Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
లిఫ్టుల పనులకు తొలగని అడ్డంకులు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 12,2019

లిఫ్టుల పనులకు తొలగని అడ్డంకులు

- సీఎం హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తి...
- మంత్రి, ఎమ్మెల్యే హామీలు ఉత్తివేనా..?
- ప్రత్యేక రాష్ట్రంలోనూ మారని బతుకులు
నవతెలంగాణ- పెద్దవూర
చెంతనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా..కనీసం తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి.ఇక్కడి నీళ్లు హైదరాబాద్‌,జంటనగరాలకు,మరోపక్క నల్లగొండ జిల్లా,ఇంకో పక్క సూర్యాపేటకు తాగునీటిని అందిస్తున్నారు.కానీ .పక్కనే ఉన్న మాకు సాగు,తాగు నీరందడం లేదని గిరిజనపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దశాబ్దాల కాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. గత పాలకులు నెల్లికల్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చెయలేక పోయారు దాంతో ఎన్నికల సభలో హాలియాలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ ఎన్నికల్లో నోముల నర్సింహయ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెల్లికల్‌,ఎత్తిపోతలు, కుంకుడుచెట్టు లిఫ్టు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, హామీ ఇచ్చి ఏడాదవుతున్నా ఇంకా ఎన్నాళ్లు సాగునీటి గోసపడాలని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడితే..
తెలంగాణ ఏర్పడితే మన నీళ్లు,మననిధులు,నియామకాలు ఉంటాయిని, వనరులు ఉన్నచోట లిప్టులు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ఇచ్చారు.హామీ ఇచ్చి ఆరేండ్లవుతున్నా అతీగతీ లేదు. దీంతో నెల్లికల్‌ ఎక్స్‌రోడ్డు, సాగర్‌-హైదరాబాద్‌ రహదారిలో 3వేల మంది గిరిజనులు మహాధర్నా నిర్వహించారు. అయినా ఫలితం లేదు.
అంతరాష్ట్ర్ర నదీ జలాల ఒప్పందం
అంతర్జాతీయ నదీజలాల ఒప్పందం ప్రకారం కృష్ణా, రివర్‌ బోర్డు,బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కమిటీ కూడా కృష్ణానది పరివాహక వాసులకు సాగు, తాగునీరందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు అందించాలని సిఫార్సు చేశారు.కాలువల ద్వారా లిఫ్టులు ఏర్పాటు చేసి నీరందించాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొన్నారు.గత పాలకులు, ప్రస్తుత పాలకుల వల్ల కృష్ణపట్టె నేడు కష్టాల పట్టెగా మారిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
దశాబ్దాల కిందే..
దశాబ్దాల కిందటే నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదన సిద్ధమైంది. కానీ అటవీశాఖ అనుమతులకు నిరాకరించడంతో ఆశలు నీరుగారాయి.40 ఏండ్లుగా సాగునీళ్లు లేక పంటపొలాలు బీళ్లుగా మారాయి.మాజీ సీఎం వైఎస్సాఆర్‌ హయాంలోనే ఈ లిఫ్టుకు సంబంధించి డాక్యుమెంట్లను ఇంజనీరింగ్‌ అధికారులకు పంపించారు. ఆయన మరణానంతరం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ హయారలో ఫైల్‌కు కదిలిక వచ్చింది. అయితే అటవీశాఖ అనుమతులు నిరాకరించడంతో ఆగిపోయింది.
లిప్టు పూర్తయితే...
ఈ లిఫ్ట్‌ పూర్తయితే కృష్ణపట్టె ప్రాంతాలైన నెల్లికల్‌, ఎర్ర చెర్వుతండా, పిల్లిగుండ్లతండా, జాల్‌తండా, చెంచువానికాలనీ, మూలతండాల్లో 6 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. గోడుమరక, బట్టువెంకన్నబావితండా, చెన్నాయి పాలెం, సపావట్‌తండా, తిమ్మాయిపాలెం, నాగార్జునపేట, జమ్మనకోట, చింతల పాలెం, తునికినూతల, ఇర్కితండాల్లో మరో నాలుగు వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.అంతేగాకుండా భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు చెరువుల్లో నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవికాలంలో తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. పశువులు, మూగజీవాలకు పశుగ్రాసం లేక వాటిని అంగంట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. లిఫ్టు పూర్తయితే అవంతరాలు లేకుండాపోతాయని గిరిజనులు తెలుపుతున్నారు.
సీఎం హామీ ఏమయే..
ఎస్‌ఎల్‌బీసీ లోలెవల్‌ డిస్ట్రిబ్యూటరీ 8,9 పరిధిలో కుంకుడుచెట్టుతండా, బోనూనతల, ఘాత్‌తండా, తూటిపేటతండా, రంగుళ్ల తండా, ఎల్లాపురంతండాలో రైతులకు 8 వేల ఎకరాలకు సాగునీరందుతుంది.ఈ రెండు లిప్టులు పూర్తయితే సాగర్‌ నియోజకవర్గంలో వలసలు లేకుండా ఉంటాయని గిరిజనులు కోరుతున్నారు. ప్రతి ఏడాదీ పదుల సంఖ్యలో కుటుంబాలు వలసెళ్లుతున్నాయి.

