Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భరోసా లేని 'ఉపాధి' | మెదక్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

భరోసా లేని 'ఉపాధి'

- నెలలు గడుస్తున్నా పైసలు నిల్‌
- యేటికేడాది తగ్గుతున్న పనులు
ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న వేళ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మాత్రమే ఆ ముప్పునుండి బయట పడొచ్చన్నది ఆర్థిక, సామాజిక వేత్తల అభిప్రాయం. కాని రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనబడడంలేదు. ఈ విషయంలో ఉమ్మడి మెదక్‌జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ద్వారా పేదలకు పనులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆవిషయాన్ని పూర్తిగా విస్మరించింది. పేదలకు వంద రోజుల పని కల్పించకపోగా చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు చెల్లించడంలేదు. దీంతో పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు.
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌జిల్లాలో గడిచిన నాలుగేండ్లలో ఉపాధి కల్పన నానాటికీ తగ్గుతుండగా చేసిన పనికి నెలల తరబడి బిల్లులు చెల్లించడంలేదు. సంగారెడ్డిజిల్లాలో లక్షా 42వేల 664మందికి జాబ్‌కార్డులుండగా లక్షా38వేల 710 మందికి పనులు కల్పించారు. వీరికిగాను ఏప్రిల్‌నుండి నవంబర్‌ వరకు రూ.9కోట్లా 55వేలా 370 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో మొత్తం 4లక్షలా 17వేలా 975మంది కూలీలు ఉండగా లక్షా 95వేలా 682 మందికి మాత్రమే జాబ్‌కార్డులున్నాయి. అందులో 91వేలా624 మందికి ఉపాధిహామీ కింద పనికలిస్తున్నారు. వీరికిగాను గతేడాది రూ.54లక్షలా 49వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు
రూ.8కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజుకు ఒక్కోకూలీకి రూ.197 చెల్లించాలని చట్టం చెబుతున్నా ఎక్కడా ఆవిధంగా చెల్లించడంలేదు. కేవలం రూ.80నుండి రూ.150 వరకు ఒక్కో చోట ఒక్కో విధంగా చెల్లిస్తున్నారు. మెదక్‌జిల్లాలో 4లక్షలా731మంది కూలీలుండగా లక్షా73వేలా4జాబ్‌కార్డులు మాత్రమే అందజేశారు. వీరిలో లక్షా43వేలా 742మంది జాబ్‌కార్డులు కలిగి పనులు చేస్తున్నారు. వీరికిగాను రూ.48లక్షలా 14వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.197 కూలి చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.120నుండి రూ.160 వరకే కూలి చెల్లిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 2016-17 నిర్దేశించుకున్న లక్ష్యంలో 97.23 శాతం పనులు పూర్తిచేయగా 2017-18లో 67.56 శాతం, 2018-19 36.83శాతం , 2019-20కి గాను ఇప్పటి వరకు కేవలం 1.11 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు.
మెదక్‌జిల్లాలో 2016-17 లో నిర్దేశించిన లక్ష్యంలో 98.19శాతం పనులు పూర్తిచేయగా 2017-18లో 78.18 శాతం, 2018-19లో 27.27, 2019-20కిగాను 3.59శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో 2016-17లో నిర్ధేశించిన లక్ష్యంలో 98.16శాతం పనులు పూర్తిచేయగా 2017-18లో 72.11శాతం, 2018-19లో 27.27శాతం, 2019-20లో 7.49శాతం పనుల లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు.
చేసిన పనులకు పైసలొత్తలేవు .. ఏంతిని బతకాలి - లక్ష్మి, మల్కాపూర్‌, హత్నూర మండలం
ఉపాధి పనులు చేసి ఆర్నెళ్లవుతోంది. ఇంత వరకు పైసలివ్లలే. చేసిన పనికి డబ్బులివ్వకుంటే ఏంతిని బతకాలి. కష్టం చేసినా డబ్బులు తక్కువ కడుతున్నారు. అవికూడా ఇయ్యకపోతే ఎవరిని అడగాలి. జల్దీ పైసలిస్తే బాగుంటది.
రేపు..మాపు అంటున్నారు - ఎంకమ్మ, సింగూరు, పుల్కల్‌ మండలం
చేసిన పనులకు పైసలడిగితే రేపు..మాపు అంటున్నారు. ఉపాధి డబ్బులు ఎప్పుడొస్తయో అర్థమైతలేవు. పైసలు రాక ఇబ్బంది పడుతున్నాం. సరుకుల ధరలు పెరిగిపోతున్నా కూలిరేటు పెంచట్లేదు. పనులుకూడా అప్పుడప్పుడు మాత్రమే చెబుతున్నారు. ఎక్కువ రోజులు పనికల్పిస్తే కుటుంబ పోషణకు ఇబ్బందులుండవు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్థికంగా అభివృద్ధి చేస్తా
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు
హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలు
నిలువునా మునిగిన పత్తి రైతు
తప్పుడు ధ్రువపత్రాలతో పట్టా మార్పిడి
రైతులకు పాసుబుక్కులివ్వరా?
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
రైెతులకు సేవ చేస్తా
నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు కొనసాగించాలి
అంగన్‌వాడీ కేంద్రాల
నీకు సగం.. నాకు సగం..!
ప్రజారోగ్యంపై పట్టింపు లేదా?
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
లెక్చరర్లు అలసత్వం వహించొవద్దు
తెలుగు పద్యానికి వన్నెతెచ్చిన వ్యక్తి పోతన
108 వాహనంలో ప్రసవం
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట...
'మల్లన్న కల్యాణం ఘనంగా నిర్వహిచాలి'
ప్రభుత్వం అంగన్‌వాడీల కుదింపు ఆలోచన మానుకోవాలి
వికలాంగులు ధైర్యవంతులు
పార్ట్‌ బీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
కల్యాణలక్ష్మీ ద్వారా బాల్య వివాహాలకు అడ్డుకట్ట
హైస్కూల్‌ను జెడ్పీటీసీ తనిఖీ
హమాలీలకు కనీస వేతనాలు అమలు చేయాలి
'వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి'
'గ్రామీణ పేదల సమస్యలు పరిష్కరించాలి'
'రాష్ట్రంలో మద్యాన్ని నిషేదించాలి'
తిమ్మారెడ్డిపల్లిలో అల్పాహారం ప్రారంభం
పాండురంగ ఆశ్రమంలో గురుపూజోత్సవం
విద్యార్థులకు వాటర్‌ బాటిల్స్‌ అందజేత

