచు పరదా
విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు
'ప్రైవసీ పాలసీ' మార్పులను వెనక్కి తీసుకోవాలి
7 నెలల కనిష్టానికి కరోనా కేసులు
ఎర్రకోట వద్ద బర్డ్‌ఫ్లూ కలకలం
ఎంపీలో తొలి 'లవ్‌ జిహాద్‌' కేసు
మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..

తాజా వార్తలు

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.