Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చేసే పనిలో నిబద్ధత ఉంటే చాలు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Nov 27,2020

చేసే పనిలో నిబద్ధత ఉంటే చాలు

జీవితంలో విజయ శిఖరాలను అందుకోవాలా... చాలా మంది తాము తెల్లవారక ముందే లేవలేకపోతున్నామని చాలా మంది అభిప్రాయపడుతారు. ఉదయమా..! రాత్రా..! ఎప్పుడైన సరే మనం చేసే పనిలో అంకితభావం ఉండాలన్నది మరికొందరి అభిప్రాయం. అయితే పగలు పనిచేస్తే మంచిదా.. లేక రాత్రి పనిచేస్తదా మంచిదా అనే దానిపై నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం!
- చాలా మంది ఉదయాన్నే లేవలేదనే బాధ పడవద్దని రాత్రి వేళలే అనుకూలం అనుకుంటే ఆ సమయంలోనే ఎక్కువ పని చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఏ సమయమైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ సమయానికే లేవండని నిపుణులు సలహా ఇస్తున్నారు.
- అధ్యయనాల ప్రకారం రాత్రి వేళల్లో పనిచేసేవారిలో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌కి చెందిన శాస్త్రవేత్త టోసీ కనజావా రాత్రి మేల్కోని పరిశోధనలు చేశారు. వారు చేసిన పరిశోధనల ప్రకారం పొద్దున్నే లేచేవారిలో ఐక్యూ అధికంగా ఉంటుందనే దానిపై ఆయన విభేదించారు. పూర్వకాలంలో రాత్రి వేళల్లో పనిచేయడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల ఉదయాన్నే మేల్కొని పనులు చేసుకునేవారు. ఈ అలవాటుగా తరాలుగా వస్తుండడంతో అదే మంచిదనే మంచిదనే అభిప్రాయం వారిలో స్థిరపడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
- మిలన్‌ లో కాథలిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సాక్రెడ్‌ హార్ట్‌కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనాలపై రాత్రిపూట పని చేసేవారు అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో నిష్ణాతులని తెలుసుకున్నారు. ఇతరులకు భిన్నంగా ఆలోచించే తత్వం వారిలో ఉంటుందని పరిశోధనల్లో తేల్చారు. అదే విధంగా వేకువజామున చదివే వారికి కూడా మంచి గ్రేడ్లు సాధిస్తున్న విషయాన్ని కూడా వారు గమనించారు. ఉన్నతస్థాయికి చేరిన వారు ఎక్కువ జీతాలు అందుకుంటున్నవారు రాత్రి వేళ పనిచేసే వారేనని తేలింది. అంతేకాకుండా కఠిన సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడంలో వారు సిద్ధహస్తులని తేలింది.
- జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న చాలా మంది ఉన్నత వ్యక్తులు రాత్రి పూట పని చేసేందుకు ఇష్టపడేవారని తేలింది. చేసే పనిలో నిబద్ధత ఉండాలి కానీ సమయం, ముహూర్త ప్రభావం ఉండదని నిపుణులు చేప్తున్నారు. ప్రపంచం నిద్రపోయాక ప్రశాంత వాతావరణంలో పని చేసి వారు మేటి ఫలితాలు సాధించాలనే దృక్పథం వారిలో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఖాళీ సమయంలో కళలు నేర్చుకుందాం
సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి
బీన్స్‌ వండేసుకుందామా...
మానసిక ఆరోగ్యానికి...
వ్యాయామం చేయాల్సిందే
రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ
ఐరన్‌ లోపించకుండా...
ఒత్తైన కురుల కోసం...
బుట్ట చేతుల బుట్టబొమ్మలు
కష్టాలకు కుంగిపోకుండా...
ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?
పిల్లలు పేచీ పెడుతుంటే..?
వీటిని గుర్తుంచుకోండి
మెడను కాస్త పట్టించుకోండి
మగవారికి ధీటుగా పని చేస్తా
క్రమంగా బరువు తగ్గండి
ఇలా తరిమేయండి...
మార్పు రావాలంటే ఓపిక పట్టాలి
వీటికి దూరంగా వుండండి
ఆలివ్‌ ఆయిల్‌ తో...
సంక్రాంతి వంటలు
బియ్యం పిండి చాలు...
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ...
మెరిపించే పట్టుపరికిణి
మారుతున్న ఆలోచనలు
అలోవెరా వాడండి
ముత్యాల ముగ్గులు
రంగురంగుల ముగ్గులు
సంక్రాంతి ముగ్గులు
మన కష్టంలోనూ తోడుంటారు...

తాజా వార్తలు

09:58 PM

సీరం అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

09:44 PM

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్‌..!

09:34 PM

సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష

09:22 PM

ఘోర రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

09:15 PM

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో మళ్లీ ఎగసిపడిన మంటలు..

08:56 PM

భారత్ తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఇదే..

08:39 PM

మున్సిపల్ ట్రాక్టర్ ఢికొని బాలుడి దుర్మరణం

08:36 PM

కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి.. వీడియో

08:05 PM

సీఎంగా కేటీఆర్‌..! కంగ్రాట్స్ అన్న : ఎమ్మెల్యే

07:34 PM

నల్గొండ జిల్లాలో ఘోర విషాదం..8మంది మృతి

06:58 PM

సీరం ఇన్‌స్టిట్యూట్‌ లో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి

06:30 PM

క్వారంటైన్ లోకి ఐదుగురు టీమిండియా సభ్యులు

06:02 PM

యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ట్రైలర్ అదిరింది..

05:47 PM

స్టేజ్ మీదే ఏడ్చేసిన న‌టి చాందినీ చౌద‌రీ..

05:32 PM

హైదరాబాద్ లో మహ్మద్ సిరాజ్ ప్రెస్ మీట్ లైవ్..

05:12 PM

వ్యాక్సిన్‌ తీసుకున్న అంగన్ వాడి టీచర్ కు అస్వస్థత

05:04 PM

ఏపీలో 139 పాజిటివ్ కేసులు

05:00 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సీరియస్..

04:44 PM

గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

04:38 PM

ఎమ్మెల్యే పద్మావతి స్థానంలో పెద్దారెడ్డి హల్‌చల్

04:34 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:28 PM

పాత కక్షలతో దాడి.. యువకుడు మృతి

04:14 PM

ఇరాక్ లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు మృతి

04:12 PM

సోనూ సూద్‌కు షాకిచ్చిన హైకోర్టు..

04:07 PM

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం..

03:55 PM

ప్రజ్ఞాపూర్ వద్ద బంకులో పెట్రోల్ కొట్టిస్తే.. నీళ్లు వచ్చాయి..

03:42 PM

కరోనా మందు పేరిట టోకరా

03:26 PM

పీపీఈ కిట్టు ధరించి బంగారం షాపులో దొంగతనం..

03:17 PM

రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి..

02:47 PM

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మ‌ంత్రి విశ్వ‌రూప్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.