డి-8,9 కుంకుడుచెట్టుతండా లిఫ్టు ఏర్పాటు చేయాలి:సర్పంచ్‌, రమావత్‌ ప్రియాంక
కుంకుడు చెట్టు తండా లిప్టు ఏర్పాటు చేయాలి.గతఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హాలియాలో జరిగిన సభలో హామీ ఇచ్చారు. దీని పరిధిలో సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమి సాగు కానుంది.పూర్తి చేసి నీటిని అందించాలి.
ఇచ్చిన హామీని అమలుచేయాలి:మునిలాల్‌,నాయకునితండా, సర్పంచ్‌
రూ.కోటితో నెల్లికల్‌ లిఫ్టుపనులు ఏర్పాటు చేస్తే గిరిజనుల కష్టాలు తప్పుతాయి.10 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.ఈ విషయమై అనేకసార్లు ధర్నాలు నిర్వహి ంచాం. దశాబ్దాల కాలంగా గిరిజనులు వలసలు వెళ్తున్నారు.లిఫ్టు ఏర్పాటు చేయాలని నవంబర్‌ 6న నెల్లికల్‌ స్టేజీ వద్ద మహాధర్నా కూడా నిర్వహించాం. అయినా అధికారులకు కనువిప్పు కలగలేదు.రెండు లిఫ్టుల పూర్తయితే కృష్ణపట్టె వలసలు నివారించొచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్నం పెట్టే రైతన్న అలమటిస్తున్నడు
ఈటెల, హరీష్‌రావులకు అర్హత లేదా ?
మోడీ విధానాలపై గొంతెత్తాలి
మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి..
జాన్‌పహాడ్‌ ఉర్సు ప్రారంభం
బస్సు యాత్రను విజయవంతం చేయండి
అంగీకార పత్రం ఉంటేనే బడిలోకి ప్రవేశం
ఫార్మా కంపెనీ లైసెన్స్‌ రద్దు చేసి పనులను ఆపండి
అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన దుండగులను అరెస్ట్‌ చేయాలి
ఈ - లైబ్రరీ తెలంగాణ మొబైల్‌ యాప్‌ విడుదల
నార్కట్‌పల్లిలో 6019 కోళ్లు మృతి
స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
విద్యార్థులకు సన్మానం
భూరికార్డుల పనులు చెప్పొద్దని వీఆర్వోల వినతి
ఘోరం
బస్సుజాతాను జయప్రదం చేయండి
పోడు భూములకు పట్టాలివ్వాలి
పోలీస్‌ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పేలుడు పదార్థాలు లభ్యం
24 గంటల విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన
గీత కార్మికునికి గాయాలు
ఫార్మా పనుల అడ్డగింపు
మోడీ వ్యవసాయ చట్టాలతో దేశ ప్రజలకు తీరని హాని
నేటి నుంచి దంతాల దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు
గుప్తనిధుల కోసం ఆలయ శిఖర గోపురం ధ్వంసం
ఆదర్శ నాయకుడు మాతంగి సాలయ్య
టీపీవో, మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
బీజేపీ, కాంగ్రెస్‌లవి అబద్ధపు ప్రచారాలు
విద్యుత్‌ శాఖ ఏఈగా ఆదినారాయణ

తాజా వార్తలు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

06:32 PM

కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.