Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..

హైదరాబాద్ : ఏడాదిలో మొదటి పండుగ, మకర సంక్రాంతి ఈ సంవత్సరం మొదటి సారి లాంగ్ వీకెండ్‌ను తీసుకు వచ్చింది. భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ బస్సు టికెటింగ్ ప్లాట్‌ఫారం రెడ్‌ బస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్‌ సిటీ ప్రయాణానికి దృఢమైన డిమాండ్ ఉన్నట్లు గుర్తించింది. పెంట్-అప్ డిమాండ్‌తో సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. కొవిడ్ టీకా కార్యక్రమం గురించి వార్తల రావడంతో, 2021 ప్రారంభంలో ధీమాతో ప్రయాణాలను చేసేందుకు ఎక్కువ మంది ప్రేరణ పొందారు. లాంగ్ వీకెండ్‌లో వచ్చిన సంక్రాంతి పండుగ (జనవరి 14 నుంచి 17 వరకు) సుమారుగా 4 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు. రెడ్‌ బస్‌పై సంక్రాంతి పండుగ జనవరి 14కు 8 రోజుల ముందుగానే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రాంతీయ రవాణా సంస్థలతో (ఏపీఎస్‌ఆర్టీసీ మరియు టీఎస్‌ఆర్టీసీ) కలిపి సుమారు 230 ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, నిత్యం 9,000 డైలీ సర్వీసులను నడిపి ఏడాదిలోనే గరిష్ట ప్రయాణ రోజులను అందించారు.
సంక్రాంతి సమయంలో హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య ఎక్కువ మంది ప్రయాణించారని రెడ్‌బస్ తన వద్ద ఉన్న డేటా ఆధారంగా గుర్తించింది.
డేటా ప్రకారం, సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టాప్ 10 రూట్లు ఇలా ఉన్నాయి:
టాప్ రూట్లు (ఇరువైపులా రాకపోకలు)
హైదరాబాద్-బెంగళూరు
విజయవాడ-హైదరాబాద్
విశాఖపట్నం- హైదరాబాద్
విశాఖపట్నం- విజయవాడ
హైదరాబాద్-గుంటూరు
హైదరాబాద్-గోవా
విజయవాడ- బెంగళూరు
నెల్లూరు-హైదరాబాద్
ఒంగోలు-హైదరాబాద్
నెల్లూరు-బెంగళూరు
ప్రయాణాలకు సంబంధించి జరిగిన అన్ని బుకింగ్‌లలో 80% బుకింగ్‌లు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి జరిగాయి. వీటిలో 62% బుకింగ్‌లు నాన్-ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో జరిగాయి.
సుమారు 56% మంది ప్రయాణికులు చిన్న, మధ్య తరహా పట్టణాలు, నగరాల మధ్య ప్రయాణించారు. సంక్రాంతి పండుగను తమ కుటుంబాలతో జరుపుకునేందుకు ఎక్కువ మంది తమ స్వగ్రామాలకు వచ్చారని దీనితో స్పష్టమైంది. ఈ ఏడాది సంక్రాంతికి, దేశంలో బుక్ చేయబడిన అతి తక్కువ దూరంలో ఉన్న ఇంటర్‌ సిటీ బస్సు మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి మరియు విశాఖపట్నం మధ్య ఉండగా, ఇది 49 నిమిషాల్లో 24 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది మరియు ఎక్కువ దూరంలోఉన్న ఇంటర్ సిటీ బస్సు మార్గం హైదరాబాద్ మరియు బాలేసర్ మధ్య ఉండగా ఇది, తెలంగాణ మరియు రాజస్థాన్ మధ్య 1600 కి.మీ. దూరాన్ని 30 గంటల్లో కవర్ చేస్తుంది.
          రష్ సమయంలో భద్రతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వగా, రెడ్‌బస్ తన భద్రతం కార్యక్రమంలో భాగంగా బస్ ఆపరేటర్లు మరియు ప్రయాణికులకు వర్తించేలా నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి సేవలు అందించింది. దీని ప్రకారం, ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రయాణించే సమయంలో మాస్కులు ధరించవలసి ఉంటుంది. బస్సుల్లో చేతిని శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, ఇతర వ్యవస్థలను అందుబాటులో ఉంచింది. బోర్డింగ్ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు మరియు ప్రయాణికుల కోసం ఆపరేటర్లు ఎటువంటి వస్త్రాలు, దుప్పట్లను అందించలేదు. ఈ నిబంధనలను అనుసరించడంతో పాటు, మార్గదర్శకాల ప్రకారం ప్రతి ట్రిప్ అనంతరం బస్సులను సమగ్రంగా శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా రెడ్‌బస్ సీఈఓ ప్రకాష్ సంగం మాట్లాడుతూ.. నిరుడు అక్టోబర్‌లో పండుగ సీజన్ నుంచి సంక్రాంతి వరకు ప్రయాణ వేగం కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. ఇది మనమందరం చాలా ఓపికతో ఒక నూతన ఆరంభాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది. 2021లో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మరియు ప్రయాణికుల ప్రయాణ ఆకాంక్షల చుట్టూ ఉన్న ఆశావాదంతోనే రవాణా పరిశ్రమ గత కాలపు గడ్డు పరిస్థితులను నుంచి వేగంగా కోలుకుంటుందని విశ్వసిస్తున్నాము. ఇదే అంశం ఆదారంగా ఇంటర్‌సిటీ బస్సు పరిశ్రమకు స్థిరమైన పురోగతి సాధిస్తూ, కొవిడ్‌కు ముందున్న పరిస్థితులకు త్వరలో చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
పల్సర్‌ 180ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్
రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు మళ్లీ బ్రేక్‌
ప్రయివేటీకరణ జాబితాలో రెండు బీమా కంపెనీలు
కావేరీ సీడ్స్‌ కు అవార్డ్‌
హైదరాబాద్ హైటెక్ సిటీ ఐబిస్ (ibis)లో ప్రారంభమైన ‘గ్రిల్స్ & తదూర్’ ఈవెనింగ్స్‌

తాజా వార్తలు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

01:53 PM

సైకిల్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

01:44 PM

ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు

01:37 PM

నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం..

01:25 PM

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీకి షాక్..

01:17 PM

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల

01:10 PM

సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.