Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు  మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతులు పండంచిన శనగలకు మద్దతు ధర ప్రకటించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రాష్ట్రంలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆరుగాలం కష్టంచి పండంచిన పంటకు ధర రాక ఉసూరుమంటున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రైవేటు వ్యపారులు, దళారుల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్ పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. శనగకు మద్ధతు ధర రూ.5,100 ఉంది. నిజంగా మద్ధతు ధరకు కొన్నా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో మద్ధతు ధర రాకపోగా క్వింటాల్ కు రూ. 700 నుంచి వెయ్యి వరకు తక్కువ చేసి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఈ దఫా 3.43 లక్షల ఎకరాల్లో శనగ పండించారని, ప్రస్తుతం పంట చేతికి వస్తోందని, పదిహేను రోజులుగా రైతులు పంటను అముకానికి పెడుతున్నారని ఆయన తెలిపారు. మార్క్ ఫెడ్ జోక్యం లేకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మీరు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రైతులు వచ్చిన కాడికి  పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. దళారుల దగాను తట్టుకోలేక నిన్న నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారని ఆయన పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు
గాలిద్వారా కరోనా.. హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేయలేమంటున్న డాక్టర్లు
320 కొవిడ్ డోసులను ఎత్తుకెళ్లిన దొంగలు
స్ఫుత్నిక్-వి రెండు నెలల తర్వాతే అందుబాటులోకి..
బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణం..
సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి
కౌలురైతు ఆత్మహత్య
ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
కామారెడ్డిలో కరోనా కలకలం
ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు
తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ
సన్‌రైజర్స్‌ లక్ష్యం 150
సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల
మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు
కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్
షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్
యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం
అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి
వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్
ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ
టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌
ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

తాజా వార్తలు

07:56 AM

ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు

07:39 AM

గాలిద్వారా కరోనా.. హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

07:31 AM

నిండు గర్భిణికి కరోనా.. ఆపరేషన్ చేయలేమంటున్న డాక్టర్లు

07:23 AM

320 కొవిడ్ డోసులను ఎత్తుకెళ్లిన దొంగలు

07:19 AM

స్ఫుత్నిక్-వి రెండు నెలల తర్వాతే అందుబాటులోకి..

07:06 AM

బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణం..

06:48 AM

సాంస్కృతిక దిగ్గజం నాగేశ్వరరావు మృతి

06:33 AM

కౌలురైతు ఆత్మహత్య

06:31 AM

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.