హైదరాబాద్ : మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 8,744 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,28,471కు, మరణాల సంఖ్య 52,500కు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm