Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరాలకు ఆదర్శం | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Aug 12,2020

పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరాలకు ఆదర్శం

నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్‌
పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరాలకు ఆదర్శమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రెడ్డి కుటుంబంలో జన్మించిన సుందరయ్య తన జీవితాన్ని పేదలు, దళితులు, అణగారిన ప్రజలకు అంకితం చేశారన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా చిన్న వయస్సులోనే తన ఇంట్లోనే పోరాటాన్ని ప్రారంభించారన్నారు. వీర తెలంగాణ విప్లవ పోరాటానికి నాయకత్వం వహించి, మొట్ట మొదటి ప్రతి పక్ష నాయకుడిగా పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు, జిల్లా నాయకులు పూసం సచిన్‌, అన్నమొల్ల కిరణ్‌, జాదవ్‌ రాజేందర్‌, శకుంతల, ఆత్రం కిష్టన్న, బొజ్జ ఆశన్న, ఆర్‌.మంజుల పాల్గొన్నారు.
మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని సీఐటీయా కార్యాలయంలో మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తన జీవితాంతం ప్రజల మేలు కోసం పరితపించిన మహానేత సుందరయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటితరం కార్యకర్తలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. నైజాం నిరంకుశ విధానాలకు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను ఉద్యమ పథంలో నడిపించిన మహానేతగా సుందరయ్య చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోమాస ప్రకాష్‌, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు రాజేశ్వరి, ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ ఆర్‌.రాజేశం, బీమా ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.రామదాసు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌ కార్యదర్శి మహేందర్‌, అశోక్‌, తిరుపతి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌: పుచ్చలపల్లి సుందరయ్య మచ్చలేని నాయకుడని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్‌, దుర్గం దినకర్‌, గొడిసెల కార్తీక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరయ్య పీడిత, తాడిత ప్రజలకు భూమి, భుక్తి, విముక్తి పోరాటాలు చేశారని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్రగణ్యుడుగా అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

04:00 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం..

03:45 PM

త్వరలో సీఎంగా కేటీఆర్.. టీఆర్ఎస్ మంత్రుల్లో టెన్షన్..

03:35 PM

ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని..

03:32 PM

బయట మార్కెట్లో కరోనా టీకా కొనుక్కొవాలనుకుంటున్నారా..

03:20 PM

రైతులను అడ్డుకున్న పోలీసులు.. నీటి ఫిరంగుల ప్రయోగం

03:19 PM

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ ఆత్మహత్య

03:16 PM

మే 7 నుండి పదో తరగతి పరీక్షలు..

03:05 PM

ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు..మండిపడ్డ రైతులు

02:23 PM

ఐక్యవేదిక నిరాహారదీక్ష భగ్నం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.