Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి

సోషల్‌ మీడియా మితిమీరిన వినియోగం వల్ల కొత్త రకం అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను ఎక్కువగా వాడేవారు న్యూరో లింగ్యువల్‌ డిఫీషియన్సీ అనే వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు తేల్చారు. ఇది భాషాపరమైన సమస్య. ఒక భాష గ్యాడ్జెట్లలో స్క్రీన్‌కు పరిమితమైతే.. ఆ భాష విస్తరణ పరిధి దెబ్బతింటుందని ఇంగ్లాండ్‌కు చెందిన భాషా శాస్త్రవేత్త డేవిడ్‌ క్రిస్టల్‌ చెబుతున్నారు. ఈ రోజుల్లో మనం మాట్లాడే భాష గ్యాడ్జెట్‌ స్క్రీన్‌ ఓరియెంటెడ్‌ లాంగ్వేజ్‌గా మారింది. దీనివల్ల కొత్త భాషను నేర్చుకోవటం, దాంట్లో ప్రావీణ్యం సాధించడం మెదడుకు కష్టతరమవుతుంది. గ్యాడ్జెట్ల అధిక వాడకానికి, కొత్త భాష నేర్చుకోవడానికి సంబంధం ఉందని పరిశోధకులు తెలిపారు. గ్యాడ్జెట్ల వాడకం మెదడు సహజ సామర్థ్యాలను కూడా దెబ్బతీస్తుందని నిరూపించారు.
విస్తరణ ఆగిపోతుంది
భాష నేర్చుకునే సామర్థ్యం వ్యక్తుల మెదడు కణాలు, వాటి విస్తరణపై ఆధారపడి ఉంటుంది. గ్యాడ్జెట్లు, సోషల్‌ మీడియా ఎక్కువగా వాడటం వల్ల మెదడు కణాల విస్తరణ ఆగిపోతుంది. దీంతో భాషా నైపుణ్యాలను మెరుగు పరచుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో మెస్సేజ్‌లు, కామెంట్లు షార్ట్‌కట్లలో చేస్తారు. ఇవన్నీ కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీసేవేనని పరిశోధకులు చెబుతున్నారు.
సమన్వయం లోపిస్తుంది
2000 సంవత్సరం తరువాత టెక్నాలజీ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత గాడ్జెట్ల వినియోగం క్రమంగా పెరిగింది. దీనివల్ల భాషలపై ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తించిన న్యూయార్క్‌ టైమ్స్‌, ది గార్డియన్‌ వంటి వార్తా పత్రికలు తమ కాలమిస్టులను చేతితో వార్తలు రాయమని, ఆ తర్వాతే కంప్యూటర్‌లో టైపింగ్‌ చేసి పంపించాలని ఆదేశించాయి. దీనివల్ల మెదడు, వేలు, పెన్ను కోఆర్డినేషన్‌ మెరుగుపడుతుందని భావించారు. ఒక రచయిత రాయాలనుకున్నది రాసి, దాన్ని మళ్లీ సంక్షిప్తం చేయడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు వాడేటప్పుడు ఈ సమన్వయం లోపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
పెన్నుతో రాయండీ...
పెన్నుతో పేపర్‌ మీద కాలమ్స్‌, స్టోరీలు రాసినవారు మెరుగ్గా రాయగలిగారు. వారు రాసేటప్పుడు గాడ్జెట్‌లను ఉపయోగించకుండా మంచి పదాలు, పదబంధాలను ఆ ఆర్టికల్స్‌లో రాశారు. గాడ్జెట్‌ ఓరియెంటెడ్‌ ప్లాట్‌ఫాంలను ఎక్కువగా వాడటం వల్ల మెదడు కణాలు కొంత వరకు క్షీణిస్తాయి. సంప్రదాయ పద్ధతిలో రచనలు చేసినప్పుడు మెదడు తిరిగి చైతన్యవంతంగా మారుతుంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఎడ్వర్డ్‌ డబ్ల్యు సెడ్‌ అనే శాస్త్రవేత్త కూడా పత్రికలకు రాసే వ్యాసాలను ముందు కాగితంపై, పెన్నుతో రాస్తాడు. ఆ తరువాత దాన్ని టైప్‌ చేసి వార్తాపత్రికలకు ఈమెయిల్‌ చేస్తాడు. చాలామంది భాషాభిమానులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.
వాడకం తగ్గించాలి
సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను వాడకుండా పెన్ను, పేపర్‌ ఉపయోగించి రాయడం వల్ల పార్కిన్సన్‌ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చని అధ్యయనాల్లో కనుగొన్నారు. అందుకే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌లలో ఉండేవారు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడవద్దని సూచిస్తారు. వీటికి దూరంగా ఉండటం వల్ల సీనియర్‌ సిటిజన్లకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్‌ మెసేజింగ్‌ అలవాటు పార్కిన్సన్‌, అల్జీమర్స్‌ వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ వల్ల విద్యార్థులు కూడా తాము మాట్లాడే భాషలపై పట్టును వేగంగా కోల్పోతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. అందువల్ల వయసుతో సంబంధం లేకుండా అందరూ గ్యాడ్జెట్లు, సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గించాలని, మెదడు పనితీరును మెరుగుపరచడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?
రాగులతో రుచికరంగా...
ఓ కప్పు చాలు
మీ చర్మతత్వాన్ని బట్టి...
స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి
కండ్లు చెదరగొట్టే కాటన్‌
పాలిచ్చే తల్లుల కోసం...
గుడ్డుతో మెరిసిపోండి
పోషకాలు ఎక్కువ
ఒత్తిడిని ఇలా జయించండి
చర్మం మెరిసిపోతుంది
ఇంటి చిట్కాలు చాలు
హామీ పత్రం

తాజా వార్తలు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

05:21 PM

ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్

05:09 PM

నగరంలో 16కేజీల గంజాయి స్వాధీనం

05:02 PM

మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం: కేవీపీఎస్

05:01 PM

హత్యాయత్నం చేశారని పోలీసులను ఆశ్రయించిన నటి శ్రీసుధ

04:50 PM

స్టీల్ ప్లాంట్ పై జగన్ పోరాడే పరిస్థితి లేదు : నారా లోకేశ్

04:40 PM

కరీంనగర్ జిల్లాలో సెల్ టవర్ ఎక్కి యువకుడి నిరసన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.