Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మారుతున్న ఆలోచనలు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 12,2021

మారుతున్న ఆలోచనలు

కరోనా సృష్టించిన సంక్షోభంతో అందరి ఆలోచనా తీరు మారింది. ముఖ్యంగా ప్రాధాన్యతల క్రమం బాగా మారింది. దాంతో చాలా మంది ఆరోగ్యం, పొదుపు బాట పట్టాలని ఈ కొత్త సంవత్సరం టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇటీవల యుగోవ్‌ అనే సంస్థ చేపట్టిన తాజా సర్వేలో.. 2021లో 45 శాతం మంది ఫిట్‌గా ఉండటం, రోజూ వ్యాయమాం చేయటానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని తేలింది. ఈ 45 శాతం మందిలో 46 శాతం మంది పురుషులుండగా, 45 శాతం మంది మహిళలున్నారు.
మహిళల ఆలోచన మారింది: గతంలో మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకునేవారు కదా. నిర్లక్ష్యం చేసేవారు. అయితే కరోనా కారణంగా ఆరోగ్యంపై దష్టి పెట్టడం, వ్యక్తిగత పరిశుభ్రత వంటివాటిపై శ్రద్ధ చూపేలా మనవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. సర్వేలో పాల్గొన్న 32శాతం మంది ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈమేరకు ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. 34శాతం మంది మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతతో కోవిడ్‌ -19 దూరంగా ఉండటాన్ని ఎంచుకుంటున్నారు. ఇక పురుషుల్లో మాత్రం 30శాతం మంది మాత్రమే వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆరోగ్య బీమాలు: హెల్తీగా, హైజినిక్‌గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ 26శాతం హెల్త్‌ ప్లాన్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. చిన్న వయసులోనే కొత్తతరం వారు ఆరోగ్యరంగంలో పెట్టుబడులు పెట్టడం మంచి పరిణామం. ఇక కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా ఈ సమయంలో బాగా మార్పులకు గురయ్యాయి. దాదాపు అందరూ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడ్డారు. దీన్నే కొనసాగిస్తూ 34 శాతం మంది కొత్త సంవత్సరంలోనూ తమ కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం గడిపేందుకు మొగ్గుచూపుతున్నారు. 18 నుంచి 29 మధ్య వయసున్న యువతీ యువకుల్లోనూ 37 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పటం చూస్తుంటే కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతమైనట్టు కనిపిస్తోంది.
పొదుపు పట్ల అవగాహన: విచ్చలవిడిగా ఖర్చుచేసే వారు తమ ఖర్చులను అదుపు చేసుకుంటున్నారు. రానున్న కాలంలో కూడా ఇదే పొదుపు విధానాలను కొనసాగించేందుకు ఆసక్తిచూపుతున్నారు. 38శాతం మంది 2021లో అత్యధికంగా పొదుపు చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో మహిళలు, పురుషులు ఒకేలా ఆలోచిస్తుండటం విశేషం. 18-29 ఏండ్ల మధ్య ఉన్న 43శాతం మంది అత్యధికంగా పొదుపు చేయాలనుకుంటున్నారు. 40 ఏండ్లు పైబడ్డ వారిలో 32శాతం మంది పొదుపుపై అంతగా ఆసక్తి లేదు. ఈ సర్వే డేటాను 2020 డిసెంబరు 29 నుంచి 2021 జనవరి 3 మధ్య కాలంలో 1015 పట్టణాల్లో నివసిస్తున్న భారతీయుల నుంచి సేకరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీన్స్‌ వండేసుకుందామా...
మానసిక ఆరోగ్యానికి...
వ్యాయామం చేయాల్సిందే
రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ
ఐరన్‌ లోపించకుండా...
ఒత్తైన కురుల కోసం...
బుట్ట చేతుల బుట్టబొమ్మలు
కష్టాలకు కుంగిపోకుండా...
ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?
పిల్లలు పేచీ పెడుతుంటే..?
వీటిని గుర్తుంచుకోండి
మెడను కాస్త పట్టించుకోండి
మగవారికి ధీటుగా పని చేస్తా
క్రమంగా బరువు తగ్గండి
ఇలా తరిమేయండి...
మార్పు రావాలంటే ఓపిక పట్టాలి
వీటికి దూరంగా వుండండి
ఆలివ్‌ ఆయిల్‌ తో...
సంక్రాంతి వంటలు
బియ్యం పిండి చాలు...
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ...
మెరిపించే పట్టుపరికిణి
అలోవెరా వాడండి
ముత్యాల ముగ్గులు
రంగురంగుల ముగ్గులు
సంక్రాంతి ముగ్గులు
మన కష్టంలోనూ తోడుంటారు...
జిడ్డు చర్మానికి...
ముత్యాల ముగ్గులు
ఆత్మరక్షణే మా ఆయుధం

తాజా వార్తలు

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.