Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 12,2019

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

నవతెలంగాణ-నాగర్‌ కర్నూల్‌
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని నాగర్‌కర్నూల్‌ సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా 77 ఫిర్యాదులు వచ్చాయి. ఈ దరఖాస్తులను జేసీ శ్రీనివాసరెడ్డి, డీఆర్వో మధుసూదన్‌ నాయక్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదుల్లో భూములకు సంబంధించినవైతే ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా సమస్య లు పరిష్కరించాలని సూచించారు.
నారాయణపేట రూరల్‌ : కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహిచిన ప్రజావాణికి 48 దరఖా స్తులు వచ్చాయి. భూ సమస్యలకు సంబం ధించి 36, ఇతర 12 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నిసార్లు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టు తిరిగినా తమ పనులు కావడం లేదని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాడానికి వచ్చామని గోవిందమ్మ, భగవంతు, హుసేప్ప తెలిపారు.
మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 75 ఫిర్యాదులకుగాను 45 భూసమస్యలకు సంబంధించిన వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించిన వారిలో జేసీ స్వర్ణలత, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీడబ్ల్యూఓ శంకరాచారి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చట్టాల సవరణతో హక్కులు దూరం
పాఠశాలలకు 'భగీరథ' నీళ్లందించాలి
రెండు రోజులు కొనుగోళ్లు.. మూడు రోజులు మూత
రక్తదానంలో యువత ముందుండాలి
'గ్యాస్‌ సిలిండర్‌ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి'
కేజీ టు పీజీ ఉచిత విద్యనందించాలి
ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలి
అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ తనిఖీ
సుదర్శన్‌రావును పరామర్శించిన ఎమ్మెల్యే
పడమర గార్లపాడును అభివృద్ధి చేస్తాం
హామీలు అమలు చేయాలి
పాండురంగారెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి
చట్టవిరుద్ద పనులకు కలెక్టర్‌ కాపలా..?
సూచికబోర్డు ఏర్పాటు చేయని అధికారులు
డ్రాపౌట్స్‌ సంఖ్య తగ్గించాలి
కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటం
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ నివ్వాలి
ఘనంగా రఘునందన్‌ జన్మదిన వేడుకలు
మమ్నల్నీ... చంపేయండి
ఎప్పటికప్పుడే చెల్లింపులు
పెరుగుతున్న చలి
మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలి
నేటి నుంచి 'పబ్బతి' బ్రహ్మోత్సవాలు
పందుల పెంపకంలో ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయాలి
జడ్చర్లగా బాదేపల్లి మున్సిపాల్టీ
ఎంబీ ఆస్తుల బదలాయింపుల్లో అవకతవకలు
ప్లాస్టిక్‌ వినియోగిస్తే కఠిన చర్యలు
వైజ్ఞానిక ప్రదర్శనలతో నూతన ఆలోచనలు
రెండో రోజూ జెడ్పీ స్థాయి సంఘం సమావేశం
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వాసికి పతకం

తాజా వార్తలు

01:47 PM

బెలూన్‌ అడిగినందుకు చంపిన సవతి తండ్రి

01:34 PM

దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

01:34 PM

అస్సాంలో నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

01:27 PM

తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య

01:24 PM

కోర్టులో లాయర్‌గా దర్శనమిచ్చిన చిదంబరం

01:20 PM

గోదావరిఖనిలో గవర్నర్ తమిళిసై పర్యటన..

01:16 PM

కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం

01:11 PM

ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య

01:09 PM

మార్చి నుంచి 400% పెరిగిన ఉల్లి ధరలు

01:04 PM

ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగి ఆత్మహత్య

12:58 PM

మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు

12:55 PM

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

12:50 PM

ట్రాక్టర్ బోల్తాపడి 10మంది కూలీలకు గాయాలు

12:46 PM

మంచి నీటి బోరు నుండి రక్తం, మాంసం...

12:45 PM

నాగ‌శౌర్య 'అశ్వథ్థామ‌' ఫ‌స్ట్ లుక్

12:34 PM

రూ.12,999కే అమెజాన్ స్మార్ట్ టీవీ..!

12:33 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నిరసన

12:28 PM

చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ప్రాజెక్టుల్లో నీరు ఉండేది: ఏపీ సీఎం

12:22 PM

భావోద్వోగాలు రెచ్చగొట్టడం ప్రధాని మోడీకి అలవాటే : గెహ్లాట్

12:20 PM

జియో వినియోగదారులకు షాక్ !

12:16 PM

గజ్వేల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్

12:16 PM

రాజ్యసభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షా

12:14 PM

ప్రభుత్వ సలహాదారుల పోస్ట్‌లపై ఏపీ అసెంబ్లీలో రగడ

12:08 PM

ఆహారం వికటించి 45మంది విద్యార్థులకు అస్వస్థత

12:04 PM

హైదరాబాద్‌లో ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటన

11:59 AM

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వద్ద భద్రత పెంపు

11:49 AM

బిల్లుపై అనేక అనుమానాలున్నాయి : సంజయ్‌ రౌత్‌

11:49 AM

58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

11:35 AM

భారత సైన్యానికి అమెరికా నుంచి అధునాతన రైపిళ్లు

11:29 AM

కార్ల ధరలను పెంచిన హ్యుందాయ్!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.