Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వీటికి దూరంగా వుండండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 16,2021

వీటికి దూరంగా వుండండి

బేకరీ పదార్థాలకు: బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను అమాంతం పెంచేలా చేసే బేకరీ పదార్థాలకు దూరంగా ఉంటే మనలోని మానసిక ఆందోళనను అదుపు చేయవచ్చు. కేకులు, కుకీలు వంటివాటిలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ కాబట్టి ఇవి తిన్నవెంటనే బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ పెరిగి మన మానసిక సమస్యలపై అది మరింత దుష్ప్రభావం చూపేలా చేస్తుంది. అందుకే మనకు ఇష్టమైన పేస్ట్రీలు, కేకులకు బదులు తాజా పళ్లను ఎంచుకోవడం అత్యుత్తమం. పళ్లలోనూ గ్లూకోజ్‌ ఉంటుంది కానీ అది సహజమైన చక్కెర కనుక ప్రమాదకరం కాదు.
జ్యూసులకు: పళ్లను మనం పూర్తిగా తింటాం. కానీ పండ్ల రసం అంటే అందులోని గుజ్జుతో కూడిన పీచు తీసేసి, రుచి పెరిగేందుకు చక్కెర, చాక్లెట్‌ సిరప్‌, ఎసెన్స్‌ ఇలా అన్నీ రంగరించి తాగే పండ్ల రసాలతో మంచి కంటే హాని ఎక్కువ జరుగుతుంది. చక్కెర ఎక్కువగా వేసిన పళ్ల రసాలతో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువై అది ప్రత్యక్షంగా మన మానసిక అరోగ్యంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. కాబట్టి బ్లడ్‌ షుగర్‌ పెంచే ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ పండ్లను తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్‌ ఉన్న పండ్లను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు.
స్మూతీస్‌: ఇటీవలి కాలంలో జ్యూసులకంటే స్మూతీలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. చాలామంది స్మూతీ తాగడం స్టైల్‌గా భావిస్తున్నారు. అయితే ప్రొటీన్లు, పండ్లు, ఫైబర్‌ ఇవన్నీ లేని స్మూతీతో ఆరోగ్యం దెబ్బతింటుంది. స్మూతీలతో మనకు ఎక్కువ శక్తి వస్తుందన్నది నిజమే కానీ చక్కెర ఎక్కువ వేసిన స్మూతీలతో మానసిక సమస్య అధికమవుతుంది.
టీ-కాఫీలు తగ్గించండి: కెఫీన్‌ ఉన్న కాఫీ, టీలు ఎక్కువగా తాగేవారిలో ఒత్తిడి సమస్యలు అత్యధికం. సెంట్రల్‌ నర్వ్‌ సిస్టంను ప్రభావితం చేసే కాఫీ, టీలతో యాంక్జైటీ తారాస్థాయికి చేరే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచూ కాఫీ, టీల జోలికి వెళ్లకుండా నియంత్రించడం అత్యవసరం.
అధికంగా తినొద్దు: ఒత్తిడి ఉన్నవారు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినడంతో కడుపునొప్పి, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేలరీలు అత్యధికంగా ఉన్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ నోరూరించినా ఇందులో పీచు పదార్థం చాలా తక్కువ కనుక పేగుల్లో సమస్యలు సృష్టిస్తుంది. సాధారణంగా ఒత్తిడితో బాధపడుతున్న వారు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ అంటే ఎక్కువ ఇష్టపడతారు. అయితే అనారోగ్యం బారిన పడకూడదంటే ఆహారంపై నియంత్రణ ఉండేలా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?
రాగులతో రుచికరంగా...
ఓ కప్పు చాలు
మీ చర్మతత్వాన్ని బట్టి...
స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి
కండ్లు చెదరగొట్టే కాటన్‌
పాలిచ్చే తల్లుల కోసం...

తాజా వార్తలు

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.