Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మొక్కలు నాటారు..రక్షణ మరిచారు | కరీంనగర్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కరీంనగర్
  • ➲
  • స్టోరి
  • Oct 17,2019

మొక్కలు నాటారు..రక్షణ మరిచారు

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంచాలనుకుంది. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మాన్వాడ వద్ద నిర్మించిన మిడ్‌మానేర్‌ కట్ట పక్కన కొత్తపేట, కోదురుపాక, మాన్వాడ గ్రామాల శివార్లలో 40 వేల మొక్కల చొప్పున నాటాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీనిలో భాగంగా అక్కడ మొక్కలు నాటాల్సి ఉన్న సంబంధిత అధికారులు ఇప్పటివరకు 15 వేల మొక్కలను మాత్రమే నాటారు. మిగిలిన మొక్కలను అక్కడే పక్కన పడేశారు. అంతేకాకుండా నాటిన మొక్కలకు సైతం రక్షణ కల్పించలేదు. మరికొన్ని నీళ్లు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాతాన్ని పెంచాలనుకునే లక్ష్యం నెరవేరేలా కనబడటం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మిగిలిన మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలను రక్షించాలని పలువురు కోరుతున్నారు.
నవతెలంగాణ-బోయినిపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మాన్వాడ వద్ద నిర్మించిన మిడ్‌మానేరు కట్ట పక్కన హరితహారం కార్యక్రమంలో భాగంగా అధికారులు మొక్కలు నాటాల్సి ఉంది. అయితే మొక్కలు నాటాల్సిన సంబంధిత అధికారులు మొక్కలు నాటే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించి రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్‌మానేరు కట్ట పక్కన నాటిన మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించి రక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. అంతేకాకుండా నాటిన మొక్కల రక్షణకు గాను ట్రీగార్డులను కూడా ఏర్పాటు చేయలేదు. మరికొన్ని మొక్కలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మిడ్‌ మానేరు కట్ట పక్కన సంబంధిత అధికారులు మొక్కలు నాటారు కానీ రక్షణ మరిచారని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యాల ఛేదనలో విఫలం...
మిడ్‌ మానేరు పరిధిలో కొత్తపేట, కోదురుపాక, మనువాడ గ్రామాల శివార్లలో కట్ట పక్కన ఫారెస్ట్‌ కోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులకు ప్రభుత్వం 40 వేల చొప్పున మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే అందులో ఇప్పటి వరకు కేవలం 15 వేల మొక్కలను మాత్రమే నాటారు. మిగితా మొక్కలు నాటకుండా అక్కడే వదిలేశారు. నాటిన మొక్కలను రక్షించాల్సి ఉన్నా ఆ పనులు కూడా చేయడం లేదు.
నీరు లేక..ఎండుతున్న మొక్కలు
మిడ్‌ మానేరు కట్ట పక్కన నాటిన మొక్కలకు సరైన నీరు అందకపోవడంతో కొన్ని ఎండిపోతున్నాయి. అంతేకాకుండా సకాలంలో వర్షాలు కురువకపోవడంతో నాటిన మొక్కలను సంరక్షించే వారే లేకుండా పోయారు. అధికారులు మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకున్నారు. నాటిన మొక్కలకు నీరు అందించే చర్యలు కూడా తీసుకోవడం లేదు. మొక్కలను నాటి రక్షించడానికి ప్రభుత్వం వేలా రూపాయలను ఖర్చు పెట్టిన వృథాగానే పోతున్నాయని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
కట్ట మరమ్మతులో మొక్కల తొలగింపు
మిడ్‌ మానేరు కట్టపై మాన్వాడ గ్రామ శివారులో భోగం ఒర్రె వద్ద నాటిన మొక్కల చుట్టూ గడ్డి పిచ్చి మొక్కలు పెరిగింది. దీంతో కట్ట మరమ్మతులో భాగంగా జేసీబీతో మట్టిని తీస్తున్నారు. దీనిలో భాగంగా నాటిన మొక్కలను గుర్తించక కొన్ని మొక్కలు ఆ మట్టితోనే తీసేస్తున్నారు. ఫారెస్ట్‌ కోసం ఎంతో ఖర్చుపెట్టి మొక్కలు నాటిన ఆ మొక్కలు మట్టిలో కలిసిపోతున్నాయి.
అమర్చని ట్రీగార్డ్స్‌
మిడ్‌ మానేరు కట్ట పక్కన కేవలం 15వేల మొక్కలు నాటిన వాటికి అధికారులు ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. వాటి రక్షణకు ట్రీగార్డ్స్‌ అమర్చాల్సి ఉన్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొక్కకు ట్రీ గార్డ్‌ లేకపోవడంతో కట్ట పక్కన పోయే మేకలు, గోర్లు వంటి జంతువులు మొక్కల ఆకులు తింటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరందించడంతో పాటు ఆ మొక్కలకు ట్రీ గార్డ్స్‌ అమర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలి
వేలా రూపాయాలు ఖర్చు పెట్టి నాటిన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా వాటర్‌ ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లు అందిస్తే బతుకుతాయి. నాటిన ప్రతి మొక్కకూ ట్రీగార్డు ఏర్పాటు చేసి రక్షిస్తేనే ఫారెస్టు ఏర్పడుతుంది. అధికారులు వాటిపై శ్రద్ధ చూపాలని కోరుతున్నాను.
బాల్‌రెడ్డి, నిలోజిపల్లి, గ్రామస్తుడు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాడి అభివృద్ధి లక్ష్యానికి సిబ్బంది కొరత ..
నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి
ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటాం
మొక్కలు నాటడం అందరి బాధ్యత
విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
అథ్లెటిక్‌ పోటీల్లో ప్యారడైజ్‌ విద్యార్థుల ప్రతిభ
అంబేద్కర్‌కు ఘన నివాళి
రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
గేదెల పెంపకంతో ఆర్థిక పరిపుష్టి
భవన నిర్మాణ రంగంలో నూతన ఒరవడులు
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ
స్వచ్ఛ గ్రామాల కోసమే ట్రాక్టర్ల కొనుగోలు
మంత్రిని కలిసిన మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
పర్యావరణ పరిరక్షణ కోసం
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక
అభివృద్ధిలో రాయికల్‌ ముందంజ
ఘనంగా శేషప్ప సాహితీ ఉత్సవం
మరణంలోనూ వీడని అనుబంధం
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి
అనారోగ్యం భరించలేక వృద్ధ రైతు ఆత్మహత్య
ప్రజల రక్షణకు హోంగార్డులు శ్రమిస్తున్నారు
డ్రోన్‌ కెమెరాతో మందుబాబుల పట్టివేత
స్వీయరక్షణతో ప్రమాదాలను అరికట్టొచ్చు
విద్యార్థి దశలోనే మూఢనమ్మకాలు వీడాలి
ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అంతర్జాతీయ సదస్సులో రాణించిన శ్రీ చైతన్య విద్యార్థినులు
ఇబ్బందిగా ఉన్న మద్యం దుకాణాలు తొలగించాలి

