Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

హైదరాబాద్: మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఆదివారం రంగూన్‌లో రక్తం చిందింది. వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో పోలీసులు, సైనిక బలగాలను భారీగా మోహరించారు. నిరసరకారులను వారు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, గ్రైనైడ్లను ప్రయోగించడంతోపాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
        అయితే సైన్యం, పోలీసులు ఉక్కుపాదం మోపినప్పటికి నిరసనల నుంచి వెనక్కి తగ్గబోమని మయన్మార్‌ ప్రజలు చెబుతున్నారు. నవంబర్‌ ఎన్నికల ఫలితాలను సైన్యం గౌరవించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సూకీ మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె పార్టీ మరోసారి ఎన్నికల్లో గెలవడంతో ఫిబ్రవరి 1న మయన్మార్‌ సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధించింది. ఆమెపై పలు అభియోగాలు మోపి కేసులు నమోదు చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌
కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!
20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..
రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్
భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్
కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి
సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు
ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం
వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి
మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి
ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ
దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205
క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
గుట్కా ప్యాకెట్ల పట్టివేత
రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..
టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్
అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య
రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..
దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్
భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు
అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..
ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి
కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..
భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..
కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..
వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.