తాజా వార్తలు

09:55 PM

నాలుగో వికెట్‌ కోల్పోయిన విండీస్‌..

09:47 PM

అయోధ్య రివ్యూ పిటిషన్లపై రేపు విచారణ

09:42 PM

400 సిక్స్​లతో రోహిత్ శర్మ రికార్డు

09:29 PM

ఆడపిల్లల తండ్రిగా ఆలోచించి ఈ చట్టం తెచ్చారు: రోజా

09:16 PM

మూడు వికెట్లు కోల్పోయిన విండీస్‌

09:03 PM

జాతీయ పౌరసత్వ చట్ట సవరణకు రాజ్యసభ ఆమోదం

08:55 PM

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

08:53 PM

ఆపిల్ కంప్యూటర్స్ వచ్చేశాయ్..

08:50 PM

చెలరేగిన భారత బ్యాట్స్ మెన్లు.. విండీస్‌కు భారీ లక్ష్యం

08:39 PM

ఢిల్లీ పర్యటన అంటేనే హడలిపోయే పరిస్థితులు : ఏపీ గవర్నర్

08:34 PM

యువతి అదృశ్యం..

08:31 PM

2019 గూగుల్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ

08:20 PM

వైసీపీపై టీడీపీ నేత గోరంట్ల ఫైర్

08:11 PM

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

08:08 PM

అజ‌ర్ ఇంట్లో పెళ్లి సంద‌డి..

08:06 PM

రోహిత్‌ శర్మ అవుట్‌.. 12 ఓవర్లకు భారత్‌ 136/1

08:04 PM

ఐఎల్‌పీ పరిధిలోకి మణిపూర్‌

08:01 PM

రిపోర్టర్‌ను చూసి ఫ్రిజ్‌లో దాక్కున్న ప్రధాని

07:58 PM

రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలి

07:46 PM

డంపింగ్‌ యార్డు పనులకు భూమిపూజ

07:42 PM

రోహిత్‌ అర్దసెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్‌

07:32 PM

మహేశ్ రికార్డును బీట్ చేసిన బన్నీ

07:27 PM

దూకూడుగా ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్లకు భారత్‌ 58/0

07:22 PM

రూ 93,900 విలువైన ఐఫోన్‌ను ఆర్డర్‌ చేస్తే.. నకిలీ ఐఫోన్‌

07:19 PM

దిశ ఘటనలు ఏపీలో జరగకూడదనే ఈ యాక్టు : ఏపీ హోం మంత్రి

07:15 PM

మగాళ్లు, జోకర్లు ఇప్పుడు రండి..సవాల్ విసిరిన వర్మ

07:08 PM

వాహనాల రేట్లను పెంచిన నిస్సాన్

07:01 PM

కాళేశ్వరం అద్భుత నిర్మాణం : గవర్నర్‌

06:41 PM

సమత భర్తకు ప్రభుత్వ ఉద్యోగం

06:39 PM

ఎన్‌కౌంటర్ కేసు.. ముగిసిన కమిషన్ పర్యటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.