తాజా వార్తలు

08:18 PM

కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌పై క్రిమినల్ ఫిర్యాదు

08:12 PM

'వెంకీ మామ' ట్రైలర్‌ విడుదల

08:06 PM

లెనొవో కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు

08:02 PM

ఎన్‌కౌంటర్ స్పాట్‌ను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ టీమ్

07:22 PM

ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..7 కోట్ల రూపాయల ఆస్తినష్టం

07:14 PM

తప్పిన భారీ ఉగ్ర ముప్పు

07:09 PM

ఆనం వ్యాఖ్యలపై మండిపడుతున్న ఏపీ సీఎం జగన్..!

07:08 PM

వృద్ధిరేటు 4.5 శాతానికి పడిపోవడం బాధాకరం: రఘురాం రాజన్

07:00 PM

రాజ్‌ తరుణ్‌ 'ఇద్దరి లోకం ఒకటే' అదే ఊరు లిరికల్‌ వీడియో

06:55 PM

136 కేజీల వెండి..10 లక్షల నగదు పట్టివేత

06:54 PM

గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయ్

06:42 PM

ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు

06:41 PM

కొత్త హంగులతో ఎలక్ట్రిక్ బైక్ విడుదల..

06:40 PM

కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ

06:31 PM

సోమవారం మరొక పాట వస్తుంది చూడండి: మహేశ్ బాబు

06:29 PM

నాలుగు కిలోల గంజాయి లభ్యం.. ఇద్దరు అరెస్ట్

06:17 PM

విధుల్లో నిర్లక్ష్యం... టీచర్‌ సస్పెన్షన్‌

06:16 PM

బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడియత్నం

06:11 PM

వాహనం ఢీకొని మహిళ మృతి

06:07 PM

మా పొలాల్లో శవాలను పూడ్చరాదు

05:52 PM

ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

05:51 PM

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌

05:48 PM

అమెజాన్ ప్రైమ్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రం ‘కేజీఎఫ్’

05:48 PM

బస్సు దిగబోతూ యువకుడు మృతి..

05:45 PM

స్పెయిన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన వాద్రా

05:40 PM

లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా పీవీ సింధు

05:39 PM

చహల్‌ అరుదైన ఘనత

05:37 PM

నిత్యానందను కూడా ఎన్‌కౌంటర్‌ చేస్తారా?: జగ్గారెడ్డి

05:33 PM

‘మత్తు వదలరా’ టీజర్ విడుదల చేసిన రామ్‌ చరణ్‌

05:21 PM

నేను క్షమాభిక్ష కోరలేదు : నిర్భయ దోషి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.