Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వైజ్ఞానిక ప్రదర్శనలతో నూతన ఆలోచనలు | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

వైజ్ఞానిక ప్రదర్శనలతో నూతన ఆలోచనలు

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌
వైజ్నానిక ప్రదర్శనలవల్ల పిల్లల్లో వినూతన ఆలోచనలు పుట్టుకొస్తాయని, తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుందని కలెక్టర్‌రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. స్థానికప్రభుత్వ మాడల్‌ బేసిక్‌ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన జవహార్‌లాల్‌ నెహ్రూ 47వ గణిత, పర్యావరణ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి పరిశోధనల గురించి అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో సైన్స్‌ ఎగ్జిభిషన్‌లు ఏర్పాటు నిర్వహించాలని, ఆధునిక శాస్త్ర రంగాల్లో వస్తున్న మార్పులను, ఎదురవుతున్న సమస్యలను విద్యార్థులు తేలికగా అర్థం చేసుకుంటారని తెలిపారు. గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని శ్రద్దగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన ముగింపుసభలో డీఈఓ ఉషారాణి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఎదురయ్యే పర్యావరణ సమస్యలకు పరిస్కారం చూపేలా వైజ్ఞానిక ప్రదర్శనలుండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, శాస్త్రవేత్తలను స్పూర్తిగా తీసుకుని ముందుకెల్లాలని సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపికైన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీ ఎస్‌ ఓ మురలిమనోహన చారి, రెడ్క్‌ క్రాస్‌ సోసైటీ కోశాధికారి జగపతిరావు,ఏ ఎం ఓ హేమచందుడు ఎం ఈ ఓ జయశ్రీ, ప్రైవేట్‌ పాఠశాలల అధ్యక్షులు ప్రభాకర్‌, మాడల్‌బేసిక్‌ ఫ్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊర్మిళాదేవి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వివక్ష !
ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య బృందం
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
ప్రభుత్వ అసమర్థతతో ఉపాధ్యాయుల్లో ఆందోళన
ప్రమాదమంచున చేపల వేట
అక్రమ లే అవుట్లు వేస్తే చర్యలు
పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి
ప్రతి రైతు భూమిని ఆన్‌లైన్‌ చేయాలి
జూరాలకు స్వల్ప వరద
నాటుసారా స్థావరాలపై దాడులు
జూరాలకు స్వల్ప వరద
నాణ్యతా లోపిస్తే చర్యలు
చిరు వ్యాపారులభివృద్ధికి కృషి
కరోనా అలజడి
కరోనా నివారణ కోసమే పరీక్ష కేంద్రం
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
జూరాలకు కొనసాగుతున్న వరద
నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
జూరాలకు పోటెత్తిన వరద
కరోనా కలవరం
ఏడాదిగా సగం వేతనాలతోనే విధులు
పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
పార్టీ కార్యాలయ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి
కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి
శాసన సభ్యుల క్యాంపు కార్యాలయ నిర్మాణాలు వేగవంతం
ప్రశాంతంగా బక్రీద్‌ వేడుకలు
'ఎఫ్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలి'
తిరుమలాపూర్‌ ఘటనతో అట్టుడికిపోయిన రైతులు, గ్రామస్తులు

తాజా వార్తలు

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

10:24 AM

వైద్యం వికటించి గర్భిణి మృతి..

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

09:51 AM

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

09:42 AM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలల ప్రారంభం..

09:32 AM

ఎర్రకోటపై ఖల్సా జెండా ఎగురవేసింది జుగ్రాజ్ సింగ్..

09:24 AM

పొగమంచు కారణంగా 17రైళ్లు ఆలస్యం..

09:13 AM

జనగామలో రోడ్డుపై మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..

09:04 AM

మహిళను వేధించిన యువకుడు అరెస్ట్..

08:55 AM

రూ.3లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

08:46 AM

వారంలో జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు

08:44 AM

మటన్ దుకాణాలు బంద్..జీహెచ్‌ఎంసీ ప్రకటన

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.